గోదాముల్లో నిల్వ ఉంచిన 500 కిలోల గంజాయిని ఎలుకలు తినేశాయని యూపీ పోలీసులు కోర్టుకు చెప్పుకొచ్చారు. పోలీసుల కథ నమ్మని కోర్టు సాక్ష్యాధారాలతో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. యూపీలోని మథుర జిల్లాలో రెండు వేర్�
వన్యప్రాణుల రక్షణకు అటవీశాఖ చర్యలు చేపట్టింది. అటవీమార్గంలో ప్రమాదాల బారి నుంచి మూగజీవాలను కాపాడేందుకు సంకల్పించింది. అటవీప్రాంతాల్లోని జాతీయ రహదారులపై వాహనాల రాకపోకలతో తరచూ వన్యప్రాణులు ప్రమాదాలకు
కరోనా మహమ్మారి తర్వాత మీజిల్స్ (తట్టు) చాపకింద నీరులా విస్తరిస్తున్నది. ఇప్పటికే దేశంలోని బీహార్, జార్ఖండ్, కేరళ, మహారాష్ట్రలో తట్టు కేసులు నమోదయ్యాయి. ముంబైలో 13 కేసులతోపాటు ఒక మరణం కూడా నమోదైంది. ఈ నేప�
స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల్లో తెలంగాణ మరోసారి సత్తా చాటింది. స్వచ్ఛసర్వేక్షణ్ 2.0 పేరుతో ప్రకటించిన తాజా అవార్డుల్లో రాష్ట్రంలోని ఏడు మున్సిపాలిటీలు ఎంపికయ్యాయి. ఈ మేరకు స్వచ్ఛభారత్ మిషన్ డైరెక్టర�
ఎమ్మెల్యేల కొనుగోలు కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ ఎదుట ఈ నెల 25న హాజరుకావాలని న్యాయవాది పోగులకొండ ప్రతాప్గౌడ్ను హైకోర్టు ఆదేశించింది. సిట్ తనకు 41ఏ నోటీసు జారీ చేసిందని, అరెస్టు చేయకుండా సిట్కు ఆదే
రాష్ట్రంలోని పేద విద్యార్థులందరికీ రూపాయి ఖర్చు లేకుండా ఒకేచోట కేజీ టు పీజీ విద్య అందించాలనే సీఎం కేసీఆర్ సంకల్పం సిద్ధిస్తున్నది. సకల వసతులు, ఆధునిక హంగులతో కార్పొరేట్ను తలదన్నేలా రాజన్న సిరిసిల్ల �
దళిత బంధు పథకం ద్వారా దళితుల కుటుంబాల్లో కొత్త వెలుగులు నిండుతున్నాయి. ఈ పథకం కింద వచ్చిన రూ. 10 లక్షలను తమ భవిష్యత్తుకు బంగారు బాట వేసుకునేందుకు ఉపయోగించుకుంటున్నారు
హైదరాబాద్ పరిధిలోని ఐదు పాస్పోర్ట్ కేంద్రాల్లో సేవలు తాత్కాలికంగా నిలిచిపోయాయని రీజినల్ పాస్పోస్టు కేంద్రం అధికారి దాసరి బాలయ్య గురువారం ఓ ప్రకటనలో తెలిపారు
వివిధ ప్రమాదాల్లో మృతిచెందిన కల్లుగీత కార్మికులు, తాటి చెట్టు నుంచి పడి గాయపడిన బాధితులకు ప్రభుత్వం పరిహారం మంజూరు చేసినట్టు తెలంగాణ టాడి టాపర్స్ కార్పొరేషన్ గురువారం తెలిపింది
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రమాదకర విద్యుత్తు బిల్లును రాష్ట్రాలపై బలవంతంగా రుద్దుతున్నదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ధ్వజమెత్తారు. దొడ్డిదారిన గెజిట్లు తెచ్చి ప్రజలపై భారం మో�
కృష్ణా జలాల పంపిణీ విషయంలో కేంద్రంలోని బీజేపీ సర్కారు తెలంగాణపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నది. కొత్త ట్రిబ్యునల్ వేయవచ్చని కేంద్ర న్యాయశాఖ సలహా ఇచ్చినా, పదేపదే సంప్రదింపుల పేరుతో ఎనిమిదేండ్లుగా తా
నాయీబ్రాహ్మణుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్రావుకు జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి విజ్ఞప్తి చేశారు
తెలంగాణ హైకోర్టులో ముగ్గురు న్యాయమూర్తులను ఇతర రాష్ట్రాల హైకోర్టులకు బదిలీ చేయాలని సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఏపీ హైకోర్టులో ఇద్దరిని, మద్రాస్ హైకోర్టు నుంచి మరో ఇద�
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు రైతులకు లాభసాటిగా మారడంతో పాటు ఇతర రాష్ర్టాల కూలీలకు ఉపాధి కల్పిస్తున్నాయి. వ్యవసాయ రంగానికి చేయూతనందిస్తుండటంతో ఆదిలాబాద్ జిల్లాలో ఏటా సాగు విస్తీర్�