SCR | రైల్వే ట్రాక్ పనుల నేపథ్యంలో దక్షిణమధ్య రైల్వే (SCR) పలు రైళ్లను రద్దు చేసింది. మరికొన్ని రైళ్లను దారిమళ్లించగా, కొన్ని గమ్యస్థానాలను తగ్గించింది. విజయవాడ డివిజన్లోని
సిద్దిపేట : ములుగు మండలం బైలంపూర్ అడవిలో ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. చెట్టుకు ఉరేసుకున్నారు. ఇవాళ ఉదయం స్థానికులు ప్రేమికుల మృతదేహాలను గుర్తించి, పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలిక�
తిరువనంతపురం : కేరళ ట్రాఫిక్ పోలీసులు అనుచితంగా ప్రవర్తించారు. ఓ ఎలక్ట్రిక్ వెహికల్కు పొల్యూషన్ సర్టిఫికెట్ పేరిట చలాన్ విధించారు. ప్రస్తుతం ఈ చలాన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కేరళ�
Corona cases | దేశంలో కొత్తగా 5554 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,44,90,283కు చేరాయి. ఇందులో 4,39,13,294 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు 5,28,139 మంది
Queen Elizabeth | బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 మృతికి గౌరవసూచకంగా రేపు సంతాప దినంగా పాటించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. క్వీన్ ఎలిజబెత్ (Queen Elizabeth) గురువారం మృతిచెందిన విషయం
అమెరికా : బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 అంత్యక్రియలకు హాజరవుతానని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. అయితే ఎలిజబెత్ అంత్యక్రియలకు సంబంధించి తనకు సమాచారం తెలియదు. కానీ అంత్యక్రియల
Lightning | పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలంలో పిడుగుపాటుకు పాడి ఆవులు మృతిచెందాయి. మండలంలోని కుక్కలగూడూర్లో శుక్రవారం రాత్రి ఉరుములు, పిడుగుల కూడిన భారీ వర్షం కురిసింది
Nagarjuna sagar | ఎగువన భారీ వర్షీలు కురుస్తుండటంతో కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులకు వరద పోటెత్తుతున్నది. జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు 2.10 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా, 2.17 లక్షల
చండీఘర్ : హర్యానా మహిళా కమిషర్ చైర్పర్సన్ రేణు భాటియా, ఓ మహిళా పోలీసు ఆఫీసర్కు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఒకరికొకరు అసభ్యకర పదజాలంతో దూషించుకున్నారు. ఓ ఇద్దరు ఆలుమగల పంచాయ