ఈతకు వెళ్లి ఆరుగురు యువకులు గల్లంతైన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండల పరిధి అంబట్పల్లిలోని మేడిగడ్డ బరాజ్వద్ద జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. శనివారం 8మంది స్నేహితులు మేడిగడ్డ బరాజ్�
‘రెక్కాడితే కానీ డొక్క నిండని నిరుపేద కార్మికులు.. వారిలో ఒంటరి మహిళలు సైతం ఉన్నారు.. రోజువారీగా మరుగుదొడ్లు శుభ్రం చేస్తున్నప్పటికీ.. వార్డుల్లో చెత్తాచెదారం లేకుం డా పరిశుభ్రంగా ఉంచుతున్నప్పటికీ.. ప్ర�
‘కాళేశ్వరం ఓ సక్సెస్ఫుల్ ప్రాజెక్టు’ అని వాటర్మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేందర్సింగ్ కితాబు ఇచ్చారు. కాళేశ్వరాన్ని ఇంజినీరింగ్ మార్వెల్గా పొగుడుతూ డిస్కవరీ చానెల్ ఓ డాక్యుమెంటరీనే ప్రసారం చేసింద�
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర దాటినా చేవెళ్ల డిక్లరేషన్లో భాగంగా గిరిజనులకు ఇచ్చిన 16 హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయకుండా మోసం చేస్తున్నదని తెలంగాణ గిరిజన సంఘం నేతలు మండిపడ్డారు.
New Bars Application | బార్ల కోసం భారీగా దరఖాస్తులు వెల్లువెత్తాయి. జీహెచ్ఎంసీలోని 24 బార్లకు 3520 దరఖాస్తులు వచ్చాయి. జిల్లాలోని నాలుగు బార్లకు 148 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. దరఖాస్తులతో ఎక్సైజ్ శాఖక�
TG Film Chamber | తెలంగాణ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడిగా సినీ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ సునీల్ నారంగ్ నియామకమయ్యారు. హైదరాబాద్లోని తెలంగాణ ఫిలిం చాంబర్లో శనివారం జనరల్ బాడీ సమావేశం జరిగింది. ఇందులోనే నూత
దశాబ్ద కాలం నుంచి భూములు సాగు చేసుకుని జీవనాధారం పొందుతున్న రైతులను గోస పెట్టి గోశాలకు భూములు ఇచ్చే ప్రయత్నాన్ని ప్రభుత్వం విరమించుకోవాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి డ
Bar License Applications | జీహెచ్ఎంసీ పరిధిలోని 24 బార్లు, మిగిలిన జిల్లాల్లోని నాలుగు బార్లకు సంబంధించిన దరఖాస్తులకు విశేష ఆదరణ లభించింది. మొత్తం 28 బార్ల టెండర్ కోసం 3,668 దరఖాస్తులు వచ్చాయి.
హైదరాబాద్ బాగ్అంబర్పేట డివిజన్ శ్రీనివాసనగర్ కాలనీవాసులు ఏడాదిన్నర నుంచి ఇబ్బందులు పడుతున్నారు. ఏదో ఒక అభివృద్ధి పని పేరుతో కాలనీలో తవ్వకాలు జరుపుతుండటంతో రాకపోకలకు ఇబ్బందులు తలెత్తి నరకం అనుభవ
Weather Update | రాష్ట్ర ప్రజలకు వాతావరణశాఖ గుడ్న్యూస్ చెప్పింది. నైరుతి రుతుపవనాల ఆగమనంతో వర్షాలు కురిశాయి. ప్రస్తుతం వర్షాలు ముఖం చాటేయడంతో.. మళ్లీ ఎండలు మళ్లీ దంచికొడుతున్నాయి. భానుడు ప్రతాపం చూపుతుండడంతో జన
Hyderabad | హైదరాబాద్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మధ్యాహ్నం వరకు ఎండ వేడిమితో ఉక్కపోతగా ఉండగా.. ఉన్నపళంగా వాతావరణం మొత్తం చల్లబడింది. దీంతో హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో వాన కురిసింది. ఖైరతాబాద్�
కాళేశ్వరం ప్రాజెక్టు రాష్ట్రానికి కల్పతరువని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మొత్తం 20 లక్షల 33 వేల 572 ఎకరాలకు సాగునీరు అందిస్తే, ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వలేదని కాం�