హైదరాబాద్ : యూనిఫాం ఉద్యోగాలకు భారీ సంఖ్యలో దరఖాస్తులు వచ్చినట్టు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి (టీఎస్ఎల్పీఆర్బీ) వర్గాలు వెల్లడించిన సంగతి తెలిసిందే. పోలీస్, ఎక్సైజ్, జైళ్లు, రవాణా, అగ
Sarkaru vaari paata | దాదాపు రెండున్నరేళ్ళ తర్వాత మహేష్ ‘సర్కారువారి పాట’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించాడు. భారీ అంచనాల నడుమ మే 12న విడుదలైన ఈ చిత్రం మిక్స్డ్ రివ్యూలను తెచ్చుకుంది. కానీ కలెక్షన్ల
వికారాబాద్ : హరితహారం కార్యక్రమంలో భాగంగా జిల్లాలో ఈసారి రోడ్లకు ఇరువైపులా అవెన్యూ ప్లాంటేషన్ మూడు వరుసలలో పెద్ద ఎత్తున చేపట్టాలని జిల్లా కలెక్టర్ నిఖిల అన్నారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా �
ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్ తిరిగొచ్చింది. టర్కీ రాజధాని ఇస్తాంబుల్లో జరిగిన చాంపియన్షిప్లో పసిడి పంచ్తో అదరగొట్టిన ఈ నిజామాబాద్ బిడ్డకు.. హైదరాబాద్లో ఘనస్వాగతం లభించింది. దేశం �
ముంబై: బాలీవుడ్ సూపర్స్టార్ షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్కు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) శుక్రవారం క్లీన్చిట్ ఇచ్చింది. ముంబై క్రూయిజ్ డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ను గత ఏడాది అక్టోబ�
హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో మరో దారుణం వెలుగు చూసింది. అద్దె ఇంటి పేరుతో ఓ యువతిని తన నివాసానికి తీసుకెళ్లి అత్యాచారయత్నం చేశాడు ఓ వ్యక్తి. ఈ ఘటన మే 19వ తేదీన చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూస
బంజారాహిల్స్,మే 27: డా.బీఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులకు సంబంధించిన పరీక్షలు జూలై 4నుంచి నిర్వహించనున్నామని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. పీజీ ఎకనామిక్స్�
హైదరాబాద్ : ప్రధాని మోదీ, బీజేపీ నేతలపై మంత్రి తలసాని ఫైర్ అయ్యారు. తెలంగాణ రాష్ట్రానికి ఏం చేశారో ప్రధాని మోదీ చెప్పగలరా అని సూటిగా ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో లేదా? కాళేశ్వరం ప్రాజెక్టు�
తుర్కయంజాల్ : రైతుల సంక్షేమమే ధ్వేయంగా ప్రభుత్వం అనేక అభివృద్ధి పనులను చేపడుతుందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధి కొహెడలో �
కేపీహెచ్బీ కాలనీ, మే 27 : కైత్లాపూర్ అయ్యప్ప సొసైటీ ఆర్వోబీతో ట్రాఫిక్ కష్టాలు తీరుతాయని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. శుక్రవారం కైత్లాపూర్ ఫ్లై ఓవర్ నిర్మాణ పనులను ఎమ్మెల్యే కృ�
హైదరాబాద్ : జర్మనీకి చెందిన జెడ్ఎఫ్ సంస్థ హైదరాబాద్లో విస్తరణ ప్రణాళికలు ప్రకటించింది. ఈ మేరకు దావోస్ వేదికగా రాష్ట్ర మంత్రి కేటీఆర్తో ఆ సంస్థ ప్రతినిధులు సమావేశమై విస్తరణ ప్రణాళి�
న్యూఢిల్లీ: కుక్కతో వాకింగ్ కోసం స్టేడియాన్ని ఖాళీ చేయించిన ఐఏఎస్ అధికారితోపాటు ఆయన భార్యను వేర్వేరు ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం బదిలీ చేసింది. దేశ రాజధానిలో ఈ సంఘటన జరిగింది. ఢిల్లీ రెవెన్యూ శాఖ ప్రి