Srisailam | ఎగువ నుంచి శ్రీశైలం జలాశయానికి వరద తగ్గుముఖం పట్టింది. దీంతో అధికారులు ప్రాజెక్టు గేట్లను మూసివేశారు. బుధవారం ఉదయం ఆరు గేట్లతో నీటిని దిగువకు విడుదల చేశారు. మధ్యాహ్నానికి ఇన్ఫ్లో తగ్గుముఖం పట్టిం�
Deepthi Jeevanji | పారిస్ వేదికగా జరుగుతున్న పారా ఒలింపిక్స్లో కాంస్య పతకాన్ని సాధించిన తెలంగాణకు చెందిన అమ్మాయి దీప్తి జీవాంజికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారకరామారావు
Harish Rao | ముఖ్యమంత్రి రేవంత్ వద్ద వ్యంగం తప్ప పరిపాలన పరిపాలన వ్యవహారం లేదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ఎద్దేవా చేశారు. సిద్దిపేటలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆయన సీఎంఆర్ఎఫ్ చెక్క
Harish Rao | సోషల్ వెల్ఫేర్ విద్యాలయాల్లో పనిచేస్తున్న 6,200 మంది పార్ట్టైం టీచర్లు, లెక్చరర్లు, డీఈవోలు (DEOs) ను ఏకకాలంలో విధుల నుంచి తొలగించడం దుర్మార్గమైన చర్య అని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. దీన్ని బీఆర్ఎస్ ప
మహబూబాబాద్ జిల్లాలో ఆరు చోట్ల ధ్వంసమైన రైల్వే ట్రాక్ల పునరుద్ధరణ పనులు పూర్తయ్యాయి. దీంతో విజయవాడ-హైదరాబాద్ మధ్య రైలు సర్వీసులు తిరిగి ప్రారంభమయ్యాయి. వరంగల్ మీదుగా హైదరాబాద్ వెళ్లే రైళ్లను అధికా
Medaram Forest | మేడారం అడవుల్లో సుడిగాలి బీభత్సం సృష్టించింది. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం అడవుల్లో భారీ వృక్షాలు నేలమట్టమయ్యాయి. 200 హెక్టార్లలో విస్తరించి ఉన్న ఈ అడవుల్లో పెద్ద ఎత్తున గాలిదుమారం, సుడిగాల
Chiranjeevi | వరద బాధితులను ఆదుకునేందుకు సినీ ప్రముఖులు ముందుకొస్తున్నారు. ఇప్పటికే బాలకృష్ణ, మహేశ్బాబు, ఎన్టీఆర్, విశ్వక్సేన్, సిద్ధూ జొన్నలగడ్డ తదితరులు విరాళం ప్రకటించారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూ�
KTR | కర్నాటకకు వెళ్తున్న కేన్స్ కంపెనీని ఒప్పించి తెలంగాణకు వచ్చేలా చేస్తే.. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దాన్ని కాపాడుకోలేకపోయిందని మాజీ మంత్రి కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.
Tollywood | బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఉభయ తెలుగు రాష్ర్టాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. పలు జిల్లాల్లో వరదలు ముంచెత్తడంతో జనజీవనం స్తంభించిపోయింది.
Telangana | నిజామాబాద్ జిల్లాలో మైనార్టీ గురుకులానికి చెందిన ఓ ఉన్నతాధికారి గెస్ట్ ఫ్యాకల్టీలుగా ఉద్యోగావకాశం కల్పిస్తామని చెప్పి అభ్యర్థుల నుంచి డబ్బు వసూలు చేశారని బయటకు పొక్కింది. కేసులదాకా వెళ్లినట్ట�
Telangana | ఒంటరిగా ఊరెళ్తున్న ఆదివాసీ మహిళపై ఓ వ్యక్తి లైంగికదాడికి యత్నించాడు. ఆమె ప్రతిఘటించడంతో హత్యాయత్నం చేసి తీవ్రంగా గాయపర్చి పారిపోయాడు. మంగళవారం ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన.. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల�
Telangana | మున్సిపల్ శాఖలో ఏం జరుగుతున్నది? అంటే అంతా రహస్య జీవోల తతంగం నడుస్తున్నది అని అర్థమవుతున్నది. ఎందుకలా అంటే.. ఆ శాఖలో ఇప్పటి వరకు మొత్తం 390 జీవోలు విడుదల కాగా, అందులో కేవలం 8 మాత్రమే అధికారిక వెబ్సైట్ల