ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం ద్వారా కృష్ణా డెల్టాకు గోదావరి జలాలను మళ్లిస్తున్నదని బ్రిజేశ్కుమార్ ట్రిబ్యునల్ ఎదుట తెలంగాణ మరోసారి వాదించింది.
రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు రెండు సంస్థలు ముందుకొచ్చాయి. రూ. 27 వేల కోట్లతో 5,600 మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి చేసేందుకు ఎకోరేస్ ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ముందుకొ�
2011లో తెలంగాణ ఉద్యమ సమయంలో మాజీ సీఎం కేసీఆర్పై నమోదైన కేసును కొట్టివేస్తూ నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టు గురువారం సంచలన తీర్పు వెల్లడించింది. తెలంగాణ ఉద్యమంలో రైల్రోకో కార్యక్రమంలో ప్రయాణికులు,
బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా దాసోజు శ్రవణ్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ ఆధ్వర్యంలో శాసనమండలి వేదికగా దాసోజు ప్రమాణం చేశారు. తొల
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఓ మీడియా సంస్థ యజమాని శ్రవణ్రావును సిట్ అధికారులు ఐదుగంటలపాటు విచారించారు. బుధవారం జూబ్లీహిల్స్ పోలీసుస్టేషనలో ఈ విచారణ కొనసాగింది. ఈ కేసులో ఇప్పటికే శ్రవణ్రావును సిట్ అధి
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కృషితోనే తెలంగాణలో బంజారాలకు మంచి రోజులు వచ్చాయని, వారి బతుకులు మారాయని ఎమ్మెల్సీ కవిత స్పష్టంచేశారు. అఖిల భారత బంజారాల ఆధ్యాత్మిక గురువు, పౌరాదేవి పీఠాధిపతి చంద్రశేఖర్ మహా�
నిజామాబాద్ జిల్లాలోని పలు గ్రామాల్లో గ్రామాభివృద్ధి కమిటీ (వీడీసీ)ల పేరిట రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరిస్తూ ప్రజల ప్రాథమిక హకుల ను కాలరాస్తున్నారని రాష్ట్ర కల్లుగీత కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె �
తెలంగాణలో కాంగ్రెస్ 16 నెలల పాలనలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నాటి దుస్థితి కనిపిస్తున్నదని మాజీ మంత్రి హరీశ్రావు తీవ్రస్థాయిలో విమర్శించారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో మిషన్ భగీరథ కార్యక్రమంతో నల్లాల ద్వ
గ్రూప్-1లో విజయం సా ధించని కొందరు , కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు ఉద్దేశపూర్వకంగా వదంతులు, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తిచేస్తున్నారని టీజీపీఎస్సీ తెలిపింది. అభ్యర్థులు ఇలాంటి ప్రచారాన్ని నమ్మెద్దని కమి
Rain Alert | తెలంగాణలో మరో మూడు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. అదే సమయంలో రాబోయే మూడురోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు రెండు నుంచి మ�
Adilabad | ఆదిలాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. ఇచ్చోడ మండలం ధర్మపురిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విష ప్రయోగం జరిగింది. విద్యార్థులు తాగే నీటి ట్యాంక్లో దుండగులు పురుగుల మందు కలిపారు. మధ్యాహ్న భోజన సామగ్ర
Supreme Court | కంచ గచ్చిబౌలి భూముల అంశంపై సుప్రీంకోర్టులో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. చెట్ల నరికివేతపై రేవంత్ సర్కార్పై సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. చెట్లు కొట్టేసే ముందు �
BRS Public Meeting |హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27న జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. భారీ బహిరంగ సభల నిర్వహణలో రికార్డులున్న బీఆర్ఎస్.. ఎల్కతుర్తి సభను అదే స్థాయిలో నిర్�