HYDRA | ఇప్పటి వరకు నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో కూల్చివేతల వ్యవహారంపై ప్రభుత్వానికి హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (HYDRA) ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింద�
హిమాయత్సాగర్, ఉస్మాన్సాగర్ (గండిపేట) పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం (ఎఫ్టీఎల్) నుంచి అర కిలోమీటరు వరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దు. 2007లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం జారీచేసిన మెమోలో ఉన్న కీలక�
‘రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్లు, ఆయాలను క్రమబద్ధీకరిస్తాం’ ఇదీ ఎన్నికల ముందు కాం గ్రెస్ ఇచ్చిన కోటిన్నొక్క హామీల్లో ఒకటి. మరిప్పుడు ఆ హామీ గురించి కాంగ్రెస్ సర్కారు పట్టించుకోవడ�
రాష్ట్రవ్యాప్తంగా తమపై జరుగుతున్న దాడులు, ట్రోల్స్ను ఆపాలని తెలంగాణ మహిళా జర్నలిస్టులు డిమాండ్ చేశారు. రాజకీయ వార్తాంశాలను కవర్ చేసే మహిళా జర్నలిస్టులపై పార్టీల కార్యకర్తలు టార్గెట్చేసి ఆన్లైన్
KTR | చట్టాన్ని గౌరవిస్తూ తాము మహిళా కమిషన్ ముందుకు వస్తే, తమ నాయకురాళ్లపై మహిళా కాంగ్రెస్ నాయకులు దాడి చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. తమపై జరిగిన దాడి మీద కూడా మహిళా కమిషన్
Harish Rao | బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ వైద్య రంగం ఉన్నత శిఖరాలకు చేరిందని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. దేశానికే ఆదర్శంగా నిలిచిందని అన్నారు. అనేక విప్లవాత్మక పథకాలకు, తెలంగాణ రాష్ట్రం శ్రీకారం చుట్టి విజయవంతం�
TG Rains | తెలంగాణలో రాగల రెండురోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
Nagarjuna | అక్కినేని నాగార్జునకు హైకోర్టులో ఊరట లభించింది. హైదరాబాద్ మాదాపూర్లోని తన ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతపై స్టే ఇచ్చింది. ఈ మేరకు జస్టిస్ టి.వినోద్కుమార్ ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ
Tragedy | ఉపాధి కోసం గల్ఫ్ దేశానికి వెళ్లిన తెలంగాణ యువకుడు దుర్మరణం చెందాడు. సౌదీ అరేబియా ఎడారిలో తప్పిపోయిన అతను ఎటు వెళ్లాలో తెలియక.. తాగేందుకు గుక్కనీరు లేక.. ఐదు రోజుల పాటు నరకయాతన అనుభవించి దయనీయ స్థితిల�
సీఎం రేవంత్ రెడ్డిపై యాదగిరిగుట్ట, భువనగిరి పోలీస్ స్టేషన్లలో బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. రైతులందరికీ ఎలాంటి ఆంక్షలు లేకుండా 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ఎన్నికల సమయంలో యాదగిరిగుట్టు శ్రీ లక్�
తెలంగాణలో కాంగ్రెస్ను ఎవరు రక్షిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ప్రశ్నించారు. కర్ణాటక వాల్మీకి స్కామ్తో రాష్ట్ర నేతలు, వ్యాపారవేత్తలకు లింకులు ఉన్నాయని చెప్పారు. కర్ణాటక ఎ
గ్రేటర్లో ప్రతి పది వేల మంది జనాభాకు ఒక ఆదర్శ మార్కెట్ ఉండాలన్న లక్ష్యం నీరుగారుతున్నది. అందుబాటులోకి వచ్చిన మోడల్ మార్కెట్లను ఇతర అవసరాల పేరిట ప్రైవేట్పరం చేసే పనిలో ఉన్నారు.