హైదరాబాద్ : నైరుతి రుతుపవనాలు తెలంగాణపై చురుకుగా కదులుతున్నాయి. దీనికి తోడు అల్పపీడన ప్రభావం తెలంగాణపై తీవ్రంగా ఉంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. గత రెండు రోజులు
హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వంపై మంత్రి కేటీఆర్ మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ మేరకు కేటీఆర్ పలు ట్వీట్లు చేశారు. రాష్ట్ర ప్రగతికి కేంద్రం కొన్ని ఆటంకాలు కలిగించవచ్చు. కానీ అభివృద్ధి ద
శ్రీశైలం మహా క్షేత్రంలో గణపతి నవరాత్రోత్సవాలు ముగిసాయి. స్వామివారి యాగశాలలో శుక్రవారం ఉదయం పూర్ణాహుతి కార్యక్రమాన్ని జరిపించినట్టు ఆలయ స్థానాచార్యులు పూర్ణానంద ఆరాధ్యులు తెలిపారు. అలాగే, సాక్షి గణపత�
శ్రీశైలం : మహారాష్ట్ర, కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణా నదికి వరద ఉధృతి భారీగా పెరిగింది. జూరాల నుంచి శ్రీశైలం జలాశయానికి కృష్ణమ్మ ఉరకలేస్తూ ప్రవహిస్తోంది. గంట గంటకూ శ్రీశైలం ప్రాజెక్ట�
సూర్య 42 (Suriya 42)గా వస్తున్న ఈ చిత్రం మోషన్ పోస్టర్ను విడుదల చేయగా..ఇప్పటికే నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది. కాగా ఈ క్రేజీ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఒకటి సూర్య అభిమానుల్లో జోష్ నింపుతోంది.
టాటా గ్రూప్స్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ మహారాష్ట్రలోని పాల్ఘర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 4న ముంబై-అహ్మదాబాద్ హైవేపై జరిగిన కారు ప్రమాదంలో ఆయన కన్నుమూశారు. �
హైదరాబాద్ : ఖైరతాబాద్ మహా గణనాథుడు గంగమ్మ ఒడికి చేరాడు. తొమ్మిది రోజులు ఘనంగా పూజలు అందుకున్న పంచముఖ మహాలక్ష్మి గణనాథుడికి గంటన్నర పాటు పూజలు నిర్వహించారు. అనంతరం హుస్సేన్ సాగర్లో �
లాటరీ కంపెనీనుంచి ఓ వ్యక్తికి ఫోన్ వచ్చింది. మీకు లాటరీ తగిలింది అని వాళ్లు చెప్పారు. రూ. 50వేల వరకు ఉండొచ్చు అనుకున్నాడు. దాన్ని క్లెయిమ్ చేసేందుకు లాటరీ కార్యాలయానికి వెళ్లాడు. తీరా తనకు వచ్�
మంచు విష్ణు, బాలీవుడ్ భామ సన్నీలియోన్, పాయల్ రాజ్పుత్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం జిన్నా(Ginna). . ముందుగా ఇచ్చిన అప్డేట్ ప్రకారం టీజర్ను రిలీజ్ చేశారు మేకర్స్.