IND Vs SA | ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 ప్రపంచకప్లో వరుస విజయాలతో ఫుల్ జోష్లో ఉన్న టీమ్ఇండియా.. మరో కీలక పోరుకు సిద్ధమైంది. గ్రూప్-2లో భాగంగా పాకిస్థాన్, నెదర్లాండ్స్పై గెలుపొందిన
Yadadri | యాదగిరిగుట్ట దివ్యక్షేత్రంలో భక్తుల రద్దీ నెలకొన్నది. కార్తీక మాసం మొదటి ఆదివారం కావడంతో ఆలయ మాడవీధులు, క్యూ కాంప్లెక్స్, క్యూలైన్లు, తిరు మాఢవీధులు, గర్భాలయ ముఖ మండపంలో
CBI | సీబీఐ విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. కేంద్ర దర్యాప్తు సంస్థ రాష్ట్రంలో ఏ కేసులోనైనా దర్యాప్తు చేయాలంటే ఇకపై ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సిందే.
Virat Kohli | టీమ్ఇండియా స్టార్ బ్యాట్స్మెన్ కింగ్ కోహ్లీ సరికొత్త రికార్డుకు చేరువలో ఉన్నాడు. మరో 28 పరుగులు చేస్తే టీ20 ప్రపంచకప్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్గా చరిత్ర సృష్టించనున్నాడు
Coronavirus | దేశంలో కొత్తగా 1604 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,46,53,266కు చేరాయి. ఇందులో 4,41,04,933 మంది కోలుకోగా, 5,29,016 మంది బాధితులు మృతిచెందారు.
Delhi | దేశ రాజధానిలో వాయు కాలుష్యం మరింత తీవ్రమైంది. దీంతో ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో వాయు నాణ్యత రోజురోజుకు క్షీణిస్తున్నది. గత నాలుగు రోజులుగా నగరంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 300
Peddapalli | బెంగళూరు నుంచి యశ్వంత్పూర్ వెళ్తున్న రైలు పెద్దపల్లి రైల్వే స్టేషన్ నిలిచిపోయింది. అందులో ప్రయాణిస్తున్న వారణాసికి చెందిన అనిత అనే గర్భిణికి పురినొప్పులు ఎక్కువయ్యాయి.
Elon Musk | ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విట్టర్ను 44 బిలియన్ డాలర్లకు సొంతం చేసుకున్న టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ ఇక ఉద్యోగుల కోతపై దృష్టిసారించారు. సంస్థ నుంచి ఎవరెవరిని తొలగించాలో జాబితా
minister ktr | ఎన్నికలు ఏవైనా పార్టీలన్నీ ప్రతిష్టాత్మకంగా తీసుకొని పోరాడుతాయని, మునుగోడుది ప్రత్యేకమైన పరిస్థితి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ అన్నారు. శనివారం ఆయన ఓ న్యూస్ చానెల్ భేటీలో పాల్గొన్నార�
group-1 prelims primary Key | గ్రూప్-1 ప్రిలిమ్స్ ప్రాథమిక కీని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ శనివారం విడుదల చేసింది. tspsc.gov.in వెబ్సైట్లో కీని అందుబాటులో ఉంచినట్లు టీఎస్పీఎస్సీ తెలిపింది. రేపటి నుంచి నవంబర్
Somalia Explosions | సోమాలియా రాజధానిలో రెండు భారీ పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్లలో పలువురు దుర్మరణం పాలయ్యారు. ఈ పేలుళ్లకు ఎవరు కారణమనేది ఇంతవరకు తెలియరాలేదు.
BJP Dirty Politics | గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి విజయం దక్కించుకునేందుకు బీజేపీ డర్టీ పాలిటిక్స్కు తెరలేపింది. గుజరాత్లో ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేసేందుకు కమిటీని ఏర్పాటుకు గుజరాత్ క్యాబినెట్ ఆమోదం
Sugar Export | చక్కెర ఎగుమతులపై విధించిన నిషేధం గడువును ప్రభుత్వం పొడగించింది. ఈ నిషేధం వచ్చే ఏడాది అక్టోబర్ వరకు అమలులో ఉంటుంది. మిగులు చక్కెర మాత్రమే ఎగుమతి చేయాలన్న నిర్ణయంతోనే నిషేధం పొడగించినట్లు తెలుస్తు