యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో అత్యుత్తమ, అధునాతన హంగులతో అన్నదాన, ప్రసాద నైవేద్యాల తయారీలో శుచీశుభ్రతతోపాటు పూర్తి ఆహార భద్రతా ప్రమాణాలను పాటిస్తున్నట్టు కేంద్ర ఫుడ్ సేఫ్టీ బృందం గుర్తించ
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు జిల్లాల్లో రెవెన్యూ సంబంధిత ఫిర్యాదులు, జీవో 58,59,76పై త్వరితగతిన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్లను సీఎస్ సోమేశ్ కుమార్ ఆదేశించారు. బుధవారం హైదరాబాద్లో
నిమిదేండ్లలో వ్యవసాయరంగం సాధించిన ప్రగతి తెలంగాణకు గర్వకారణమని ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో వ్యవసాయ వృద్ధి రేటు 3 శాతమే ఉంటే..
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుండటం వల్లే వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. తెలంగాణ బిడ్డలు ఇతర దేశాలకు వెళ్లాల్సిన పనిలేకుండా జిల్ల�
దేవుని పేరు మీద రాజకీయాలు, తెలంగాణ ప్రభుత్వంపై వారు చేస్తున్న అబద్ధపు ప్రచారాలు తిప్పికొట్టాలని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పిలుపునిచ్చారు
రోడ్లు, డ్రెయిన్ల వంటి చిన్నచిన్న సమస్యల కంటే లవ్ జిహాద్పై దృష్టిపెట్టాలని కర్ణాటక బీజేపీ చీఫ్ పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఆయన ప్రసంగం వీడియోను కాంగ్రెస్ నేతలు ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
Flying Bike | త్వరలో గాల్లో ఎగిరే బైకులు మార్కెట్లోకి రానున్నాయి. ప్రపంచంలోనే తొలి ఎగిరే బైకును జెట్ప్యాక్ ఏవియేషన్ కంపెనీ సిద్ధం చేసింది. బుకింగ్ కూడా మొదలుపెట్టింది. దీని ప్రారంభ ధర రూ. 3.15 కోట్లు.