KCR | పెద్దపల్లిలో ఆగర్భ శ్రీమంతుడికి.. భూగర్భ కార్మికుడికి మధ్యే పోటీ ఉందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలిపారు. బాగా బలిసిన ఆగర్భ శ్రీమంతుడు.. ఇక్కడ 26 ఏండ్లు తట్ట పట్టి లైట్ పెట్టుకుని బొగ్గు మోసిన భూగర్భ �
KCR | ముఖ్యమంత్రిని నిలదీస్తే అడ్డగోలుగా మాట్లాడుతున్నాడని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మండిపడ్డారు. కేసీఆర్ నీ గుడ్లు తీసుకుని గోలీలు ఆడుతా.. నీ పేగులు మెడలేసుకుంటా.. నీ లాగుల తొండలు సొర్రకొడతా.. నిన్ను జైల�
KCR | గిరిజనులు, మారుమూల ప్రాంతాల కోసం పాత ఆదిలాబాద్ జిల్లాలో మూడు కొత్త జిల్లాల ఏర్పాటు చేశామని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలిపారు. ఆదిలాబాద్ను ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాలను ఏర్పాటు చేసుకు�
Heat Wave | రాష్ట్రంలో భానుడు నిప్పులు కక్కుతున్నాడు. భానుడి భగభగలకు, వడగాలులకు జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. నేటి వరకు రాష్ట్రంలో 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు కాగా, మరో 4 రోజుల్లో 48 డి�
Motkupalli Narasimhulu | పార్లమెంటు ఎన్నికల్లో తమ సామాజికవర్గానికి ఒక్క ఎంపీ టికెట్ కూడా ఇవ్వకపోవడంపై మాదిగలు మండిపడ్డారు. హైదరాబాద్లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆధ్�
Motkupalli Narsimhulu | సీఎం రేవంత్ రెడ్డి తీరుపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మోత్కుపల్లి నర్సింహులు మండిపడ్డారు. రేవంత్ రెడ్డి మాదిగలకు అన్యాయం చేస్తున్నారని.. ఆయన మాదిగల వ్యతిరేకి అని ఆరోపించారు. కాంగ్రెస్
KCR | బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్.. పార్టీ కార్యకర్త సల్వాజీ మాధవరావును శనివారం కలిశారు. సల్వాజీ మాధవరావు 22 రోజుల పాటు కరీంనగర్ జైల్లో ఉండి ఇటీవలే విడుదలయ్యారు.
కాంగ్రెస్ చెప్పినట్టు రాష్ట్రంలో మార్పు మొదలైందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. కాంగ్రెస్ వచ్చాక మళ్లీ తాగునీటి కొరత వచ్చిందని, ప్రజలకు నీళ్ల కష్టాలు మొదలయ్యాయని, విద్యుత్ సరఫరాలో మ�
నిజామాబాద్ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి టీ జీవన్రెడ్డి. ఓ మహిళ చెంప ఛెళ్లుమనిపించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలంలోని గోవింద్పేట్, చేపూర్, పిప్రి గ్రామా
లోక్సభ ఎన్నికల సందర్భంగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) రాష్ర్టానికి ‘పాంచ్ న్యాయ్' పేరిట ప్రత్యేక మ్యానిఫెస్టోను విడుదల చేసింది. గాంధీభవన్లో శుక్రవారం పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చ
కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 1వ తేదీన పాత బస్తీలో అమిత్ షా రోడ్డు షో నిర్వహించి, అనంతరం సభలో పాల్గొన్నారు.
TSPSC | రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్న 1388 గ్రూప్-3 ఉద్యోగాల భర్తీ కోసం డిసెంబర్ 30, 2022లో విడుదల చేసిన నోటిఫికేషన్లో 33.33 శాతం మహిళలకు సమాంతర రిజర్వేషన్లు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జార�
Harish Rao | కాంగ్రెస్ పార్టీతో ఉన్నది ఇసుక దొంగలు, కాంట్రాక్టర్లు అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీతో మాత్రం అసలైన కార్యకర్తలు ఉన్నారని హరీశ