Teenagers drowned | స్నానం చేసేందుకు సరస్సులోకి వెళ్లి ఏడుగురు యువకులు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన హిమాచల్ప్రదేశ్లోని ఉనా జిల్లాలో చోటుచేసుకున్నది. గోవింద్ సాగర్లో మునిగి మృతి చెందిన వారిని పంజాబ్కు చెందిన వార�
వెస్టిండీస్, భారత్ జట్ల మధ్య జరగాల్సిన రెండో టీ20 మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభం కానుంది. విండీస్లో జరిగే టీ20 మ్యాచులన్నీ కూడా స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 10.30 గంటలకు ప్రారంభం కావలసి ఉంది. అయితే తొలి మ్యాచ్ జరిగి
ఇష్టమైన రంగాల్లో లక్ష్యాలు నిర్ణయించుకుని, ప్రణాళిక ప్రకారం శ్రమిస్తే విద్యార్థినులు అద్భుతాలు సృష్టించవచ్చునని టీటీడీ జేఈఓ శ్రీమతి సదా భార్గవి అన్నారు. ఒక్కొక్కరిలో ఒక్కో కళ దాగి ఉంటుందని, వాటిని వెల
నిర్మల్, ఆగస్టు 1: బాసర ట్రిపుల్ ఐటీ విశ్వవిద్యాలయంలో మౌలిక సదుపాలయ కల్పనకు నాణ్యమైన విద్యా బోధనకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని అటవీ, పర్యావరణ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. సోమవ
హైదరాబాద్ : తెలంగాణలో కొత్త జిల్లాలకు నవోదయ విద్యాలయాలను ఎప్పుడు ఏర్పాటు చేస్తారంటూ టీఆర్ఎస్ ఎంపీలు కేంద్రాన్ని ప్రశ్నించారు. జిల్లాకు ఒక నవోదయ విద్యాలయాలను ఏర్పాటు చేయాలని నవోదయ చట్టంలో ఉన్నా.. కాన�
షాద్నగర్, ఆగస్టు1 : గ్రామాల మధ్య రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చర్యలు తీసుకుంటుందని షాద్నగర్ ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్నారు. సోమవారం రంగారెడ్డి జిల్లా �
జోగులాంబ గద్వాల : జిల్లాలో ఉండే వీఆర్వోలు వారికి కేటాయించిన ప్రభుత్వ శాఖలో మంగళవారం మధ్యాహ్నం వరకు విధుల్లో చేరాలని జిల్లా కలెక్టర్ శ్రీ హర్ష ఆదేశించారు. సోమవారం రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జి ఓ 121 ప్రక�
ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్తో విపరీతమైన ముప్పు పొంచి ఉన్నదంటూ విశాఖలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్పై నిషేధాన్ని అమలు చేయడంతోపాటు ప్రత్యామ్నాయాలను...
నల్లగొండ : దళితబంధు పథకం అద్భుతమైన ఆలోచన అని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అన్నారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కనగల్ మండలం చెట్ల చెన్నారం గ్రామానికి చెందిన దళితులకు దళిత బంధు స్కీమ్
Sri Lanka | శ్రీలంక మాజీ అధ్యక్షుడు గోటబయ రాజపక్స తిరిగి శ్రీలంక తిరిగి రావడానికి ఇది సరైన సమయం కాదని ఆ దేశ అధ్యక్షుడు రణిల్ విక్రమ సింఘే అన్నారు. గోటబయ లంకలో రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతాయన్నారు. ఆర్థిక సంక్షోభ
కడ్తాల ఆగస్టు1 : టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారని శాసనమండలి సభ్యుడు కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా కడ్తాల మండలం చరికొండ గ�
మేడ్చల్ కలెక్టరేట్, ఆగస్టు 1 : కాలనీలు నీట మునగకుండా శాశ్వత పరిష్కారం కోసం చేపట్టిన సివరేజ్ పైప్లైన్ పనులు పూర్తి దశకు చేరుకున్నాయని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి పేర్కొన్నారు. మేడ్చల్ జిల�
ఐపీఎల్లో చాలాకాలంగా మంచి ప్రదర్శన కనబరుస్తూ వచ్చిన పంజాబ్ పేసర్ అర్షదీప్ సింగ్.. ఇటీవల సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు. భారత జట్టుకు ఎంపికైనా ఎక్కువగా బెంచ్కే పరిమితమైన అర్షదీప్.. ఆ తర్వాత తనకు వచ్చిన ప్రత�
కొల్చారం, ఆగష్టు 1 : మొక్కలు నాటడంతో పాటువ వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి అన్నారు. కొల్చారం మండల పరిధిలోని కిష్టాపూర్ సమీపంలో హైవే రోడ్డు పక్కన సోమవారం జడ్పీటీసీ �