టెలికాం కంపెనీలకు భారత టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్ పలు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇక నుంచి వినియోగదారులకు ఏపీకే ఫైల్స్, యూఆర్ఎల్లు, ఓటీటీ లింక్లు, బ్లాక్ లిస్టులో ఉన్న కాల్బ్యాక్ నెంబర్లతో కూడి�
మొబైల్ రీచార్జ్ ప్లాన్ల సమీక్షకు టెలికం రెగ్యులేటర్ ట్రాయ్ శుక్రవారం ఓ కన్సల్టేషన్ పేపర్ను విడుదల చేసింది. వాయిస్ కాల్స్, డాటా, ఎస్ఎంఎస్ల కోసం సపరేట్ రీచార్జ్ వోచర్లు.. ఇలా అన్నింటిపైనా ఈ పే�
మొబైల్, ల్యాండ్లైన్ వినియోగదారులకు త్వరలోనే షాక్ తగిలే అవకాశం ఉంది. ఫోన్ నంబరు కలిగి ఉన్నందుకు కూడా ఫీజు చెల్లించాల్సిన పరిస్థితి రాబోతున్నది. ఈ మేరకు టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్�
నూతన సాంకేతికతతో మరిన్ని సవాళ్లు ఎదురు కానున్నాయని భారత టెలికాం నియంత్రణ సంస్థ (ట్రాయ్) చైర్మన్ పీడీ వాఘేలా అన్నారు. గీతం డీమ్డ్ వర్సిటీ హైదరాబాద్ క్యాంపస్లో శుక్రవారం ట్రాయ్ కార్యదర్శి వీ రఘునంద�
తెలియని నంబర్ల నుంచి మీకు ఫోన్లు వస్తున్నాయా? నిత్యం సందేశాలను పంపిస్తున్నారా? మార్కెటింగ్ పేరిట విసిగిస్తున్నారా? అయితే మే 1 నుంచి ఇటువంటివి నిలిచిపోనున్నాయి.