తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆలస్యం కావడానికి ఆ నాటి ముఖ్యమంత్రి, సీమాంధ్ర నాయకుడు వైఎస్ రాజశేఖరరెడ్డి కారణమని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి విమర్శించారు. 2004లో తెలంగాణ రాష్ట్రం ఇస్తామని సోన
తెలంగాణ ప్రభుత్వం వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. కార్పొరేట్ దవాఖానకు దీటుగా సదుపాయాలు, వైద్య సేవలు అందిస్తున్నది. ఫలితంగా రాష్ట్రంలో మాతృ మరణాల నిష్పత్తి (మెటర్నల్ మోర్టాలిటీ రేషియ�
వాణా రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ఫిబ్రవరి 5 నుంచి 11 వరకు మొబిలిటీ గ్రాండ్ స్టార్టప్ చాలెంజ్ను నిర్వహిస్తున్నదని ఐటీ, పురపాలకశాఖల మంత్రి కే తారకరామారావు తెలిపారు
నిరుడు యాసంగి, వానకాలం ధాన్యం మిల్లింగ్ గడువును కేంద్రం మరో నెల పొడిగించింది. రాష్ట్ర ప్రభుత్వ విన్నపం మేరకు కేంద్ర ఆహార మంత్రిత్వశాఖ డిప్యూటీ సెక్రటరీ అశోక్ కుమార్ వర్మ బుధవారం ఆదేశాలు జారీ చేశారు
దండుమల్కాపూర్లో బొమ్మల తయారీ పార్క్ ఏర్పాటుకు మరో ముందడుగు పడింది. ఈ పార్క్లో సాధ్యమైంత త్వరగా తమ పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు పలు కంపెనీల ప్రతినిధులు సంసిద్ధత వ్యక్తంచేశారు
ఆంధ్రప్రదేశ్లోని దిగువ సీలేరు జల విద్యుత్తు కేంద్రం సామర్థ్యాన్ని మరో 230 మెగావాట్లు పెంచేందుకుగాను పర్యావరణ అనుమతులు ఇవ్వాలంటూ ఏపీ జెన్కో పంపిన ప్రతిపాదనలను కేంద్ర పర్యావరణ, అటవీశాఖ పరిధిలోని నిపుణ�
రాష్ట్రంలో ప్రస్తుతం 36,044 మంది హెచ్ఐవీ పాజిటివ్ బాధితులకు ప్రభుత్వం ఆసరా పెన్షన్లు అందజేస్తున్నదని రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ తెలిపింది. గురువారం ప్రపంచ ఎయిడ్స్ నిర్మూలన దినోత్సవం సందర్భంగా �
రాష్ట్ర ప్రజలకు, వినియోగదారులకు ఉపశమనం కలిగిస్తూ విద్యుత్తు పంపిణీ సంస్థలు (డిస్కంలు) కీలక నిర్ణయం తీసుకున్నాయి. వచ్చే సంవత్సరానికి చార్జీల భారం మోపమని, పాత చార్జీలనే కొనసాగిస్తామని ప్రకటించాయి
సీఎం కేసీఆర్ ప్రాజెక్టులు నిర్మించడంతో రాష్ట్రంలో 1.20 కోట్ల ఎకరాలకు పుష్కలంగా నీరంది పంటలు పండుతున్నాయని ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు
పోలవరం జలాశయం డెడ్ స్టోరేజీ నుంచి నీటిని వాడుకునేందుకు ఏపీ ప్రభుత్వం కొత్తగా చేపట్టిన ఎత్తిపోతల పథకం పనులను వెంటనే నిలిపివేయించాలని, ఆ దిశగా గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు (జీఆర్ఎంబీ) తక్షణమే చర�
తెలంగాణ సాధనలో ఉద్యోగుల పెన్డౌన్ చరిత్రాత్మక పోరాటమని టీఎన్జీవో మాజీ అధ్యక్షుడు దేవీప్రసాద్ పేర్కొన్నారు. పెన్డౌన్ ప్రారంభమైన నవంబర్ 30ని పురస్కరించుకొని ఆనాటి ఉద్యమ ఘట్టాలను నెమరువేసుకున్నారు
తెలంగాణ ఉద్యమకారుడికి అరుదైన గౌరవం దక్కింది. మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డిని రాష్ట్ర ఆగ్రోస్ ఇండస్ట్రిస్ కార్పొరేషన్ చైర్మన్గా బుధవారం సీఎం కేసీఆర్ నియమించారు
రాష్ట్రంలో మూడున్నరేండ్లుగా పనిచేస్తున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులరైజ్ చేయాలని తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల(టీపీఎస్ఎఫ్) ఫెడరేషన్ సభ్యులు కోరారు. ఈ మేరకు బుధవారం హైదరాబాద్లోని తన క్య