ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరు మార్చడంపై తెలుగు అకాడమి చైర్పర్సన్, ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి స్పందించారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన ఒక జిల్లాకే ఆ మహానీయుడు పేరు పెట్టగా.. యూనివర్శిటీది
CUET PG | కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లోని పీజీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించే కామన్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ టెస్ట్ (CUET PG) ఫలితాలు నేడు వెలువడనున్నాయి. సాయంత్రం 4 గంటలకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ
Minister Harish Rao |సిద్దిపేట జిల్లా పర్యటనలో భాగంగా వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు చిన్నకోడూర్ మండలం రామునిపట్ల గ్రామంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలు పది రోజుల పాటు కొనసాగనున్నాయి. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కనకదుర్గ అమ్మవారు...
అమరావతి రైతుల మహా పాదయాత్ర 15వ రోజుకు చేరుకున్నది. ఇవాల ఏలూరు జిల్లాలో మహా పాదయాత్ర కొనసాగుతున్నది. దారిపొడవునా ట్రాక్టర్లపై నుంచి రైతులపై పూలవర్షం కురిపించారు.
అక్టోబరు 15 నుంచి యూకే, యూరప్ దేశాల్లో శ్రీనివాస కల్యాణాలు నిర్వహించేందుకు టీటీడీ సిద్ధమైంది. ఈ కల్యాణాలు అక్టోబర్ 15 నుంచి నవంబరు 13వ తేదీ వరకు కొనసాగనున్నాయి.
Shadnagar | షాద్నగర్ (Shadnagar) మున్సిపాలిటీ పరిధిలో విషాదం చోటుచేసుకున్నది. మున్సిపాలిటీలోని సోలిపూర్లో ఉన్న ఓ నీటిగుంటలో పడి ముగ్గురు చిన్నారులు మృతిచెందారు
Minister KTR | విపక్షాల పొంతన లేని మాటలు ఆశ్చరం కలిగిస్తున్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అవార్డుల్లో తెలంగాణ టాప్లో ఉంటుంది. అయినా రాష్ట్ర ప్రభుత్వం ఏమీ చేయలేదంటూ
Sharan navaratri | రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలైన వేములవాడ, బాసర, జోగులాంబ ఆలయాల్లో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సోమవారం నుంచి వచ్చేనెల 5 వరకు ఆలయాల్లో
Corona cases | దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. కొత్తగా 4129 మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో మొత్తం కేసులు 4,45,72,243కు చేరాయి. ఇందులో 4,40,00,298 మంది బాధితులు కోలుకున్నారు.