GHMC | అనుమతులకు విరుద్ధంగా హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాస్రోడ్స్లో నిర్మించిన డాక్టర్ శంకర్ ప్రజా ఆస్పత్రి భవనాన్ని జీహెచ్ఎంసీ అధికారులు సీజ్ చేశారు. ఈ మేరకు ముషీరాబాద్ సర్కిల్ టౌన్ ప్లానింగ్ ఏ�
Ghatkesar | ఘట్కేసర్ గ్రామానికి అరిష్టం కలగకుండా ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలు, సుఖశాంతులు, అష్టైశ్వర్యాలు కలిగి ఉండేందుకు నాభిశిల (బొడ్రాయి) ప్రతిష్టాపన ఎంతగానో దోహదపడుతుందని మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి అ�
Osmania University | ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ పరీక్షా ఫలితాల రివాల్యుయేషన్కు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో త�
Osmania University | ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ పరీక్షల ఫీజును స్వీకరించనున్నట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు.
Osmania University | ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఈవినింగ్ ఎంబీఏ కోర్సుల పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు.
KP Vivekananda | దుండిగల్, మే 18: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ను మోడల్ కార్పొరేషన్గా అభివృద్ధి చేశామని ఆ పార్టీ విప్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద తెలిపారు. గత పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హ�
తెలంగాణలో పశుసంపద తగ్గింది. ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు తగ్గాయి. నాటుకోళ్ల సంఖ్య కూడా గణనీయంగా తగ్గుతున్నది. కేంద్రం నిర్వహించిన 21వ జాతీయ పశుగణనలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. 2019లో జరిగిన 20వ పశుగణనతో పోలిస్తే
కాంగ్రెస్ ప్రభుత్వ అసంబద్ధ, అసమర్థ విధానాలతో ఆర్థికంగా రాష్ట్రం పతనం అవుతున్నది. తెలంగాణ ఏర్పడినది మొదలు ఏటేటా మెరుగైన ఆదాయం సాధించి కళకళలాడిన ఖజానా.. రేవంత్రెడ్డి ప్రభుత్వం వచ్చాక కళతప్పడం మొదలైంది.
మిస్వరల్డ్ పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన అందాల భామలు శుక్రవారం మహబూబ్నగర్ జిల్లా పిల్లలమర్రి, రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం ప్రొద్దుటూరులోని ఎక్స్పీరియం ఎకో ఫ్రెండ్లీ పారులో సందడి చేశారు.
రాష్ట్రంలో కల్తీ విత్తనాలు రాజ్యమేలుతున్నాయని స్వయంగా రాష్ట్ర వ్యవసాయ కమిషన్ తెలిపింది. రైతులకు నాణ్యమైన విత్తనం అందడం లేదని ఆందోళన వ్యక్తం చేసింది. వ్యవసాయ సమస్యలపై ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా పర్యటిం�
ఆంధ్రప్రదేశ్లో విలీనం వల్లే కృష్ణా జల్లాల్లో తెలంగాణకు తీరని నష్టం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొన్నది. కృష్ణా బేసిన్లో ఏపీ, తెలంగాణ మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న నీటి అసమానతలను ఇకనైనా సరిదిద్ద�
తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 1980వ దశకంలో ఓ రాక్షసబల్లి అవశేషాలు దొరికాయి. ప్రాణహిత-గోదావరి లోయలో అన్నారం గ్రామానికి దక్షిణ దిశలో కిలోమీటర్ దూరంలో వీటిని గుర్తించారు. వీటిపై నిర్వహించిన పరి�
లైబ్రేరియన్, ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్ టీచర్లను డిప్యూటీ వార్డెన్ డ్యూటీల నుంచి మినహాయించాలని రాష్ట్ర ప్రభుత్వ గురుకుల ఉద్యోగుల సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు శుక్రవారం బీసీ గురుకుల విద్యా�