కాంగ్రెస్ పాలనలో మహిళలకు రక్షణ కరువైంది.. వారంలోనే నలుగురిపై హత్యాచారాలు జరగడమే ఇందుకు నిదర్శనం’ అని బీఆర్ఎస్ నేత డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ విమర్శించారు. రాష్ట్రంలో నేరాలు పెరిగి శాంతిభద్ర�
మేడిపల్లి గ్రామంలో ఫార్మాసిటీ ఏర్పాటు కోసం గతంలో సేకరించిన భూముల్లో శుక్రవారం అధికారులు రైతులను అటు వైపు రానీయకుండానే సర్వే చేసి.. జేసీబీలతో కందకాలు తీసి, హద్దులను గుర్తించి, ఫెన్సింగ్ పనులు చేపట్టా రు
ప్రకృతి ప్రసాదించిన వరం దేశీయ విత్తనాలని పలువురు నిపుణులు అభిప్రాయం వ్యక్తంచేశారు. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం అనాస్పల్లి ది ఎర్త్ సెంటర్ ప్రాంగణంలో శుక్రవారం కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూష�
రాష్ట్రంలో పలుచోట్ల గాలివాన బీభత్సం సృష్టించింది. పంటలు పెద్ద ఎత్తున దెబ్బతినగా, రైతులు తీవ్రంగా నష్టపోయారు. గురువారం రాత్రి నుంచి వీచిన ఈదురుగాలులకు చేతికొచ్చే దశలో ఉన్న పంటలకూ తీవ్ర నష్టం వాటిల్లింద�
నిబంధనలకు వ్యతిరేకంగా, అనుమతులు తీసుకోకుండా ఏపీ ప్రభుత్వం చేపట్టనున్న గోదావరి-బనకచర్ల ఇరిగేషన్ ప్రాజెక్టు, రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని తెలంగాణ సర్కారు నిర్ణయించింది
ఎన్నికలకు ముందు క్యాబ్ డ్రైవర్లకు హామీలు గుప్పించిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వెన్నుపోటు పొడిచిందని ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ బేస్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్, భారత రాష్ట్ర ట్రేడ్ �
గిరిజన యువతకు రావాల్సిన రూ.219 కోట్ల ట్రైకార్ రుణాలను వెంటనే విడుదల చేయాలని గిరిజన సంఘాల జేఏసీ డిమాండ్ చేసింది. నిధుల విడుదల కోసం 7న చలో గిరిజన సంక్షేమ భవన్ ముట్టడి కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు వెల్లడ�
Harish Rao | బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా వారియర్స్పై కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు హెచ్చరించారు.
ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో గురువారం మధ్యాహ్నం నుంచి గ్రేటర్లో ఎడతెరిపి లేకుండా కుండపోత వాన కురిసింది. రాత్రి 7గంటల వరకు నగరంలోని హిమాయత్నగర్, జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ప్రాంతంలో అత్యధికంగా 9
ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గురువారం ఈదురుగాలులతో కూడిన వాన బీభత్సం సృష్టించింది. ఉదయం నుంచి ఎండ ఉండగా, మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. ఆ తర్వాత ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం