స్వతంత్ర భారతంలో రాజకీయ శూన్యత ఏర్పడినప్పుడల్లా దేశం రియాక్ట్ అవుతూనే ఉన్నది. ప్రత్యామ్నాయం వచ్చిన ఉదంతాలు అనేకం ఉన్నాయి. చరిత్రే ఇందుకు సాక్ష్యం. ఏకపక్ష నియంతృత్వ ధోరణిని దేశం ఎన్నడూ అంగీకరించలేదు. ఓ
అసమానతలపై ఎలా పోరాడాలో, తెలంగాణ కలలను ఎలా నిజం చేసుకోవాలో, లక్ష్యాలను ఏ విధంగా సాధించుకోవాలో తమకు తెలుసునని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ స్పూర్�
సరిగ్గా ఏడాది కిందట.. యాసంగి వడ్లను కొనబోమని కేంద్రం మొండికేయడంతో.. రాష్ట్ర వ్యవ సాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గతేడాది సెప్టెంబర్ 8న ఎఫ్సీఐ తెలం గాణ రీజియన్ జనరల్ మేనేజర్ దీపక్ శర్మతో సమావేశమయ్యారు
ఆరు దశాబ్దాల సుదీర్ఘ పోరాటంతో ఆంధ్రా పాలకుల పెత్తనానికి తెరదించి స్వరాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణ.. నేడు అభివృద్ధి పథంలో పరుగులు తీస్తున్నది. కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం అడుగడుగునా అడ్డంకులు �
అభివృద్ధి అంటే తెలంగాణలో మాదిరిగా జరగాలని అస్సాం రాష్ట్ర ప్రజాప్రతినిధులు కొనియాడారు. చాలా పట్టుదలతో రాష్ర్టాన్ని అభివృద్ధి చేస్తున్న సీఎం కేసీఆర్ లాంటి వారు దేశానికి అవసరమని పేర్కొన్నారు. కేంద్ర, రా
నీటి బిందువుల లోపల ఏమి జరుగుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? నీరు ఆకారాన్ని ఎందుకు మారుస్తుంది? ఇది కొన్ని ఉష్ణోగ్రతల వద్ద ఎందుకు ఘనీభవిస్తుంది? మరికొన్ని ఉష్ణోగ్రతల వద్ద ఎందుకు ఆవిరైపోతుంది? 30 ఏళ్లుగా అంతుచ�
హైదరాబాద్ : సీపీఐ తెలంగాణ రాష్ట్ర నూతన కార్యదర్శిగా ఎన్నికైన కూనంనేని సాంబశివరావుకు టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం సాయంత్రం ఫోన్ చేశారు. రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైనందుకు కూనంనేన�