Chalasani Srinivas | తెలంగాణలోని ఏడు మండలాలు ఏపీలో విలీనానికి సంబంధించిన వివాదంపై ఏపీ ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏడు మండలాలను అన్యాయంగా ఏపీలో కలిపారని మాట్లాడేవా�
ఇప్పుడు కావలసింది తెలంగాణ ఆత్మను, బీఆర్ఎస్ పార్టీని తిరిగి బలోపేతం చేయడం. ఈ రెండు పనులు అవసరమని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు తెలుసు. తను స్వయంగా ఇటీవలి కాలంలో కొన్నిసార్లు అన్నవే. కనుక ఆ పని జరగాలి.
భూముల రిజిస్ట్రేషన్లకూ కరెంటు కష్టాలు తప్పడం లేదు. మండల కేంద్రాల్లో విపరీతంగా కోతలు ఉండటంతో జనం అవస్థలు పడుతున్నారు. ధరణిలో భూమి పట్టా చేయించుకునేందుకు తహసీల్దార్ కార్యాలయానికి వచ్చిన క్రయ, విక్రయదార
బురద కనిపిస్తే అందులో దిగకుండా ఏ దేశ వరాహమైనా నిగ్రహించుకోలేదు. ఆలోచన, ఆశయం, సంఘర్షణల ప్రేరణ నుంచి ప్రభావితమవ్వకుండా, ఉద్రేకాల ప్రోద్బలంతో బరితెగించే లక్షణాలు జంతుజాలానికే కాదు, మానవ సమూహంలో కూడా కొంతమం
రాష్ట్రంలోని ప్రైవేటు డిగ్రీ, పీజీ కాలేజీలు ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్నాయి. ఒకవైపు ప్రభుత్వం నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ రాక, మరోవైపు చేసిన అప్పులు తీర్చలేక యాజమాన్యాలు సతమతమవుతున్నాయి.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య అపరిష్కృతంగా ఉన్న విభజన సమస్యల పరిష్కారానికి మూడు దశల్లో కమిటీలు ఏర్పాటు చేయాలని రెండు రాష్ర్టాల సీఎంల సమావేశంలో నిర్ణయించారు.
తెలంగాణలో ఐదు రోజులపాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు అధికారులు ఎల్లో అలర్ట్ను జారీ చేశారు.
హరితహారంపై అధికారుల నిర్లక్ష్యం వల్ల పర్యావరణ పరిరక్షణ లక్ష్యం నీరుగారుతున్నది. నాటిన మొక్కలను సంరక్షించడం మరిచి ఉన్న చెట్లను నరుకుతూ లక్ష్యానికి తూట్లు పొడుస్తున్నారు.
పెండ్లికి ముందే వచ్చిన గర్భాన్ని తొలగించుకోవాలనుకున్నది ఆమె. కడుపులోని పసిగుడ్డును బేరానికి పెట్టిన వైద్యులు.. సంతానం లేని దంపతుల నుంచి సొమ్ము చేసుకోవాలనుకున్న మధ్యవర్తులు..
TG TET | టీచర్ పోస్టులకు ప్రిపేరయ్యే అభ్యర్థులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. ఇక నుంచి ఏడాదికి రెండు సార్లు టెట్(టీచర్ ఎలిజబిలిటీ టెస్ట్) నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేర�
RS Praveen Kumar | సూర్యాపేట మండలం బాలెంల ప్రభుత్వ మహిళా గురుకుల కళాశాలలో మద్యం బాటిళ్లు కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. కాలేజీ ప్రిన్సిపాల్ శైలజ గదిలో బీరు బాటిళ్లు ప్రత్యక్షమయ్యాయి. మద్యం సేవించి తమ
Telangana | సింగపూర్లో తెలంగాణ యువకుడు అనుమానాస్పద స్థితిలో మరణించాడు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణానికి చెందిన చౌడవరపు పవన్ మృతదేహం సింగపూర్ బీచ్లో శుక్రవారం రాత్రి కనిపించింది. పాస్పోర్టు ఆధారంగా మృత�