కాంగ్రెస్ పాలిత కర్ణాటకలోని ‘కర్ణాటక మహర్షి వాల్మీకి షెడ్యూల్డ్ ట్రైబ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్'లో వెలుగు చూసిన రూ.187 కోట్ల విలువైన కుంభకోణం హైదరాబాద్కూ పాకింది.
మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలోని ఎస్బీఐ పరిధిలో రూ.2 లక్షల లోపు రుణం తీసుకున్న రైతులు సుమారు 2800 మంది ఉంటే.. 1200 మందికి మాత్రమే మాఫీ అయ్యింది.
నోరు మంచిదైతే ఊరు మంచిదైతదంటరు! అట్లనే సర్కారు ఉద్దేశం ప్రజా ప్రయోజనమైతే వీసమెత్తు అనుమానాలు తలెత్తవు. అంతకుమించి ఆరోపణలు అసలే ఉండవు. కానీ హైదరాబాద్ విపత్తుల నిర్వహణ, ఆస్తుల పరిరక్షణ ఏజెన్సీ (హైడ్రా) పు�
రాష్ట్రంలో అంగన్వాడీ కేంద్రాల్లో పని చేస్తూ 65ఏండ్లు నిండిన టీచర్లను, ఆయాలను ఉద్యోగాల నుంచి తొలగిస్తూ రెండు నెలల క్రితం ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది.
హైడ్రాకు ఉన్న పరిధులు ఏమిటి? అధికారాలు ఏమిటి? రిజిస్ట్రేషన్ ఆఫీస్లో స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకొని, స్థానిక కార్యాలయ అనుమతితో నిర్మాణాలు చేపడితే.. నోటీసులు ఇవ్వకుండా ఎలా కూల్చేస్తారు?
రుణమాఫీ కాలేదని పోస్టులు పెట్టినా పోలీసులు కేసులు పెడుతున్నారని, దాడులు చేస్తున్నారని బీఆర్ఎస్ కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపై తాము కూడా అదే పద్ధతిలో స్పందిస్తామని, దాడ�
హైదరాబాద్లోని ఒక గల్ఫ్ మెడికల్ సెంటర్లో వైద్య టీకా వేయించుకొని సౌదీకి వెళ్లిన ఓ యువకుడు టీకా వికటించి నరకయాతన అనుభవిస్తున్నాడు. బాధితుడి తల్లి లక్ష్మి విదేశాంగ శాఖకు ఫిర్యాదుతో గురువారం విషయం వెలు
తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన హరితహారంతో కరీంనగర్ జిల్లాలో క్రమేణా పచ్చదనం పెరిగింది. 2014 నుంచి ఏటా నాటిన మొక్కలు ఏపుగా పెరిగి, నేడు మానులుగా మారాయి. రోడ్లకు ఇరువైపులా, చెరువు గట్లు, గ్రామాల్లోని ఖాళ
సమాజాభివృద్ధి కోసం, ప్రజా శ్రేయస్సు కోసం కృషిచేసే మహనీయుల ప్రయత్నాలకు ఆటంకం కలిగించేవారు అడుగడుగునా ఉంటారు. వారిపై దుమ్మెత్తిపోసేవారూ ఉంటారు. ప్రపంచ చరిత్రను ఒకసారి పరికిస్తే మనకు ఈ విషయం అవగతమవుతుంది
రాష్ట్రంలోని సంక్షేమ గురుకుల హాస్టళ్లను నెలలో ఒకరోజు తప్పక విజిట్ చేయాలని, రాత్రి అక్కడే నిద్రించాలని కలెక్టర్లను ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు.
Jurala Project | మూడ్రోజులుగా కురుస్తున్న వర్షాలతో నదులకు మళ్లీ వరద మొదలైంది. ఇటు కృష్ణా, అటు తుంగభద్ర నదులు పరవళ్లు తొక్కుతున్నాయి. దీంతో శుక్రవారం జూరాల ప్రాజెక్టు 16 గేట్లను అధికారులు తెరిచారు.