‘ఎన్నికల ముందు మన ఆడబిడ్డల పెండ్లికి తులం బంగారం ఇస్తానని నమ్మించినవ్. అధికారంలోకి వచ్చాక ఎగ్గొట్టినవ్.. పైసల్లేవ్ అన్నవ్.. కానీ ప్రపంచ సుందరీమణులకు ఒక్కొక్కరికి 30 తులాల చొప్పున బంగారం ఇచ్చేందుకు పై�
TG Weather Report | తెలంగాణలో రాగల ఆరురోజులు వర్షాలు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. రాబోయే మూడురోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంట�
KCR | రాష్ట్ర సాధన కోసం ప్రాణార్పణ చేసిన అమరుడు కానిస్టేబుల్ కిష్టయ్య కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి అండగా నిలిచారు. కిష్టయ్య కూతురు వైద్య విద్య కోసం ఆర్థ�
Dasyam Vinay Bhasker | ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు ఈ రాష్ట్ర ప్రజల తరపున కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వెంటాడుతాం.. వేటాడుతామని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ హెచ్చరించారు.
సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్షలో 96 శాతం మార్కులు సాధించినా తెలంగాణ విద్యార్థులకు సీట్లు దక్కని పరిస్థితి. ప్రతిభ ఉన్నా సీట్లు పొందలేని దుస్థితి. కానీ, ఇతర రాష్ర్టాలకు చెందినవారు 85-90 శాతం మార్కులొచ్చినా సీ�
రాష్ట్ర రియల్ ఎస్టేట్ రంగంపై కాంగ్రెస్ పాలన పిడుగుపాటుగా మారింది. లావాదేవీలు పడిపోయి ఏడాదిన్నర కాలంలోనే దివాలా తీసే పరిస్థితి దాపురించింది. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ కనీవినీ ఎరుగనంతగా రాబడి క్షీణిం�
ఉమ్మడి మహబూబ్నగర్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లోని 150 చెంచుపెంటల్లో కలిపి 14,436 మంది చెంచులు జీవిస్తున్నారని అధికారిక గణాంకాలు చెప్తున్నాయి. వీరి సంక్షేమం కోసం నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మ
కాంగ్రెస్ సర్కారు మరో పథకంపై మాటమార్చేందుకు సిద్ధమైంది. రైతులకు ఇచ్చిన మరో హామీపై మడమ తిప్పనున్నది. పంటల బీమా పథకం ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుందన్న మాటను ఇప్పుడు వెనక్కి తీసుకోవాలనే యోచనలో ఉన్
పెట్టుబడిదారుల పట్ల స్నేహపూర్వక విధానాలు, అనుమతుల కోసం సింగిల్ విండో వ్యవస్థ... ఇదీ తెలంగాణ పారిశ్రామిక రంగం పట్ల ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రత్యేక ముద్ర. అయితే ఇది ఒకప్పటి మాట. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కా
కాళేశ్వరంలో సరస్వతీ పుష్కరాలకు వెళ్లిన భక్తులు ట్రాఫిక్ సమస్యతో విలవిల్లాడుతున్నారు. శనివారం మహదేవపూర్ నుంచి కాళేశ్వరం వరకు 18 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.
‘కరీంనగర్ వేదికగా తెలంగాణ ఉద్యమానికి ఊపిరులూదిన సింహగర్జన సభ ఉద్యమ చరిత్రలో మహోజ్వల ఘట్టం. 24 ఏండ్ల క్రితం హైదారాబాద్ నుంచి కరీంనగర్ వరకు 9 గంటలపాటు నిర్వహించిన ర్యాలీలో పాల్గొనడం గర్వకారణంగా భావిస్త
పొగాకును కంపెనీలు కొనుగోలు చేయాలంటూ శనివా రం జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్ మండ లం చాగల్లులో రైతులు ఆందోళనకు దిగారు. వరంగల్-హైదరాబాద్ హైవేపై పొగాకుకు నిప్పంటించి నిరసన తెలిపారు.
ఆంధ్రా నుంచి ధాన్యాన్ని అక్రమంగా తీసుకొచ్చి బినామీ రైతుల పేరుతో నల్లగొండ జిల్లాలోని ఐకేపీ కేంద్రాల్లో విక్రయిస్తున్న వారిని శనివారం జిల్లా టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠాలో నల�
లైసెన్స్డ్ సర్వేయర్ల భర్తీ కోసం సుమారు 8,500 మంది దరఖాస్తు చేసుకున్నట్టు తెలిసింది. ప్రభుత్వం కొత్తగా ప్రైవేటు సర్వేయర్లకు శిక్షణ ఇచ్చి లైసెన్స్డ్ సర్వేయర్లుగా నియమించాలని నిర్ణయించింది.