Harish Rao | ఆర్భాటంగా డిక్లరేషన్లు ప్రకటించడమే తప్ప.. అమలు చేసే డెడికేషన్ మాత్రం అస్సలు లేదని కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. అమలు చేస్తామన్న రైతు డిక్లరేషన్ ఆగమైపోయింది.. బీరాలు ప
Vemula Prashanth Reddy | చెరిపేస్తే చెరిగిపోయేవి కావు కేసీఆర్ ఆనవాళ్లు అని రేవంత్ రెడ్డికి జ్ఞానోదయం అయింది అనుకుంటా అని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సెటైర్లు వేశారు. తెలంగాణ అంటే కేసీఆర్.. కేసీఆర్ అంటే తెలంగాణ అ�
Harish Rao | తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నాగర్కర్నూలు పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డిని కలిసే ప్రయత్నం చేసిన చెంచు సోదరులను అరెస్టు చేయడాన్ని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు తీవ్రంగా ఖండించారు. �
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా ఉన్నది రాష్ట్ర పౌరసరఫరాల శాఖ తీరు. అకాల వర్షాల కారణంగా ధాన్యం తడిసి, వరదల్లో కొట్టుకుపోతుంటే అటువైపు కన్నెత్తి కూడా చూడని మంత్రులు, అధికారులు.. ఇప్పుడేమో హడావుడి చేస్�
తెలంగాణ ఆత్మగౌరవాన్ని సగర్వంగా నిలబెట్టేలా కేసీఆర్ నిర్మించిన అద్భుత నిర్మాణం సచివాలయం. దీనిని నిర్మిస్తున్న సమయంలో కాంగ్రెస్ నాయకులు ఎన్నో విమర్శలు చేశారు. కానీ, ఇప్పుడు అదే కాంగ్రెస్ ప్రభుత్వం కే
‘57 డిమాండ్లల్లో ఒక్కటి కూడా పరిష్కారం కాలేదు& పెండింగ్లో ఉన్న ఐదు డీఏల్లో ఒక్కటీ విడుదల కాలేదు& పీఆర్సీ వేయలేదు& రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెండింగ్ బిల్లులు చెల్లించడమే లేదు& మరి, ఏ సమస్య పరిష్కారమైందన�
తెలంగాణకు చెందిన ఓ జవాన్ ఆదివారం జమ్ముకశ్మీర్లోని సాంబా జిల్లాలో తన సర్వీస్ రైఫిల్తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అంతర్జాతీయ సరిహద్దుకు సమీపంలోని సరోజ్ ఔట్పోస్టు వద్ద సెంట్రీ విధులు నిర్వ�
Liquor Prices | రేవంత్ సర్కారు మరోసారి మద్యం ధరలు పెంచింది. చీప్ లికర్ బ్రాండ్, బీరు మినహా మిగిలిన అన్ని క్యాటగిరీల్లో ధరల పెంపును అమలు చేసింది. మీడియం, ప్రీమియం, విదేశీ మద్యం బ్రాండ్లమీద 9.9 శాతం ప్రత్యేక ఎక్సైజ�
‘రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బీర్లు, బార్లను నమ్ముకొని పాలన సాగిస్తున్నది. మద్యం ధరలు పెంచి ఖజనా నింపుకొనేందుకు ప్రయత్నిస్తున్నది. రాష్ర్టాన్ని తాగుబోతుల తెలంగాణగా మార్చి పేదల బతుకులను రోడ్డున పడేస్�
తెలంగాణలో మళ్లీ వచ్చేది కేసీఆర్ సర్కారేనని ఏపీ మాజీ మంత్రి జోగి రమేశ్ స్పష్టంచేశారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ గెలుస్తుందని జోస్యం చెప్పారు. ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో ప్రజలు అనేక ఇ
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదివారం సిరిసిల్ల నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా పలు వివాహ వేడుకలకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
ఫాలన్ కుంభకోణంలో మరో ఇద్దరి ని అరెస్టు చేసినట్టు సీఐడీ డీజీ శిఖా గోయెల్ ప్రకటించారు. రబీంద్ర ప్రసాద్ సింగ్ (63), సుస్మరాజ్(31)ను శనివారం అదుపులోకి తీసుకున్నట్టు ఆదివారం వెల్లడించారు. వీరు తెలంగాణ నుంచి �
తెలంగాణ ఉన్నత విద్యామండలి నిర్ణయాలకు వ్యతిరేకంగా 19, 20 తేదీల్లో సదస్సులు నిర్వహించాలని భాషా అధ్యాపకులు నిర్ణయించారు. మూడేండ్ల భాషా కోర్సును రెండేండ్లకు కుదించడంతోపాటు 20 క్రెడిట్లను 12 క్రెడిట్లకే పరిమిత�
ఇండిపెండెంట్ థర్డ్ పార్టీ ద్వారా దేశంలోని అన్ని వైద్య కళాశాలల్లో పరిశీలన చేయించి వాటికి అధికారిక గుర్తింపు(అక్రిడియేషన్), రేటింగ్ ఇవ్వాలని జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) నిర్ణయించింది.