KCR | పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పోరాట విధానాన్ని కమలం పార్టీ కాపీ కొడుతున్నది. రాష్ట్రంలో అసమర్థ సాగునీటి నిర్వహణ వల్ల జరుగుతున్న పంటనష్టంపై కేసీఆర్ సమరశంఖం పూరి�
నల్లగొండలో ఈ నెల 6, 7వ తేదీల్లో మెగా ఆటోషో జరుగనున్నది. నమస్తే తెలంగాణ-తెలంగాణ టుడే ఆధ్వర్యంలో పవన్ మోటర్స్ ప్రధాన స్పాన్సర్స్గా జిల్లా కేంద్రంలోని నాగార్జున (ఎన్జీ) డిగ్రీ కళాశాల ఆవరణలో ఈ కార్యక్రమం న�
కాంగ్రెస్ ప్రభుత్వం పాలనను గాలికి వదిలేయడంతో మున్సిపల్ శాఖలో నిర్లక్ష్యం అలుముకున్నదని, ప్రజలకు తాగునీటిని అందించే వాటర్ ట్యాంకులను తనిఖీ చేసే సమయం కూడా అధికారులకు లేదా? అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎ�
దేశవ్యాప్తంగా నూతన మెడికల్ కాలేజీల ఏర్పాటు, సీట్ల పెంపునకు సంబంధించిన దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) ప్రారంభించింది. దేశవ్యాప్తంగా ఈ ఏడాది 170 కాలేజీల నుంచి దరఖాస్తులు �
స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ జీవితం స్ఫూర్తిదాయకమని, ఆయన దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కొనియాడారు. శుక్రవారం బాబూ జగ్జీవన్రామ్ 117వ జయంతి �
Ronaldrose | హైదరాబాద్ జిల్లాలో 50వేల రూపాయలు మించి ఆధారాలు లేకుండా తీసుకువెళ్తున్న , రవాణా చేస్తున్న నగదు రూ.1.63కోట్లను 40 మంది నుంచి ఎన్ఫోర్స్మెంట్ సీజ్ చేసిందని రోనాల్డ్ రోస్ తెలిపారు.
RS Praveen Kumar | అధికారంలోకి వచ్చిన వెంటనే రుణమాఫీ చేస్తామని చెప్పి.. ఇచ్చిన మాటను తప్పిన కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నాగర్కర్నూలు ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంల�
CM Revanth Reddy | స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీ ఉప ప్రధాన మంత్రి బాబూ జగ్జీవన్ రామ్(Babu Jagjivan Ram) జీవితం స్ఫూర్తిదాయకమని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy )అన్నారు.
MLA Talasani | సనత్నగర్(Sanathnagar) నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ(BRS party) సమన్వయ కమిటీ సమావేశం ఈ నెల 6 వ తేదీన (శనివారం)9.30 గంటలకు వెస్ట్ మారేడ్పల్లిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహిస్తున్నట్టు మాజీ మంత్రి, సనత్�
MLA Rajashekar Reddy | మల్కాజిగిరి డివిజన్ మూడుగుళ్ల సమీపంలోని శ్రీ అన్నపూర్ణ సహిత శ్రీ కాశీవిశ్వనాథ్ దేవాలయంలో గురువారం గాలి గోపురం(Galigopuram) నిర్మాణానికి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి(MLA Marri Rashekar Reddy) శంఖుస్థాపన చేశారు.
TS Weather | తెలంగాణలో ఎండలు మండుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలకు చేరాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. ఎండలకు తోడు వడగాలులు సైతం వీస్తుండడంతో జ
SA-2 Exams | ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు నిర్వహించే ఎస్ఏ-2 పరీక్షలకు సంబంధించి ప్రభుత్వం కీలక అప్డేట్ ఇచ్చింది. ఈ పరీక్షలను ఏప్రిల్ 15వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు విద్యాశాఖ అధికారులు ప్రకట