శస్త్రచికిత్సలు పేషెంట్ల జీవితాలను మార్చేస్తాయి. అవి టైం ప్రకారం జరగకపోతే ప్రాణాల మీదకు వస్తుంది. ఈ విషయం ఆ డాక్టర్కు స్పష్టంగా తెలుసు. అందుకే తను ట్రాఫిక్లో ఇరుక్కుపోయి కూర్చుంటే ఫలితం ఏదీ ఉండదని అర్
శంకర్ (Shankar) డైరెక్షన్లో వస్తున్న చిత్రం ఆర్సీ 15 (RC15). స్టార్ యాక్టర్ కమ్ డైరెక్టర్ ఎస్జే సూర్య కీ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఎస్జే సూర్య ట్విటర్ ద్వారా ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఇచ్చి మూవ�
శ్రీశైలం : ఎగువ నుంచి శ్రీశైలం జలాశయానికి ఎగువ ప్రాంతాల నుంచి వరద కొనసాగుతున్నది. ప్రస్తుతం జలాశయానికి 2,46,576 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుందని అధికారులు తెలిపారు. జూరాల స్పిల్ వేను నుంచి 1,51,262 క్యూసెక్కులు, పవ�
న్యాల్కల్ : సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం రుక్మాపూర్ గ్రామంలో ఆదివారం సాయంత్రం ఒక ఆవు రెండు దూడలకు జన్మనిచ్చింది. స్థానిక గ్రామానికి చెందిన గొల్ల లక్ష్మన్న అనే రైతుకు చెందిన ఆవు మూడో ఈతలో రెండు కోడ�
హైదరాబాద్ : ప్రముఖ సినీ నటులు రెబల్ స్టార్ కృష్ణంరాజు అకాల మరణం బాధాకరం అని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. జూబ్లీహిల్స్లో కృష్ణంరాజు పార్థివదేహానికి మంత్రి శ్రీనివా
న్యూఢిల్లీ : ఇటీవల కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో సాధారణ స్థితికి చేరుకున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి 44 సెకన్లకు ఓ వ్యక్తి కొవిడ్తో మరణిస్
హైదరాబాద్ : సకల వర్గాలను కలుపుకొంటూ ముందుకు సాగి, ప్రజాస్వామ్యబద్దంగా, శాంతియుత పంథాలో తెలంగాణ కోసం ఉద్యమించి స్వరాష్ట్రాన్ని సాధించిన ముఖ్యమంత్రి కేసీఆర్కు అపార అనుభవం ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో
మనలో చాలా మంది నిద్రపోయే సమయంలో మొబైల్ను పక్కనే పెట్టుకుంటాం. అలా చేయడమే ఒక మహిళ ప్రాణాలు తీసుకుంది. ఈ ఘటన ఢిల్లీలో వెలుగు చూసింది. సదరు మహిళ రెడ్మీ 6ఏ మొబైల్ వాడుతోంది. ఆమె కుమారుడు ఆర్మీలో ఉన్నట్లు తెలు
హైదరాబాద్ : తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆదివారం BRKR భవన్లో మంత్రులు సత్యవతి రాథోడ్, శ్రీనివాస్ గౌడ్త
హైదరాబాద్ : రవీంద్ర భారతి సమీపంలో ఓ బ్యాగు పడిపోయింది. ఆ బ్యాగును ఓ ఆటో డ్రైవర్ తీసుకునేందుకు యత్నించాడు. ఈ విషయాన్ని డీజీపీ ఆఫీసు వద్ద విధుల్లో ఉన్న పోలీసులు గమనించారు. పోలీసులు ఆ బ్యాగును స్వ
ఆసియా కప్లో ఫేవరెట్లుగా బరిలో దిగిన భారత జట్టు సూపర్-4 దశలో వరుస ఓటములు చవిచూసి ఇంటిదారి పట్టింది. చివరి మ్యాచ్లో అఫ్ఘానిస్తాన్పై 101 పరుగుల తేడాతో భారీ విజయం సాధించినప్పటికీ.. జట్టులో చేసిన ప్రయోగాలే టీ
నల్లగొండ : ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంలో సీఎం కేసీఆర్ దేశానికే ఆదర్శంగా నిలిచారని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. ఆదివారం నకిరేకల్ మండలం గోరెంకలపల్లి గ్రామంలో కొత్తగా మంజూరైన ఆసరా ప�