Harish Rao | గురుకులాల్లో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనల పట్ల మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్నా, ప్రభుత్వ తీరు మారడం లేదని.. గురుకుల విద్యార్థుల కష్టాలు త�
పాదయాత్ర కాదు ముందు యాదగిరి నరసింహ స్వామి దగ్గరికి సీఎం రేవంత్ రెడ్డి మోకాళ్ల యాత్ర చేయాలని బీఆర్ఎస్ నాయకుడు ఏనుగుల రాకేశ్ రెడ్డి సూచించారు. రేవంత్ రెడ్డి చేసేది పాదయాత్ర కాదు పాపపు యాత్ర, ప్రాయశ్చి
తెలంగాణ చరిత్రలోనే కాదు, దేశ చరిత్రలోనూ కేసీఆర్ పేరు చిరస్థాయిగా నిలిచి ఉంటుంది. నెత్తురు చుక్క నేల రాలకుండా అహింసా మార్గంలో ఓ మహత్తర పోరాటాన్ని సాగించిన ఘనత కేసీఆర్ది. స్వాతంత్య్ర పోరాటం తర్వాత అంతటి
రాష్ట్రంపై సైబర్ నేరగాళ్ల దండయాత్ర కొనసాగుతున్నది. అమాయక ప్రజలను ఆన్లైన్ దొంగలు లూటీ చేస్తున్నారు. కేసుల పేరిట భయపెడుతూ లక్షల్లో దండుకుంటున్నారు. తెలంగాణలో సైబర్మోసగాళ్లు రోజుకు సుమారు రూ.5కోట్ల వ�
రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కుటుంబ సమగ్ర సర్వేపై ప్రజల్లో ఆందోళన మొదలైంది. ఒకటీ అరా కాదు.. ఏకంగా 56 ప్రధాన ప్రశ్నలతో కూడిన 75ప్రశ్నలు ఎన్యూమరేటర్లు సంధించనున్నారు. కుటుంబానికి సంబంధించిన సామాజిక, ఆర్థిక త�
పదేండ్లుగా ఏటికేడు గణనీయ వృద్ధితో దూసుకుపోతున్న రాష్ట్ర ఆర్థిక రంగానికి బ్రేకులు పడ్డాయి. కాంగ్రెస్ ప్రభుత్వ విధానాల ఫలితంగా రాష్ట్ర ఆదాయ వృద్ధి తిరోగమన దిశగా సాగుతున్నది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి అక్ట�
తాను ఏ తప్పూ చేయలేదని, ఉడుత ఊపులకు బెదరనని, అక్రమ కేసులకు, జైళ్లకు భయపడనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు స్పష్టంచేశారు. ‘ఫార్ములా-ఈ రేసు నిర్వహణపై ఏ విచారణకైనా సిద్ధం.
చెరువుల పరిరక్షణ, పునరుద్ధరణ, డిజాస్టర్ మేనేజ్మెంట్ తదితర అంశాలపై అధ్యయనానికి హైడ్రా బృందం బెంగళూరులో పర్యటిస్తోంది. రెండు రోజుల పర్యటనలో భాగంగా యలహంకలోని కర్ణాటక స్టేట్ నేచురల్ డిజాస్టర్ మేనేజ�
రాష్ట్రంలో పులుల సంచారం పెరిగింది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్తోపాటు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో పెరిగిన పులుల సంచారం అక్కడి అటవీ అధికారులు, ప్రజలకు నిద్రలేకుండాచేస్తున్నాయి.
హైదరాబాద్లో చట్ట వ్యతిరేకంగా కల్లు అమ్మకాలు జరుగుతున్నాయంటూ దాఖలైన పిటిషన్పై రాష్ట్ర ప్రభుత్వం తమ వాదనలను తెలియజేయాలని హైకోర్టు ఆదేశించింది. కల్లు విక్రయాలకు చర్యలు తీసుకోవడం లే దని రంగారెడ్డి జిల�
రాష్ట్రవ్యాప్తంగా తొమ్మిదిమంది డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ జితేందర్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. డిస్ట్రిక్ట్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (డీసీఆర్బీ), సబ్ డివిజనల్ పోలీసు ఆఫీసర్ (ఎస్డీపీవో) �
KCR | బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో తాము పండించిన ధాన్యానికి మంచి ధర వచ్చిందని, ధాన్యం అమ్ముకోవడానికి ఎలాంటి ఇబ్బందులు కలుగలేదని పేర్కొంటూ పలువురు రైతులు గురువారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణ శివారులోన�
Love Marriage | ప్రేమ పెండ్లి కేసులో తమ కుటుంబసభ్యులను అమ్మాయి తరపు వారు వేధింపులకు గురిచేస్తున్నారని ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడంలేదంటూ ఓ యువకుడు పోలీస్స్టేషన్ ఎదుట ధర్నాకు దిగాడు.