Group 3 Results | తెలంగాణ గ్రూప్-3 ఫలితాలను శుక్రవారం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. ఈ సందర్భంగా జనరల్ ర్యాంకింగ్స్ను సైతం విడుదల చేసింది. గ్రూప్-3లో పురుషుల్లో టాప్ ర్యాంకర్కు 339.24 మార్కులు �
IRCTC New Rule | భారతీయ రైల్వేను దేశానికి జీవనాడిగా పేర్కొంటారు. ప్రస్తుతం రహదారులు, రోడ్నెట్వర్క్ వేగంగా విస్తరించినా.. నేటికీ సామాన్యుల నుంచి ఉన్నత వర్గాల వరకు అందరూ రైలులోనే ఎక్కువ దూరం ప్రయాణించేందుకు ఇష్�
TG Temperature | తెలంగాణలో పగటి ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్�
Nationwide Strike | ఈ నెల 24, 25 తేదీల్లో రెండు రోజుల పాటు దేశవ్యాప్తంగా సమ్మె కొనసాగుతుందని యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) ప్రకటించింది. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA)తో జరిగిన చర్చలు ఎలాంటి సానుకూల ఫలితాలను ఇ
IPL 2025 | చాంపియన్స్ ట్రోఫీలో జరిగిన అవమానంపై పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐపీఎల్ను బహిష్కరించాలంటూ పలు దేశాల క్రికెట్ బోర్డులకు విజ్ఞప్తి చేశాడు.
Sana Makbul | హీరోయిన్ సనా మక్బూల్ వార్తల్లో వ్యక్తిగా నిలిచింది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ అభిమానులకు టచ్లో ఉంటుంది. ప్రస్తుతం నటి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ట్రెండింగ్గా మారింది. తాను ఐదే�
ISI Agent Arrest | ఉత్తర్ప్రదేశ్ లక్నోలో అనుమానిత ఐఎస్ఐ ఏజెంట్ను శుక్రవారం అరెస్టు చేశారు. పక్కా సమాచారం సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. లక్నో ఎందుకు వచ్చాడు ? అనే కోణంలో యూపీ ఏటీఎస్ అధికారులు విచారిస్�
Health News | ప్రపంచవ్యాప్తంగా ఊబకాయంతో బాధపడుతున్న వారి సంఖ్య పెరుగుతున్నది. రాబోయే 25 ఏళ్లలో ఈ సంఖ్య విపరీతంగా పెరుగుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
శ్రీరామనవమి మహోత్సవాల ప్రారంభం వేళ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో అనూహ్య పరిణామం చోటుచేసుకున్నది. శుక్రవారం నుంచి ఆలయంలో వేడుకలు ప్రారంభం కావాల్సి ఉండగా అంకురార్పణ �
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పట్ల సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై యావత్ తెలంగాణ సమాజం భగ్గుమంటున్నది. సామాజిక మాధ్యమాల్లో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులందరికీ రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేసిందని సాక్షాత్తూ శాసనసభ సాక్షిగా గవర్నర్ ప్రకటించి 24 గంటలు గడవకముందే ఓ దళిత రైతులపై బ్యాంకు అధికారులు చేసిన దౌర్జన్యం వెలుగుచూసింది.
Congress | రాష్ట్రంలో పరిపాలన గాడితప్పుతున్నదని, పరిస్థితి క్రమంగా చేయిదాటిపోతున్నదని, గుర్తించిన ముఖ్యనేత వర్గం, తెలివిగా కోవర్టు రాజకీయాన్ని మొదలుపెట్టిందా? భవిష్యత్తులో తనకు పోటీగామారే అవకాశం ఉన్న నేతలన�