Stock Market | దేశీయ స్టాక్మార్కెట్లు వరుసగా మూడోరోజు లాభాల్లో ముగిశాయి. శుక్రవారం ట్రేడింగ్ ముగిసే వరకు 712.46 పాయింట్లు పెరిగి 57,570.25, నిఫ్టీ 228.70 పాయింట్లు పెరిగి 17,158.30 వద్ద ముగిసింది. దాదాపు 2,037 షేర్లు పెరగ్గా.. 1,197 షేర్ల�
న్యూఢిల్లీ : తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావుతో ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ఎస్పీ నేత అఖిలేష్ యాదవ్ శుక్రవారం ఢిల్లీలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇద్దరు నేతలు జాతీయ రాజకీయాలపై చర్చి�
పెద్దపల్లి, జూలై 29(నమస్తే తెలంగాణ) : దళితులు సమాజంలోని అన్ని వర్గాలతో సమానంగా ఎదిగి ఆర్థిక పరిపుష్టిని సాధించాలనేసీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టారు. తెలంగాణ దళిత బంధు దేశానికే ఆదర్శమని సంక్షే
కామన్వెల్త్ క్రీడల్లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మహిళా జట్ల మధ్య టీ20 మ్యాచ్ జరుగుతోంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో భారత సారధి హర్మన్ప్రీత్ టాస్ గెలిచింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుక�
అంతర్జాతీయ మ్యాథ్ ఒలింపియాడ్లో భారత్కు చెందిన ప్రంజల్ శ్రీవాస్తవ సత్తాచాటాడు. ఈ అంతర్జాతీయ టోర్నీలో మూడో బంగారు పతకం తన ఖాతాలో వేసుకున్నాడు. ఇలా మూడు మ్యాథ్ ఒలింపియాడ్స్లో గోల్డ్ మెడల్స్ సాధించిన త�
Rain | హైదరాబాద్ జంట నగరాల పరిధిలోని పలు ప్రాంతాల్లో భారీ ఈదురుగాలులతో వర్షం కురుస్తున్నది. కూకట్పల్లి, హైదర్నగర్, ప్రగతినగర్, బాచుపల్లి, దిల్సుఖ్నగర్, సరూర్నగర్, మలక్పేట, చాదర్ఘాట్లో వర్షం కుర
కరీంనగర్ : కరీంనగర్ పట్టణంలో దోమలు వ్యాప్తి చెందకుండా ప్రజలు ప్రతి శుక్ర ,ఆదివారం డ్రై డే ను పాటించేలా అవగాహన కల్పిస్తాం. అదుకోసం 100 బృందాలను ఏర్పాటు చేసినట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నార
బార్సిలోనా: పాప్ స్టార్ షకీరాకు 8 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశాలు ఉన్నాయి. పన్ను ఎగవేత కేసులో ఆమెకు ఆ శిక్ష వేయాలని బార్సిలోనా ప్రాసిక్యూటర్లు వాదించారు. ట్యాక్స్ కుంభకోణం కేసులో అంగీకార ఒప్పందాన్ని �
హైదరాబాద్ : సిటీ బస్ డ్రైవర్పై ఓ ఆటో డ్రైవర్ దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన హైదరాబాద్ మాసబ్ట్యాంక్ వద్ద శుక్రవారం చోటుచేసుకుంది. ఎన్ఎండీసీ బస్టాప్ వద్ద వద్ద ఆర్టీసీ బస్సులు ఆగేచోట.. ఆటోను నిలుపడంతో.. బస�
మహబూబాబాద్ : రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ మాతృమూర్తి గుగులోతు దస్మి (86) కన్నుమూశారు. పది రోజుల క్రితం ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఆమెను హైదరాబాద్లోని యశోద దవాఖానలో చేర్పించారు. కాగా, చికిత
హైదరాబాద్ : ఇటీవల కురిసిన భారీ వర్షాలతో ముంపునకు గురైన ముసరాం బాగ్,చాదర్ ఘాట్ బ్రిడ్జిలను మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ పరశీలించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ..ముసరాం బాగ్ బ్ర