Jitesh V Patil | ఇవాళ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ టెలికాన్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ అంతరాయం లేకుండా విద్యుత్ నిరంతరంగా సరఫరా అయ్యేలా చూడా�
సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే డేటా ఎంట్రీ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ జితేశ్ వి పాటిల్ ఆదేశించారు. కుటుంబ సర్వే డేటా ఎంట్రీ, డబుల్ బెడ్రూం ఇల్లు, ఇంటిగ్రేటెడ్ పాఠశాలల స్థల గుర్తింపు తదితర అంశ�
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నియోజకవర్గంలోని అధికారులు అలర్ట్గా ఉండి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు ఆదేశించారు.
భారీ వర్షాలతో జిల్లాకు రెడ్ అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. భారీ వర్ష సూచన నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యలపై శనివారం కలెక్టర్ క�
వేసవి దృష్ట్యా వినియోగదారులకు ఎంత విద్యుత్ అవసరం ఉన్నా సరఫరా చేసేందుకు విద్యుత్ అందుబాటులో ఉండటంతో అదనంగా మౌలిక వసతులు కల్పించడంపై విద్యుత్ శాఖ దృష్టి సారించింది.
జిల్లాలో సీసీ రోడ్ల అభివృద్ధి పనులు ఇప్పటివరకు 60 శాతం పనులు పూర్తి చేసుకున్నామని, మిగతా 40 శాతం పనులు కూడా పెండింగ్ ఉంచకుండా పూర్తి చేయాలని వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు.
Minister KTR | రాష్ట్రంలో వర్షాలు తగ్గిముఖం పట్టినందున ప్రజలకు పునరావాస సహయక చర్యలు, పారిశుద్ధ్య నిర్వహణపై దృష్టి పెట్టాలని, భారీగా మెడికల్ క్యాంపులు పెట్టాలని, దీనిని సవాల్గా తీసుకోవాలని మున్సిపల్ అధికారు�
జిల్లాల వారీగా అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా సౌకర్యాలు, ఏర్పాట్లు చేయాలని ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఫిర్యాదులు స్వీకరించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ�
రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తు న్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సూచించారు. ప్రభుత్వం రెడ్ అలెర్ట్ ప్రక టించడంతో మంత్రి సత్యవ�
Minister Errabelli | తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Minister Errabelli ) సూచించారు.
‘ప్రభుత్వ పాఠాశాలలు, రెసిడెన్షియల్ స్కూళ్లలో ఫలితాలు మెరుగయ్యాయి.. ఇది ప్రభుత్వం అందిస్తున్న కార్పొరేట్ స్థాయి విద్యకు నిదర్శనం. ఇది మనందరి సమష్టి కృషితోనే ఎస్సెస్సీలో ఇంత మంచి ఫలితాలు సాధించగలిగాం. �
శ్రీశోభకృత్ నామ తెలుగు నూతన సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులకు టెలీ కాన్ఫరెన్స్ ద్వారా శుభాకాంక
స్వరాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నదాతలకు అడుగడుగునా అండగా నిలుస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు తెలిపారు. దుక్కి దున్నటం మొదలు.. పంట అమ్ముకొనే వరకు రైతులను కంటి