అమెరికాలో మరో భారతీయ విద్యార్థి కనిపించకుండా పోయాడు. తెలంగాణకు చెందిన రూపేశ్ చంద్ర చింతకింది (Rupesh Chandra Chintakindi) షికాగోలో అదృశ్యమయ్యాడు. గత వారం రోజులుగా అతని ఆచూకీ లేదని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది.
రాష్ట్రవ్యాప్తంగా ఆకాల వర్షాలతో ఉష్ణోగ్రతలు తగ్గాయి. రాష్ట్రంలో మరో 5 రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది.
‘రాష్ట్రంలో ఉద్యోగులు సక్రమంగా పనిచేయాలి. కానీ, ఎవరూ సరిగా విధులు నిర్వర్తించడంలేదని నాకు తెలుసు. పాలనను గాడిన పెట్టాల్సిన అవసరముంది. అన్నిప్రభుత్వశాఖల్లో ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ సిస్టం (ఎఫ్
నాలుగు నెలల కిందట కాళేశ్వర జలాలతో కళకళలాడిన ప్రాజెక్టులు.. ప్రస్తుతం వెలవెల బోతున్నాయి. నిరుటి వరకు మండుటెండల్లో మత్తడి దూకిన చెరువులు ఇప్పుడు నెర్రెలుబారి దర్శనమిస్తున్నాయి. మేడిగడ్డ బరాజ్ విషయంలో క�
అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలును ‘ఎన్నికల కోడ్' పేరుతో కాంగ్రెస్ అటకెక్కించేసిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 100 రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేయలేక చేతులెత్తేసిన ప�
‘ఆయనొక విప్లవం, అంతుచిక్కని పద్మవ్యూహం, తన వ్యూహాలతో ప్రత్యర్థుల ఎత్తులను అలవోకగా చిత్తు చేసే చాణక్యుడు’ అని తెలంగాణ ప్రజలు ఉద్యమ నాయకుడు కేసీఆర్ను కొనియాడుతారు. నిజమే కేసీఆర్ ఓ అం తుచిక్కని పద్మవ్యూ�
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అభివృద్ధి ఆగిపోయిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను పీడించి ఆర్ఆర్ పన్నులను వసూలు చేస్తున్నదని, ఆ సొమ్మును ఢిల్లీ కాంగ్రెస్కు కప్ప�
గౌరవెల్లి ప్రాజెక్టు సైట్ పర్యవేక్షణ కోసం ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పనిచేయడం లేదని, ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని, ఇప్పటికైనా వెంటనే పునరుద్ధరించాలని గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డ�
గ్రూప్-1 ద్వారా నియమితులైన ఉద్యోగులందరికీ సమాన వేతనాలు ఉండేలా చూడాలని గ్రూప్-1 అధికారుల సంఘం పీఆర్సీ కమిటీని కోరింది. ప్రస్తుతం గ్రూప్-1 ఉద్యోగుల వేతనాల్లో మూడు రకాల వ్యత్యాసాలున్నాయని, దీనిని సవరించే�
KCR | అతిగా ప్రవర్తిస్తున్న కొంతమంది పోలీసులకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరోసారి వార్నింగ్ ఇచ్చారు. పటాన్చెరులో నిర్వహించిన కార్నర్ మీటింగ్లో కేసీఆర్ మాట్లాడుతూ.. మీరు అతిగా ప్రవరిస్తున్నారని తెల�
KCR | దేవుడు ఇచ్చిన ఈ ప్రాణం ఉన్నంతవరకు తెలంగాణకు అన్యాయం జరగనివ్వనని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. ప్రజలే తనకు అండదండ అని.. ప్రజలే తనకు ఇన్స్పిరేషన్ అని.. ప్రజలే తనకు ఊపిరి అని పేర్కొన్నారు. లోక్సభ �
KCR | తెలంగాణ కోసం పేగులు తెగేదాకా కొట్లాడే ఒకే ఒక పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని కేసీఆర్ అన్నారు. పార్లమెంటులో మనోళ్లు డజను మంది ఉంటేనే కచ్చితంగా తెలంగాణ హక్కులు కాపాడతారు.. తెలంగాణకు నిధులు తెస్తారని స్పష్
KCR | అరచేతిలో వైకుంఠం చూపించి.. మనల్ని మోసం చేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేదని తెలిపారు. రైతులను, యువకులను.. �
KCR | ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్ బస్సు యాత్ర నర్సాపూర్ చేరుకుంది. ఇవాళ సాయంత్రం ఎర్రవల్లిలోని తన నివాసం నుంచి బయల్దేరిన కేసీఆర్.. గజ్వేల్ మీదుగా నర్సాపూర్ బయల్దేరి వెళ్లారు. ఈ సందర్భంగా బీఆర్ఎస�
Child died | : ప్రమాదవశాత్తు చిన్నారిపై ఇనుప స్టూల్(Iron stool) పడి మృతి(Child died) చెందిన ఘటన హనుమకొండ జిల్లా కాజీపేటలో(Kazipet) బుధవారం చోటుచేసుకుంది.