రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సోమవారం కాంగ్రెస్ కార్యకర్తలు రెచ్చిపోయారు. పట్టణంలో దౌర్జన్యానికి దిగారు. అధికార పార్టీ అనే ధీమాతో ఏకంగా 100 మంది బీభత్సం సృష్టించారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్య�
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో తెలంగాణ జర్నలిస్టు ఫోరం కీలక పాత్ర పోషించిందని మాజీ మంత్రి, సూర్యాపేట శాసన సభ్యులు గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు.
‘మహానటి’ సావిత్రిగా శిఖర సమానమైన అభినయాన్ని ప్రదర్శించిన కీర్తిసురేష్.. ‘సర్కారువారి పాట’లో కళావతిగా యువతరం కంటికి కునుకు లేకుండా చేశారు. నటిగా ఈ పొంతన లేని కోణాలు ఆమెను నిజంగానే మహానటిని చేశాయి. ప్రస్
రేవంత్ పాలనలో తెలంగాణ రోజురోజుకు సంక్షోభంలోకి కూరుకుపోతున్నది. అరచేతిలో స్వర్గాన్ని చూపించే అబద్ధపు హామీలు, వట్టి మాటల మూటల వాగ్దానాలు నమ్మిన రాష్ట్ర ప్రజలు నేడు పశ్చాత్తాపం పడుతున్నారు.
ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ పరువు మంటగలిసింది. ‘మిస్ వరల్డ్ అందాల పోటీ’ నిర్వహణలో అందగత్తెలను ఆట వస్తువులుగా చూడాలనుకున్న ప్రభుత్వం తీరును యావత్ మహిళా లోకం గర్హిస్తున్నది.
తెలంగాణలో ప్రస్తుత పాలకులు, ముఖ్యంగా ముఖ్య మంత్రి.. ‘లేదు, కాదు, చెయ్యలేం, ఏం చేయమంటరో మీరే చెప్పండి’ అనే మాటలను పదే పదే చెప్తున్నారు. ఎవరైనా, ఏదైనా మీ ఇంట్లో ఉందా? అని అడిగితే లేదని వెంటనే చెప్పవద్దు.
ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో మరణించిన మావోయిస్టుల మృతదేహాలు కుళ్లిపోతున్నాయని, భౌతికకాయాలను వెంటనే తమకు అప్పగించాలని కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
తమ కాలేజీలో ఫ్యాకల్టీ లేరన్న కొందరి ఆరోపణలను గోకరాజు రంగరాజు కాలేజీ యాజమాన్యం కొట్టిపారేసింది. ఇవన్నీ తప్పుడు ఆరోపణలని, తాము నిబంధనల ప్రకారమే నడుచుకుంటున్నట్టు కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ ప్రవీణ్ �
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో ఈ నెల 15న ప్రారంభమైన సరస్వతీ పుషరాలు సోమవారం ముగిశాయి. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు లక్షలాదిగా కాళేశ్వరం క్షేత్రానికి తరలివచ్చా
పురావస్తు సంపదకు పేరుగాంచిన సిద్దిపేట జిల్లాలో కొత్త రాతియుగంనాటి వస్తువులు బయటపడ్డాయి. జిల్లాలోని కొండపాక పాటిగడ్డ వద్ద కొత్త తెలంగాణ చరిత్రబృందం జరిపిన పరిశోధనల సందర్భంగా కొత్త రాతియుగానికి చెందిన