Palamuru Lift | ఉమ్మడి పాలమూరు జిల్లాతో పాటు రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు నీరందించే పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్లక్ష్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఎ
Balagam | తెలంగాణ కుటుంబ విలువలు, సంస్కృతి, ఆచార వ్యవహారాలకు పట్టం కట్టిన ‘బలగం’ సినిమా శుక్రవారం ప్రకటించిన జాతీయ చలన చిత్ర అవార్డుల్లో విస్మరణకు గురైంది. ఓ చావు నేపథ్య కథలో విస్తారమైన జీవన తాత్వికతను ఆవిష్క�
CM Revanth Reddy | ‘తిట్టేందుకు నోరు.. తిరిగేందుకు కాలు’ అన్నట్టున్నది ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తీరు. ఏడాదిన్నర కాలంలో పాలనాపరంగా, సంక్షేమం పరంగా పెద్దగా చేసిందేమీ లేకపోయినా, ఒక్క విషయంలో మాత్రం రికార్డు సృష్టిం�
Polytechnic Colleges | రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన 11 పాలిటెక్నిక్ కాలేజీల్లో విద్యాబోధనకు గెస్ట్ లెక్చరర్లను నియమించేందుకు సాంకేతిక విద్యాశాఖ అనుమతి ఇచ్చింది. ఈ నెల 5 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. 6న ఇంటర్వ్య�
భాషా పండితుల అప్గ్రేడెషన్లో మిగిలిపోయిన వారికి ఇదే షెడ్యూల్లో పదోన్నతులు కల్పించాలని రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ తెలంగాణ(ఆర్యూపీపీ టీజీ) ప్రభుత్వాన్ని కోరింది.
రాష్ట్రంలోని పలు ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలల్లో ఫేక్ ప్లేస్మెంట్ దందా యథేచ్ఛగా కొనసాగుతున్నది. ఆయా కాలేజీల్లో అడ్మిషన్ పొందిన విద్యార్థులకు ప్లేస్మెంట్ కల్పించడం కోసం యాజమాన్యాలు పలు కంపెన�
స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) పరీక్షల నిర్వహణలో లోపాలపై దేశవ్యాప్తంగా విద్యార్థులు ఆందోళనకు దిగారు. సర్వర్ క్రాష్ వంటి సమస్యలతో పలు కేంద్రాల్లో పరీక్ష రద్దయిందని విద్యార్థులు ఆరోపించారు.
రాష్ట్రంలోని కొన్ని ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలు అడ్డదారులు తొక్కుతున్నాయి. అక్రమ ఫీజుల దందాకు తెరలేపాయి. కొత్తగా చేరిన కన్వీనర్ కోటా విద్యార్థుల నుంచి ముక్కుపిండి ఫీజులు గుంజుతున్నాయి. ఒక్కో విద�
బీటీఎన్జీవోలు కదం తొక్కారు. ‘మా భూములు మాకే కావాలని’ నినదించారు. రాష్ట్రం నలుమూలల నుంచి దాదాపు 2 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు తరలివచ్చి నిరసనలో పాల్గొన్నారు. బీటీఎన్జీవోలకు మద్దతుగా �
ఆసియాలో అతిపెద్ద విద్యాసంస్థల్లో ఒకటైన నారాయణ విద్యాసంస్థ, గూగుల్ క్లౌడ్ ఇండియాతో సాంకేతిక సహకారం కోసం అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నది. జనరేటివ్ ఏఐ అండ్ క్లౌడ్ పరిజ్ఞానంతో విద్యారంగంలో నూతన సంస్క�
రాష్ట్రంలో పలు జిల్లా డీఈవో పోస్టులు ఖాళీగా ఉండటంతో ఐఏఎస్లకు సర్కారు బాధ్యతలప్పగించింది. జిల్లా అదనపు కలెక్టర్లకు డీఈవోలుగా అదనపు బాధ్యతలప్పగిస్తూ సర్కారు ఉత్తర్వులు విడుదల చేసింది.
‘ఉడికీ ఉడకని అన్నం.. సగం పచ్చిగా ఉన్న గుడ్లు మాకొద్దు’ అంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. భోజనం వదిలేసి నిరసన తెలిపారు. ఈ ఘటన ఖమ్మం జిల్లా కూసుమంచి మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశా