ప్రతి భాషలోనూ వివిధ స్థాయులు ఉంటాయి. మానవుడు పుట్టి, పెరుగుతున్నప్పుడు రకరకాల భాషా స్థాయుల ప్రభావానికి గురవుతాడు. సరిగ్గా పలకలేని స్థితిలో పిల్లలు తమ ముద్దు మాటలతో పెద్దవారిని మురిపిస్తారు. పెద్దయ్యాక �
ప్రతిసారి అందరూ అనుకుంటారు.. అంతా అయిపోయిందని. ఆయన పని ఖతమైందని. ఇక ఇంతేనని,ఆ పార్టీ పని ముగిసినట్టేనని. ఇక పైకి లేచే అవకాశమే లేదని. 2001 నుంచి వెక్కిరింపులు, విమర్శలు, దూషణలు, ఛీత్కారాలు. ఇలాగే కొనసాగుతూ ఉంటుం�
కులగణన సర్వేపై అసెంబ్లీ ప్రత్యేక సమావేశమైన వెంటనే ఎలాంటి చర్చ కూడా లేకుండానే 3 గంటలపాటు వాయిదా వేయడం ఏమిటని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. అసెంబ్లీని వాయిదా వేసి క్యాబినెట్
మోతె మండలానికి గోదావరి జలాలను తరలించేందుకు తూము గేటును మూసి వెల్డింగులు చేయడం ఆత్మకూర్ ఎస్ మండలంలో వెలుగులోకి వచ్చింది. గతంలో నాగార్జునసాగర్ ఎడమకాల్వ తూములన్నింటినీ మూసి వెల్డింగ్ చేసి ఖమ్మం జిల్�
ఉత్తరాఖండ్ వేదికగా జరుగుతున్న జాతీయ క్రీడల్లో తెలంగాణ ఖాతాలో తొలి స్వర్ణం చేరింది. మంగళవారం జరిగిన మహిళల 3X3 బాస్కెట్బాల్ ఫైనల్లో తెలంగాణ 21-11తో కేరళపై అద్భుత విజయం సాధించి పసిడి పతకం కైవసం చేసుకుంది.
కేంద్ర బడ్జెట్ బాగాలేదని, బడ్జెట్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని సీపీ ఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు చుక్కరాములు అన్నారు. మంగళవారం సంగారెడ్డిలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మోదీ పాలనలో
ప్రారంభమైన నిమిషంలోనే శాసనసభను వాయిదా వేయడం సభకు తీరని అవమానమేనని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మండిపడ్డారు. మునుపెన్నడూ లేని విధంగా ఒక్కమాట కూడా మాట్లాడకుండా వాయిదా వేసిన ప్రభుత్వ చర్యతో శాసనసభతోపాటు రాష్�
ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వేలో ఎస్సీ, ఎస్టీ, బీసీల జనాభా తగ్గినట్టు, ఓసీల జనాభా పెరిగినట్టు కనిపిస్తున్నదని, అన్ని వర్గాల జనాభా తగ్గి కేవలం ఒక వర్గం జనాభా ఎలా పెరుగుతుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకు�
రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కులగణన సర్వే లెక్కలు తప్పుల తడకగా ఉన్నాయని శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి ఆగ్రహం వ్యక్తంచేశారు. సర్వేలో జనాభా లెక్కలు కూడా తగ్గాయని, లోపాలను గుర్తించి, వ�
కుల గణన, ఎస్సీ వర్గీకరణపై ప్రత్యేకంగా మంగళవారం అసెంబ్లీ సమావేశం నిర్వహిస్తున్న నేపథ్యంలో ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా పోలీసులు అరెస్టుల పర్వం సాగించారు. మాజీ సర్పంచ్లపై ప్రత్యేకంగా దృష్టి సారిం�
ఉద్యోగాలు ఇస్తామని తమను నమ్మించి కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందంటూ వీఆర్ఏలు, వారి వారసులు మంగళవారం మినిస్టర్స్ క్వార్టర్స్ ముట్టడి చేపట్టారు. బీఆర్ఎస్ ప్రభుత్వం విడుదల చేసిన జీవో 81, 85 ప్రకారం వెం
టాలీవుడ్ నిర్మాత, ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎఫ్డీసీ) చైర్మన్ దిల్ రాజు ఐటీ విచారణ ముగిసింది. బషీర్బాగ్లోని ఐటీ కార్యాలయంలో అధికారుల ఎదుట మంగళవారం దిల్ రాజు హాజరయ్యారు. సుమారు రెండు గంటల
విద్యాహక్కు చట్టంపై దాఖలైన ప్రజాప్రయోజన వాజ్యంపై కౌంటర్ ఎందుకు వేయలేదని తెలంగాణ, పంజాబ్, జమ్మూకశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. ఈ పిల్పై మంగళవారం విచారణ చేపట్టిన వ�
Summer | రాష్ట్రంలో భానుడి ప్రతాపం మొదలైంది. మధ్యాహ్నం వేళ ఉష్ణోగ్రతలు 34 డిగ్రీలను దాటుతున్నాయి. ఫిబ్రవరిలోనే ఇలా ఉంటే ఇక రాబోయే రోజుల్లో పరిస్థితి దారుణంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.