Road accident | సూర్యాపేట(Suryapet) జిల్లా కేంద్రంలోని అంజనపురి కాలనీ వద్ద గురువారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో(Road accident ) మృతుల సంఖ్య ఐదుకు(Five killed) చేరింది.
NREGA | ఉపాధి హామీపై మొదటి నుంచి నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తున్న కేంద్ర ప్రభుత్వం, ఆ పథకాన్ని పూర్తిస్థాయిలో నిర్వీర్యం చేసేందుకు పూనుకున్నట్టు తెలుస్తున్నది. గత ఐదేండ్లలో తెలంగాణకు పనిదినాలను క్రమంగా తగ
మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తున్నదని, ఈ ప్రాజెక్టును పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యంతో అభివృద్ధి చేస్తామని సీఎస్ శాంతికుమారి తెలిపారు.
Krishna Water Dispute | తెలంగాణ, ఏపీ మధ్య కృష్ణా నదీ జలాల వివాదంలో కీలక పరిణామం చోటు చేసుకున్నది. కృష్ణా జలాల వివాదంలో వివరణ దాఖలు చేసేందుకు గడువు కావాలని ఏపీ ప్రభుత్వం ట్రైబ్యునల్ కోరింది. అయితే, ఇందుకు ట్రైబ్యునల్ న�
TSSPDCL | విద్యుత్ వినియోగదారులకు మెరుగైన సేవలను అందించేందుకు దక్షిణ తెలంగాణ విద్యుత్పంపిణీ సంస్థ ( TSSPDCL) మొబైల్ యాప్ను(Mobile app) ఆధునీకరించింది(New features). గ్రేటర్ హైదరాబాద్ విద్యుత్ డిమాండు గణనీయంగా పెరుగుతుండ�
Vinod Kumar | నేతకార్మికులపై(Weavers) ప్రభుత్వం కక్ష కట్టవద్దని, వెంటనే బకాయిలు చెల్లించి ఆదుకోవాలని, పరిశ్రమకు ఆర్డర్లు ఇవ్వాలని కరీంనగర్ లోక్సభ అభ్యర్థి బీ వినోద్కుమార్(Vinod Kumar) ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Electric shock | విద్యుత్ షాక్తో( Electric shock) రైతు మృతి(Farmer died) చెందిన ఘటన వరంగల్(Warangal )జిల్లా ఖానాపురం మండలంలోని కొడ్తిమాట్ తండాలో సోమవారం చోటుచేసుకుంది.