High court judges | హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ జగ్గన్నగారి శ్రీనివాసరావు, జస్టిస్ నామవరపు రాజేశ్వర్రావు ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టు మొదటి కోర్టు హాల్లో మంగళవారం వారితో ప్రధాన న్యాయమూర్తి జస్�
ఓటుకు నోటు కేసు విచారణను మధ్యప్రదేశ్కు మార్చాలని గతంలో దాఖలు చేసిన పిటిషన్పై శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణ జరుగనున్నది. సుప్రీంకోర్టు ఆదేశించినా ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వంగానీ, సీఎం రేవంత్రె
మా ఆయిల్ రాస్తే పక్షవాతం కూడా మటుమాయం.. మా క్యాప్సుల్స్ వాడితే ఇట్టే లావు తగ్గిపోతారు.. అంటూ తప్పుడు ప్రకటనలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న ఔషధాలను డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) అధికార�
BC Gurukulam | మహాత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకుల(BC Gurukulam) సంస్థ విద్యార్థులు ఈ ఏడాది పదో తరగతి ఫలితాల్లో( 10th class results) అత్యుత్తమ ఫలితాలను సాధించి రికార్డు సృష్టింటారు.