జగిత్యాల : తెలంగాణలో రైతుల జీవన విధానం మారిందని జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల అర్బన్ మండలం హుస్నాబాద్ గ్రామానికి చెందిన బీజేపీ పార్టీ సీనియర్ నాయకుడు శ్రీనివాస్ తన అనుచరులతో కలిసి
నల్లగొండ : జిల్లాలో ఎవరైనా శిశువులను విక్రయించేందుకు ప్రయతించినా విక్రయించినట్లు తెలిసినా చట్ట పరంగా కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి తెలిపారు. దేవరకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎర్ర
హైదరాబాద్ : నిజామాబాద్ జిల్లా ఆసుపత్రిలో పాము కలకలం సృష్టించింది. ఆరోగ్యశ్రీ వార్డులోకి పాము చొరబడింది. దీంతో ఒక్కసారిగా భయంతో రోగులు పరుగులు పెట్టారు. వెంటనే గమనించిన సిబ్బంది పాములు పట్టే వ్యక్తికి
జయశంకర్ భూపాలపల్లి : కాళేశ్వరంలోని గోదావరి పుష్కర్ ఘాట్ వద్ద ఓ యువతి వరదలో కొట్టుకుపోయింది. వెంటనే స్పందించిన స్థానికులు ఆమెను కాపాడారు. వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడు రాష్ట్రం చెన్నై కి చెందిన జై ప్రియ అన
హైదరాబాద్ : కుంచిత రాజకీయాల కోసమే కేంద్రం ఐటీఐఆర్ రద్దు చేసిందని రాష్ట్ర ఐటీ పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు విమర్శించారు. ఐటీఐఆర్ స్థాయిలో రాష్ట్రానికి పలు ప్రాజెక్టులను మంజూరు చేశామని పార్
వరంగల్ : రాష్ట్ర వ్యాప్తంగా డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. త్వరలోనే ఇండ్లు నిర్మించి లబ్ధిదారులకు అందజేస్తామని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. శుక్రవారం జి�
మహబూబాబాద్ : టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా తొర్రూరు మండలం చీకటాయ పాలెం గ్రామానికి చెందిన పలువురు సీనియర్ కాంగ్రెస్ నాయకులు సల్పుగొండ ముత్తయ్య, వెంకట నర్సు, తండా యాకయ్య తదితరులు మం
మహబూబాబాద్ : విద్యుత్ షాక్కు గురై ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. ఈ సంఘటన జిల్లాలోని తొర్రూరు మండలం అమ్మపురం జీ కే తండాలో చోటు చేసుకుంది. తండాకు చెందిన బానోత్ మహేష్ (30) బానోత్ సుధాకర్ (35) అనే రైతులు వ్యవసాయ బో�
యాదాద్రి భువనగిరి : యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామి సన్నిధిలో ఈశాన్య ప్రాకార మండపంలో శ్రావణ లక్ష్మి కోటి కుంకుమార్చన కార్యక్రమాన్ని ప్రధానార్చకులు, రుత్వికులు, వేద పండితులు ఘనంగా ప్రారంభించారు. విశ్వక్�