New Covid Variant | అమెరికాలో గుర్తించిన కొవిడ్ కొత్త వేరియంట్ భారత్లోకి ప్రవేశించింది. ఈ వేరియంట్ తొలి కేసు గుజరాత్లో నమైదైంది. BQ.1 వేరియంట్ కంటే వేగంగా వ్యాపిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రోగనిరోధక వ్�
Winter health and Vegetables | చలికాలంలో దొరికే సీజనల్ కూరగాయలను తినడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. శీతాకాలంలోనే దొరికే కొన్ని ఆకుకూరలు, కాయగూరలు మనకు ఎంతో ఆరోగ్యాన్నిస్తాయి. వీటిని చలికాలంలో తప్పక మన ప్లేట్లో భాగం చేసుక�
Diabetes and Smoking | సిగరెట్ స్మోకింగ్ వ్యసనంలా మారింది. యువతలో ఈ అలవాటు మరీ ఎక్కువైంది. స్మోకింగ్ అలవాటు ఉన్న వారిలో టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే, ఎన�
పార్క్లో సఫారీకి వెళ్లిన కొందరు టూరిస్ట్లకు భయంకరమైన అనుభవం ఎదురైంది. వారి వాహనాలను ఓ ఖడ్గమృగం (Rhino ) వెంబడించింది. అస్సాం రాష్ట్రంలోని కాజీరంగ్ నేషనల్ పార్క్లో ఎన్నో అడవి జంతువులుంటాయి. అందులో ముఖ్య
దేశంలో కరోనా వైరస్ కేసుల్లో స్వల్ప హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. తాజాగా నిన్న ఉదయం 8గంటల నుంచి శనివారం ఉదయం 8గంటల వరకు 1,87,983 మందిని పరీక్షించగా 226 కేసులు బయటపడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. �
ఈ శుభ సందర్భాన్ని పూర్ణ తన కుటుంబ సభ్యులతో కలిసి సెలబ్రేట్ చేసుకుంది. కేక్ కట్ చేసి సంతోషంగా గడిపింది. ఇందుకు సంబంధించిన వీడియోను తన యూట్యూబ్ ఛానల్ ద్వారా అభిమానులతో పంచుకుంది. ఇది చూసిన ఫ్యాన్స్ ప�
వచ్చే ఏడాది నాలుగు ఈశాన్య రాష్ర్టాలకు (త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్, మిజోరం) అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. వీటిల్లో మిజోరం మినహా తక్కిన మూడు రాష్ర్టాల్లో బీజేపీ, దాని మిత్రపక్షాలు అధికారంలో ఉన్నాయి. త్రి
సుప్రీం కోర్టు ఆదేశాలకు అనుగుణంగా అర్హులైన ఉద్యోగుల కోసం అధిక పింఛన్పై ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్వో) తాజాగా ఓ సర్క్యులర్ను విడుదల చేసింది. ఈ మార్గదర్శకాల ప్రకారం ఉంటేనే ఆన్లైన్లో దరఖాస్తు చేస
కుల ధ్రువీకరణ పత్రం నకలు కావాలంటూ మధ్యప్రదేశ్లోని రేవా జిల్లాకు చెందిన ఓ వ్యక్తి సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) ద్వారా సంబంధిత శాఖకు విజ్ఞప్తి చేశాడు. రికార్డులు లేవని సమాధానం వచ్చింది. ఎందుకు లేవని మళ్లీ ప
ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో గవర్నర్ల ద్వారా సమాంతర ప్రభుత్వాలను నడపడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని తమిళనాడు సీఎం స్టాలిన్ చెప్పారు. ఈ సమస్య తమిళనాడు, తెలంగ�
శ్రీరాముడిని, హనుమంతుడిని పూజించడానికి కేవలం బీజేపీకి మాత్రమే కాపీరైట్ లేదని ఆ పార్టీ కీలక నాయకురాలు, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఉమాభారతి పేర్కొన్నారు. కాంగ్రెస్ నేత కమల్నాథ్ హనుమంతుడి ఆలయ నిర్