భద్రాచలం : భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు భద్రాచలం వద్ద గోదావరికి వరద ఉధృతి పెరుగుతోంది. ఆదివారం ఉదయం 8 గంటలకు 31.5 అడుగులు ఉన్న నీటిమట్టం క్ర�
తెలుగు ఫిలిం ఇండస్ట్రీ (Telugu Film Industry)తో తాను ఎక్కువగా కనెక్ట్ కాలేదని అంటోంది అమలాపాల్ (Amapa Paul). టాలీవుడ్లో నెపోటిజమ్ (Nepotism) అంశాన్ని ప్రస్తావిస్తూ..తన స్వీయ అనుభవాలను చిట్ చాట్ సెషల్ లో షేర్ చేసుకుంది.
విమాన ప్రయాణం మధ్యలో స్పృహ కోల్పోయిందా మహిళ. దీంతో కంగారు పడిన సిబ్బంది.. విమానం ల్యాండవ్వగానే దగ్గరలోని ప్రైవేటు ఆస్పత్రికి ఆమెను తీసుకెళ్లారు. కానీ అప్పటికే జరగాల్సిన డ్యామేజీ జరిగిపోయింది. ఆస్పత్రిక�
ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్లో పాకిస్తాన్ పేసర్లు దుమ్మురేపారు. వీరి ధాటికి టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన శ్రీలంక బ్యాటర్లు తడబడిపోయారు. జట్టుకు అద్భుతమైన ఆరంభాలు ఇస్తూ వచ్చిన కుశాల్ మెండిస్ (0) తొలి బంతికే గోల్
తల్లీకొడుకుల సెంటిమెంట్, టైం ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కిన 'ఒకే ఒక జీవితం' (Oke Oka Jeevitham). చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి టాక్తో స్క్రీనింగ్ అవుతోంది. చాలా కాలంగా మంచి బ్రేక్ కోసంఎదురుచూస్తున్న శర్వానంద్�
కరీంనగర్ : బీజేపీ ప్రభుత్వానికి ప్రత్యామ్నాయం కేసీఆర్ మాత్రమేనని… వీలైనంత త్వరగా భారతదేశ పగ్గాలను సీఎం కేసీఆర్ చేపట్టాలని.. రాష్ట్ర బీసీ సంక్షేమం, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆకాంక్షించారు. ప్ర�
కృష్ణంరాజు (krishnam raju) మృతి పట్ల సినీ ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. కృష్ణంరాజు భౌతికకాయానికి సినీ, రాజకీయ ప్రముఖులు జూబ్లీహిల్స్ లోని నివాసంలో నివాళుర్పిస్తున్నారు.
యూఎస్ ఓపెన్లో పోలిష్ క్రీడాకారిణి ఇగా స్వియాటెక్ సంచలనం సృష్టించింది. ఈ 21 ఏళ్ల టెన్నిస్ స్టార్.. యూఎస్ ఓపెన్ ఫైనల్లో ఆన్స్ జబేర్పై 6-2, 7-6(5) తేడాతో విజయం సాధించింది. ఇది ఆమె కెరీర్లో మూడో గ్రాండ్స్లామ్ టై�
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్పై కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి ప్రశంసల వర్షం కురిపించారు. ఇవాళ ప్రగతి భవన్కు వచ్చిన సందర్భంగా కేటీఆర్తో సమావేశమైనట్ల
హైదరాబాద్ : నిర్మల్ జిల్లా ఖానాపూర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. కుమ్రంభీం చౌక్ వద్ద వాహనంపై ప్రమాదవశాత్తు చెట్టు విరిగిపడింది. ఈ ఘటనలో వాహనం డ్రైవర్ బుచ్చిరాం (45), రవి (35) ప్రాణాలు కో�
ఆసియా కప్ సూపర్-4లో భారత్ను ఓడించిన పాకిస్తాన్, శ్రీలంక జట్లు టైటిల్ కోసం తలపడుతున్నాయి. దుబాయ్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ టాస్ గెలిచాడు. ఈ స్టేడియంలో గత మ్యాచ
హైదరాబాద్ : తెలంగాణలో గొప్పగా నిర్వహించే బతుకమ్మ పండుగ ఉత్సవాలు ప్రపంచ చిత్ర పటంలో మన తెలంగాణ రాష్ట్ర ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలిచాయి. మహిళా సోదరీమణులు బతుకమ్మ పండుగను గొప్పగా నిర్వహించుకోవాల
శస్త్రచికిత్సలు పేషెంట్ల జీవితాలను మార్చేస్తాయి. అవి టైం ప్రకారం జరగకపోతే ప్రాణాల మీదకు వస్తుంది. ఈ విషయం ఆ డాక్టర్కు స్పష్టంగా తెలుసు. అందుకే తను ట్రాఫిక్లో ఇరుక్కుపోయి కూర్చుంటే ఫలితం ఏదీ ఉండదని అర్