ఎవరూ ఊహించని విధంగా ఆకాశంలో నుంచి కొన్ని ఇనుప గోలీలు రెండు గ్రామాల్లో పడ్డాయి. వాటిని చూసిన స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. వాటిని గుర్త
ఇటీవలి కాలంలో చాలా మంది చిన్న చిన్న కారణాలకే సూసైడ్ చేసుకుంటున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా మహారాష్ట్రలో జరిగిన ఘటన కూడా అలాంటిదే. ఔరంగాబాద్కు చెందిన సమాధాన్ సాబ్లే అనే 24 ఏళ్ల యువకుడు.. తనకన్నా ఆర�
ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో పంజాబ్ లోయర్ ఆర్డర్ పోరాడింది. కానీ ఆ జట్టు విజయం సాధించలేకపోయింది. ఆరంభంలోనే బెయిర్స్టో (28), ధవన్ (19) కొంత ఆడినా.. రాజపక్స (2), లియామ్ లివింగ్స్టన్ (3), కెప్టెన్ మయాంక్ అగ�
ఢిల్లీతో జరుగుతున్న మ్యాచ్లో పంజాబ్ బ్యాటింగ్ తీవ్రంగా తడబడుతోంది. ఓపెనర్లు బెయిర్స్టో (28), ధవన్ (19) భారీ స్కోర్లు చెయ్యలేకపోయారు. ఆ తర్వాత వచ్చిన రాజపక్స (4) కూడా విఫలమయ్యాడు. ఇలాంటి సమయంలో జట్టును ఆదుకోవా
ఢిల్లీతో జరుగుతున్న మ్యాచ్లో పంజాబ్ బ్యాటింగ్ తడబడుతోంది. భారీ షాట్లు ఆడిన జానీ బెయిర్స్టో (28) త్వరగానే అవుటయ్యాడు. ఆ తర్వాతవ వచ్చిన రాజపక్స (4)ను శార్దూల్ ఠాకూర్ పెవిలియన్ చేర్చాడు. ఠాకూర్ వేసిన బంతిని మ�
ఢిల్లీతో జరుగుతున్న మ్యాచ్లో పంజాబ్ కింగ్స్కు తొలి ఎదురు దెబ్బ తగిలింది. ఓపెనర్గా మారిన తర్వాత అద్భుతంగా రాణిస్తున్న జానీ బెయిర్స్టో (28) అవుటయ్యాడు. నోర్ట్జీ వేసిన నాలుగో ఓవర్లో షార్ట్ బాల్ను ఆడే క
పంజాబ్తో జరుగుతున్న మ్యాచ్లో ఢిల్లీ బ్యాటర్లు చివర్లో తడబడ్డారు. ఆరంభంలోనే డేవిడ్ వార్నర్ (0) గోల్డెన్ డక్గా పెవిలియన్ చేరగా.. మరో ఓపెనర్ సర్ఫరాజ్ ఖాన్ (32), మిచెల్ మార్ష్ (63) అద్భుతంగా ఆడారు. ఆ తర్వాత వచ్చిన
పంజాబ్తో జరుగుతున్న మ్యాచ్లో ఢిల్లీ జట్టు మూడో వికెట్ కోల్పోయింది. ధాటిగా ఆడేందుకు ప్రయత్నించిన లలిత్ యాదవ్ (24) పెవిలియన్ చేరాడు. అర్షదీప్ సింగ్ వేసిన 11వ ఓవర్ చివరి బంతిని బ్యాక్వర్డ్ పాయింట్ మీదుగా ఆడ
పంజాబ్తో జరుగుతున్న మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ తమ ఇన్నింగ్స్ను ధాటిగా ఆరంభించింది. డేవిడ్ వార్నర్ (0) తొలి బంతికే గోల్డెన్ డక్గా పెవిలియన్ చేరగా.. మరో ఓపెనర్ సర్ఫరాజ్ ఖాన్ (16 బంతుల్లో 32) చెలరేగాడు. ఎడాప�
పంజాబ్ కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్కు తొలి బంతికే షాక్ తగిలింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ.. మొదటి బంతికే కీలక వికెట్ కోల్పోయింది. ఫామ్లో ఉన్న ఓపెనర్ డేవిడ్ వార్నర్ (0) తను
ఐపీఎల్లో కీలకమైన మ్యాచ్కు రంగం సిద్ధమైంది. ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ రెండు జట్లూ ప్లే ఆఫ్ బెర్తు కోసం పోటీ పడుతున్నాయి. వీటి మధ్య సోమవారం నాడు కీలకమైన పోరుకు డీవై పాటిల్ స్టేడియం వేదిక కానుంది.
ఈ ఏడాది జరిగే కామన్వెల్త్ క్రీడలకు భారత్ నుంచి పలువురు మహిళా రెజ్లర్లు అర్హత సాధించారు. ఇంగ్లండ్లోని బర్మింగ్హామ్ వేదికగా జరిగే ఈ ప్రపంచ స్థాయి పోటీలకు ఆరుగురు భారత మహిళలు ఎంపికయ్యారు. 50 కేజీల విభాగం�
కొన్నిరోజుల క్రితం ఒక వ్యక్తిపై కత్తితో దాడిచేశాడో నిందితుడు. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. సదరు నిందితుడిని పట్టుకోవడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో తనను పట్టుకోవడానికి వచ్చిన పోలీసులపై కూడా ని�
భారత బ్యాడ్మింటన్ బృందం చరిత్ర సృష్టిస్తూ.. థామస్ కప్ను సాధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులు బ్యాడ్మింటన్ బృందాన్ని అభినందించారు. ఎయిరిండియా సంస్థ కూడా ఈ బృందాన్ని అభి�
రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో లక్నో బ్యాటర్లు చేతులెత్తేశారు. దీపక్ హుడా (59) మినహా మిగతా బ్యాటర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. కృనాల్ పాండ్య (25) కాసేపు ఆడినా భారీ షాట్లు ఆడలేకపోయాడు. ఆరంభంలోనే క్�