BRS Party | బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ఆ పార్టీ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తోంది. ఇప్పటికే అధినేత కేసీఆర్ అన్ని ఎంపీ నియోజకవర్గాల్లో రోడ్ షోలు నిర్వహించి, కార్నర్ మీటింగ్స్లో పాల్గ�
రెండు నెలలుగా సాగుతున్న లోక్సభ ఎన్నికల (Lok Sabha Elections) ప్రచారపర్వానికి మరికొన్ని గంటల్లో తెరపడనుంది. సాయంత్రం 6 గంటల నుంచి మైకులు మూగవోనున్నాయి. ఈ నెల 13 రాష్ట్రంలోని 17 లోక్సభ నియోజకవర్గాలతోపాటు సికింద్రాబాద్�
2024-25 విద్యాసంవత్సరానికి తెలంగాణ మాడల్ స్కూళ్లలో ఇంటర్ ప్రవే శాలకు ఈ నెల 31 వరకు ఆన్లైన్లో దరఖా స్తు చేసుకో వాలని సొసైటీ అడిషనల్ డైరెక్టర్ ఎస్ శ్రీనివాసాచారి తెలిపారు.
‘నాకు బీఆర్ఎస్లో “మా నాయన” కేసీఆర్ నుంచి సామాన్య కార్యకర్త వరకు ఎవరితోనూ ఎలాంటి ప్రత్యక్ష, పరోక్ష సంబంధాలు లేవు (my love on KCR is unconditional)’... అంటూ ఒక అమ్మాయి (ఇద్దరు పిల్లల తల్లి) రాసిన వ్యాసం చూశాక నా కళ్లల్లో కన్నీ�
తెలంగాణలో లోక్సభ ఎన్నికల ప్రచారం శనివారం సాయంత్రంతో ముగియనున్నది. నిబంధనల ప్రకారం పోలింగ్కు 48 గంటల ముందే ప్రచారపర్వాన్ని ముగించాల్సి ఉండటంతో రాష్ట్రంలోని 13 నియోజకవర్గాల్లో శనివారం సాయంత్రం 4 గంటలకు, �
ఒకే విధమైన సిలబస్, పరీక్షా విధానం ఉన్న గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షలను నవంబర్లో ఒక వారం వ్యవధిలో నిర్వహిస్తే నిరుద్యోగ అభ్యర్థులందరికీ న్యాయం జరుగుతుందని ఓయూ విద్యార్థులు, తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగ గ్రూ�
తెలంగాణలో లోక్సభ ఎన్నికల ప్రచారం శనివారం సాయంత్రంతో ముగియనున్నది. నిబంధనల ప్రకారం పోలింగ్కు 48 గంటల ముందే ప్రచారపర్వాన్ని ముగించాల్సి ఉండటంతో రాష్ట్రంలోని 13 నియోజకవర్గాల్లో శనివారం సాయంత్రం 4 గంటలకు, �
సామాజిక వాదం, మనువాదం ముసుగులో మాదిగలను మోసం చేసిన కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు పార్లమెంటు ఎన్నికల్లో ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ పిలుపునిచ�
KCR | సిద్దిపేట ప్రజలు ఎటువంటి పులులో తనకు తెలుసునని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. మీరు పట్టుబడితే.. జట్టుకడితే.. లక్ష మెజార్టీ మీకు లెక్కనే కాదని వ్యాఖ్యానించారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేస�
Dharmapuri Arvind | కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే తాలిబన్ల రాజ్యం వస్తుందని బీజేపీ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ హెచ్చరించారు. శుక్రవారం జగిత్యాల జిల్లా మెట్పల్లి పాత బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన
KCR | రాజన్న సిరిసిల్ల జిల్లా ఉండాలంటే కరీంనగర్ పార్లమెంటు పరిధిలో వినోద్కుమార్ గెలవాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. రేపు జిల్లా తీసేస్తా అంటే.. అడ్డం పడి కొట్లాడేటోడు.. యుద్ధం చేసేటోడు కావాలని త
Revanth Reddy | సీఎం రేవంత్ రెడ్డికి ఎన్నికల సంఘం షాకిచ్చింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను వ్యక్తిగతంగా దూషించినందుకు, అసభ్యపదజాలం వాడినందుకు రేవంత్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. 48 గంటల్లో వివరణ ఇవ్వాలని రే