ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై నిజామాబాద్ ఎంపీ అర్వింద్ చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకొని బేషరతుగా క్షమాపణ చెప్పాలని రాష్ట్ర అధికార భాషా సంఘం చైర్పర్సన్ మంత్రి శ్రీదేవి డిమాండ్ చేశారు
‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ దినపత్రికల ఆధ్వర్యంలో నిజామాబాద్లో రెండు రోజులపాటు నిర్వహించిన ఆటో షో కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. ఆదివారం ముగింపు కార్యక్రమానికి స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డ
అటవీ వనరుల అభివృద్ధి, నిర్వహణలో తెలంగాణ దేశంలోనే ముందంజలో ఉన్నది. అటవీ ప్రాంతాల్లో పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపుతోపాటు అడవి బిడ్డలకు జీవనోపాధి కల్పించడంలో జాతీయ స్థాయి గుర్తింపు పొందిన తెలంగాణ.. యూఎస
పథకాలు ప్రజల వద్దకు చేరడంలో సమాచార, పౌర సంబంధాలశాఖది కీలకపాత్ర అని రాష్ట్ర ఎన్నికల అధికారి సీ పార్థసారథి తెలిపారు. ప్రజలు, ప్రభుత్వానికి సమాచార శాఖ వారధి అని పేర్కొన్నారు. ఆదివారం ఖైరతాబాద్లో పంచాయతీరా
పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగాన్ని పునర్వ్యవస్థీకరించాలని ప్రభు త్వం నిర్ణయించింది. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంత రోడ్లకు అత్యంత ప్రాధాన్యమిచ్చేలా పీఆర్ ఇంజినీరింగ్ విభాగాన్ని బలోపేతం చేయాలని స
దివ్యాంగుల సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తున్నదని, దేశంలో ఎక్కడా లేనివిధంగా రూ.3,016 పెన్షన్ను ఇస్తున్నదని ఎస్సీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. జగిత్యాలలోని మి�
పల్లె ప్రజలకు ఇంటి వద్దే నాణ్యమైన వైద్య సేవలు ఉచితంగా అందించాలనే ఇద్దరు ఎన్నారైల సంకల్పం సత్ఫలితాలను ఇస్తున్నది. నారాయణపేట జిల్లాలో చేపట్టిన ‘మన ఊరికి.. మన ఆరోగ్య వాహిని’ కార్యక్రమానికి అనూహ్య స్పందన వస
ఏపీలోని అంబేద్కర్-కోనసీమ జిల్లా అంకంపాలెంలో తేనేటీగల దాడిలో 25 మంది మహిళలు గాయపడ్డారు. వీరిలో 10 మంది అపస్మారక స్థితిలోకి చేరుకోగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్న ది. కార్తిక వనభోజనానికి గ్రామస్థులు సమీప త�
Minister Dayakar Rao | ప్రముఖ విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్యను మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సన్మానించారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడురు గ్రామానికి చెందిన రామయ్య 98వ పుట్టిన రోజు సందర్భంగా
Yadagirigutta | యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరింది. వివిధ సేవల ద్వారా రూ.1,16,13,977 ఆదాయం వచ్చింది. ఇంత మొత్తంలో ఆదాయం రావడం ఇదే తొలిసారి ఆలయ అధికారులు
Heavy Snowfall @ America | అమెరికాలో గత రెండు రోజులుగా తీవ్రంగా మంచు కురుస్తున్నది. ముఖ్యంగా పశ్చిమ న్యూయార్క్లో 6 అడుగులు మేర మంచు పేరుకుపోయింది. ప్రజల్ని రక్షించేందుకు రెస్క్యూ టీంలు రేయింబవళ్లు పనిచేస్తున్నాయి.
Amitabh Bachchan | ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ ఓ పాన్ మసాలా కంపెనీకి లీగల్ నోటీసులు పంపారు. కంపెనీకి చెందిన పాన్ మసాలా కంపెనీకి చెందిన యాడ్లో నటించగా.. దేశవ్యాప్తంగా అమితాబ్పై
Rishi sunak @ Ukraine | ఉక్రెయిన్లో బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ పర్యటించారు. కైవ్లో ఆ దేశాధ్యక్షుడు జెలెన్స్కీతో భేటీ అయ్యారు. ఉక్రెయిన్కు అన్ని రకాలుగా మద్దతుగా ఉంటామని, రక్షణపరంగా సాంకేతిక అందించేందుకు హామీ �