Stray dog | పెద్దఅంబర్పేట(Pedda amberpet) మున్సిపాలిటీలోని సూర్య వంశీ గార్డెన్ వద్ద ఇంటి ముందు నిలబడి ఉన్న నాలుగేళ్ల బాలుడు రిషిపై కుక్కలు(Dog attacked) దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు.
Kancharla Krishna Reddy | : నల్లగొండ(Nallagonda) పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కంచర్ల కృష్ణా రెడ్డి(Kancharla Krishna Reddy) ప్రచారంలో జోరు పెంచారు.
నైజాం రాష్ట్రం (తెలంగాణ) భారతదేశంలో విలీనమైనప్పటి నుంచి ఈ ప్రాంతం మీద గత 75 ఏండ్లుగా అప్రతిహతంగా సాగుతున్న అన్యాయాలకు ఆద్యుడు జవహర్లాల్ నెహ్రూ! అసలు దేశంలో ఈ ప్రాంత కలయికే అబద్ధాల మీద జరిగింది.
రాష్ట్రంలో జిల్లాల సంఖ్యను కుదిస్తామన్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వ్యాఖ్యలు ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నాయి. కనీసం 15 జిల్లాలను రద్దు చేస్తారన్న ప్రచారంతో ఆయా జిల్లాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
రాష్ట్రంలో చేనేత రంగం చతికిలపడింది. నేతన్నల కోసం గత కేసీఆర్ ప్రభుత్వం అమలుచేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేసింది. నేతన్నల బకాయిలను కొత్త సర్కారు చెల్లించకపోవడంతో చ�
గ్రూప్-1 పోస్టుల భర్తీలో ఎస్టీలకు 10% రిజర్వేషన్లు అమలు చేయాలన్న నిర్ణయం తమ తుది తీర్పునకు లోబడి ఉండాలని హైకోర్టు షరతు విధించింది. రాష్ట్రంలో ఎస్టీ రిజర్వేషన్లను 6 నుంచి 10 శాతానికి పెంచుతూ 2022లో జారీ అయిన జీ�
కరువు ప్రభావం గ్రామాలపై తీవ్రంగా పడింది. సాగునీరందక కండ్లెదుటే పంటలు ఎండిపోవడంతో చేసేది లేక కూలీలతో పాటు రైతులు సైతం ఉపాధి హామీ పనులకు పోవాల్సి వస్తున్నది. మూడేండ్లలోనే గత ఏప్రిల్లో అత్యధిక కూలీలు ఉపా�
ఆఫీస్ మాన్యువల్ను తయారు చేసేందుకు గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ) ప్రత్యేక కమిటీని నియమించింది. ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న మాన్యువల్నే జీఆర్ఎంబీ పాటిస్తూ వస్తున్నది.
ఉస్మానియా యూనివర్సిటీ, మే 4: అసిస్టెంట్ ప్రొఫెసర్, లెక్చరర్ ఉద్యోగాలకు అర్హత సాధించేందుకు నిర్వహించే తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్(టీఎస్ సెట్)-2024 నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్ర ఉన్నత విద్యా�
ప్రభుత్వం నిర్ణయించిన ధరల కన్నా అధిక ధరలకు విక్రయిస్తున్న యాంటీ ఫంగల్ మందులను డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు సీజ్ చేశారు. డీసీఏ డైరెక్టర్ జనరల్ కమలాసన్రెడ్డి తెలిపిన ప్రకారం.. యాంటీ
‘బీఆర్ఎస్కు 10 నుంచి 12 సీట్లు ఇవ్వం డి. మళ్లీ ఆరు నెలల్లోనే రాష్ట్ర రాజకీయాలను కేసీఆర్ శాసించే పరిస్థితి వస్తుంది’ అని ప్రజలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోరారు.