Corona cases | దేశంలో కొత్తగా 4912 మందికి కరోనా నిర్ధారణ అయింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,45,63,337కు చేరింది. ఇందులో 4,39,90,414 మంది బాధితులు కోలుకోగా, 5,28,487 మంది
Traffic restrictions | ఈ నెల 25న (ఆదివారం) నగరంలో గ్యాథరింగ్ సైక్లింగ్ కమ్యూనిటీ మారథాన్ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో సైబరాబాద్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఆదివారం ఉదయం 5 నుంచి 8
Family planning | ఇబ్రహీంపట్నం కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల ఘటన బాధ్యులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకున్నది. రంగారెడ్డి డీఎంహెచ్వో స్వరాజ్యలక్ష్మి, డీసీహెచ్ఎస్ ఝాన్సీ లక్ష్మిపై బదిలీ వేటువేసింది.
Hijab | ఇరాన్లో హిజాబ్ (Hijab) వ్యతిరేక ఆందోళనలు రోజురోజు తీవ్రరూపం దాల్చుతున్నాయి. వరుసగా ఎనిమిదో రోజూ ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. హిజబ్ ధరించలేదన్న కారణంతో
Earthquake | అండమాన్ నికోబార్ దీవుల్లో భారీ భూకంపం సంభవించింది. శనివారం తెల్లవారుజామున క్యాంప్బెల్ బే తీరంలో భూమి కంపించింది. దీని తీవ్రత 6.1గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్
కేంద్ర ప్రభుత్వ అవినీతి కారణంగా రూపాయి విలువ రోజు రోజుకూ పతనం అవుతూ ప్రస్తుతం ఐసీయూలో ఉన్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. శుక్రవారం డాలరుతో రూపాయి విలువ దారుణంగా పడిపోయిన స�
సుస్థిరాభివృద్ధిని సాధిస్తూ, దేశానికి ఆదర్శంగా నిలుస్తున్న తెలంగాణ.. ‘స్వచ్ఛభారత్ సర్వేక్షణ్'లో మరోసారి దేశంలోనే నంబర్వన్గా నిలవడం రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకు, ఆదర్శ, పారదర్శక పాలనకు అద్దం పడుతున్న
మెతుకుసీమ ప్రజల దశాబ్దాల రైలు కల సాకారమైంది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు కృషితో మెదక్-అక్కన్నపేట రైల్వేలైన్ పూర్తయ్యింది. ఎట్టకేలకు తమ ప్రాంతానికి రైలు రావడంతో జిల్లాప్రజలు హర్షం వ్యక్తంచేస్తున�
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ 16 నెలల కాలంలో తీసుకొచ్చిన సంస్కరణలు అనితర సాధ్యమని తమిళనాడు రాష్ట్ర పూర్వ గవర్నర్ పీఎస్ రాంమోహన్రావు కొనియాడారు. అక్కినేని నాగేశ్వరరావు 99వ జయంత
రాజకీయ నాయకుడు ఏదైనా మాట్లాడే ముందు వాస్తవాలు తెలుసుకోవాలి. కనీసం కండ్ల ముందున్న నిజాలనైనా గుర్తించాలి. కానీ, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్కి ఇవేమీ పట్టవు. అడ్డూ అదుపు లేకుండా అబద్ధాలాడటం ఆయన నై�