వడదెబ్బతో బుధవారం ఐదుగురు మృతి చెందారు. వికారాబాద్ జిల్లాలోని బషీరాబాద్తండా ప్రభుత్వ టీచర్ రాణి(45)తాండూరులో ఎన్నికల శిక్షణకు హాజరై ఇంటికి వెళ్తుండగా తాండూరు బస్టాండ్లోనే కుప్పకూలింది. స్థానికులు �
మంత్రి పొన్నం ప్రభాకర్ పెద్ద అవినీతి పరుడని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన అవినీతి, ఆరోపణలు, వ్యవహారశైలిని చూసి కాంగ్రెస్ నేతలే అసహ్యించుకుంటున్నారని విమర్శించ�
ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలోకి వచ్చే మెదక్,జహీరాబాద్,కరీంనగర్,భువనగిరి పార్లమెంట్ స్థానాల్లో 130 మంది బరిలో నిలిచారు. ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్రులు పోటీ చేస్తున్నారు.
Harish Rao | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై ఎన్నికల కమిషన్ నిషేధం విధించడం పట్ల ఆ పార్టీ సీనియర్ నేత హరీశ్రావు స్పందించారు. హామీలు అమలు చేయమంటే కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారని అన్నారు.
KTR | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై ఎన్నికల కమిషన్ నిషేధం విధించడం పట్ల ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఏకంగా తెలంగాణ కీ ఆవాజ్ కేసీఆర్ గొంతుపైనే నిషేధమా అని ఆగ్రహం �
KCR | బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ బస్సు యాత్ర 8వ రోజు కొనసాగుతోంది. నిన్న కొత్తగూడెంలో కొనసాగిన కేసీఆర్ బస్సు యాత్ర.. ఇవాళ మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలో కొనసాగుతోంది.
K.Narayana | పెట్టుబడిదార్లకు ఊడిగం చేస్తున్న మోదీ(PM Modi) ప్రభుత్వాన్ని లోక్సభ ఎన్నికల్లో గద్దె దించాలని సీపీఐ(CPI) జాతీయ కార్యదర్శులు డాక్టర్ కె.నారాయణ( Narayana) అన్నారు.
BRS Party | తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ పార్టీ ఈసీకి ఫిర్యాదు చేసింది. ఓయూ హాస్టల్స్ చీఫ్ వార్డెన్ సర్క్యూలర్ను ఫోర్జరీ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంపై రేవంత్ రెడ్డిపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు