‘తెలంగాణ స్వీయ రాజకీయ అస్తిత్వం’ అనేది రాష్ట్ర సాధన ఉద్యమంలో అత్యంత కీలకమైనది. తెలంగాణ స్వీయ రాజకీయ అస్తిత్వమంటే 90 శాతం అట్టడుగు కులాలు, వర్గాల అస్తిత్వం అన్న వాస్తవాన్ని కనుమరుగు చేస్తున్న రాజకీయ పార్�
రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ మిలాఖత్ రాజకీయం నడుస్తున్నదా? దేశవ్యాప్తంగా కత్తులు దూసుకుంటున్న పార్టీలు.. తెలంగాణలో కరచాలనంతో కథ నడిపిస్తున్నాయా? రాజకీయ రణక్షేత్రంలో ఇరు పార్టీలు విమర్శలను వదిలేసి.. ‘�
నాలుగు నెలల పాలనలోనే ప్రజలకు నలభై ఏండ్ల నరకాన్ని చూపించిన పాపం కాంగ్రెస్ పార్టీదని, మళ్లీ మోసపోతే గోసపడుతామని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. పెన్పహాడ్ మండలం లింగా�
ఇంజినీరింగ్ కాలేజీల్లో ప్రవేశాల కోసం గురువారం ప్రారంభమైన తొలి రోజు ఎప్సెట్ ఇంజినీరింగ్ విభాగానికి (తెలంగాణ, ఏపీ కలిపి) 94.4శాతం విద్యార్థులు హాజరైనట్టు కన్వీనర్ డాక్టర్ డీన్కుమార్ తెలిపారు.
KTR | భైంసాలో తనపై జరిగిన దాడి విషయంలో అభిమానులు ఆందోళన చెందవద్దని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. తనకేమైనా జరిగిందేమోనని అభిమానులు ఫోన్లు చేస్తున్నారని తెలిపిన ఆయన.. ట్విట్టర్ (ఎక్
దేవుడి పేరు చెప్పి రాజకీయం చేస్తూ ప్రజలను తప్పదోవపట్టిస్తున్న బీజేపీకి, ఆరు గ్యారంటీల పేరుతో మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి పార్లమెంటు ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్య�
KCR | లోక్సభ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేపట్టిన రోడ్ షోకు విశేష స్పందన లభిస్తోంది. బుధవారం సాయంత్రం కరీంనగర్లో నిర్వహించిన రోడ్ షోకు జనం ప్రభంజనమై కదలివచ్చారు. దీంతో తెలంగాణ చౌరస్త�
KTR | రాహుల్ గాంధీ భ్రమలో ఉన్నారా...? తెలంగాణ ప్రజలతో డ్రామా ఆడుతున్నారా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. వేయని రైతు భరోసా వేసినట్లు.. ఎందుకీ అబద్ధాలు? ఎంతకాలం ఈ అసత్యాలు అని నిలదీశ�
KCR | దమ్ముంటే చేయగలిగిందే చెప్పాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హితవు పలికారు. రైతుబంధు ఇస్తానని ఎన్నికలప్పుడు చెప్లేదని.. కానీ రైతులకు కావాలని తర్వాత చేశామని చెప్పారు. వడ్లు తడిసిపోయినా కొన్నామని.. రైతు చన
KCR | కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో చెప్పినవన్నీ భూటకపు హామీలు అని.. అరచేతిలో వైకుంఠం చూపించారని తెలంగాణ రైతాంగం బాధపడుతుందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలిపారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా చేపట్టిన
Rahul Gandhi | హైదరాబాద్లోని సరూర్ నగర్ స్టేడియంలో గురువారం నిర్వహించిన కాంగ్రెస్ సభ అట్టర్ ప్లాఫ్ అయ్యింది. కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్గాంధీ పాల్గొన్న ఈ సభకు జనాలు కరవయ్యారు. సభ ప్రారంభమైనప్పటికీ
Warangal | మంటల్లో(Fire accident) చిక్కుకొని రైతు మృతి చెందిన(Farmer died) ఘటన వరంగల్(Warangal) జిల్లా చెన్నారావుపేట మండలంలోని పాపయ్యపేట గ్రామంలో చోటుచేసుకుంది.