పరిశ్రమలకు నీటి కష్టాలు మొదలయ్యాయి. గత కేసీఆర్ సర్కారు పైప్లైన్ల ద్వారా పారిశ్రామిక వాడలకు వాటర్ సైప్లె చేయడంతో ఇన్నాళ్లూ ఇండస్ట్రీకి ఇబ్బంది లేకుండా అవసరాలు తీరాయి. కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత
రాష్ట్రంపై భానుడు నిప్పులు చెరుగుతున్నాడు. ఫలితంగా రికార్డుస్థాయిలో ఎండలు మండిపోతున్నాయి. ఇప్పటికే 46 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు.. మరో నాలుగు రోజుల్లో 49కి చేరవచ్చని వాతావరణశాఖ అంచనా వేసింది.
వడదెబ్బతో ఏడుగురు మృతి చెందినట్టు పత్రికలో వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని, వారు వివిధ కారణాలతో చనిపోయినట్టు రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ స్పష్టం చేసింది.
Koppula Eshwar | గోదావరిఖని : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేపట్టిన బస్సు యాత్రతో భయం పుట్టి కుట్ర పూరితంగా ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసి ఆపించారని బీఆర్ఎస్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డార�
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకే గ్యారెంటీ లేదు.. ఇక ఆరు గ్యారెంటీలకు దిక్కెక్కడిదని మహబూబాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మాలోత్ కవిత విమర్శించారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ఆమె నర్సంపే
Inter Exams | ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు తేదీని ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు ఇంటర్ బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. మే 4వ తేదీ వరకు ఫెయిలైన విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించొచ్చని �
Nagarkurnool | మద్యం మత్తులో భార్య గొంతుకోసి(Cutting her throat) భర్త పరారైన సంఘటన నాగర్కర్నూల్( Nagarkurnool ) మండలం వనపట్ల గ్రామంలో గురువారం చోటు చేసుకున్నది.
Kondagattu | కొండగట్టు(Kondagattu) అంజన్న క్షేత్రంలో ఎలాంటి అనుమతులు లేకుండా 11 మంది ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులను నియమించి, జీతాలు చెల్లించిన విషయంపై కలెక్టర్ యాస్మిన్ భాష సీరియస్ అయ్యారు.
Cantonment | కంటోన్మెంట్(Cantonment) ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్(BRS) పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత గెలుపు ఖాయమని మాజీ మంత్రి, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్(MLA Talasani) అన్నారు.
MLA Mallareddy |మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) నిర్వహించే రోడ్ షోలను(Road show) విజయవంతం చేస్తామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి(MLA Mallareddy) అన్నారు.
Padmarao Goud | కాంగ్రెస్ ప్రభుత్వం మోసకారి ప్రభుత్వం అని, ఆరు గ్యారంటీలని చెప్పి ఒక్క గ్యారంటీ అమలు చేయలేకపోయిందని బీఆర్ఎస్( BRS) పార్టీ సికింద్రాబాద్(Secunderabad) లోక్సభ అభ్యర్థి పద్మారావు గౌడ్(Padmarao Goud )అన్నారు.