సంతృప్తిగా లేకున్నా సర్దుకోవాల్సిందే పరీక్షలు నిర్వహించే అవకాశాలు లేవు హైదరాబాద్, మే 13 (నమస్తే తెలంగాణ): పదో తరగతి విద్యార్థులకు త్వరలో ఎస్సెస్సీ బోర్డు ఇచ్చే గ్రేడ్లే ఫైనల్ కానున్నాయి. ఈ గ్రేడ్లపై సంత
పీపీఈ కిట్లు ధరించకుండానే కొవిడ్ వార్డులో పలుకరింపు నిజామాబాద్, మే 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ‘కరోనా బాధితులు ధైర్యంగా ఉండాలి. సీఎం కేసీఆరే నన్ను ఇక్కడకు పంపించారు. ఏ అవసరం వచ్చినా తీర్చేందుకు ప్రభుత�
చిక్కడపల్లి, మే 13: ప్రముఖ సాహితీవేత్త, వరంగల్లోని శ్రీ విశ్వేశ్వర సంస్కృతాంధ్ర పీజీ కళాశాల పూర్వ ప్రిన్సిపాల్ డాక్టర్ కండ్లకుంట వెంకటాచార్య (87) బుధవారం రాత్రి హైదరాబాద్లో కన్నుమూసినట్టు ప్రముఖ కవి, ర�
తెలంగాణలో మెడిసిన్ ఫ్రమ్ది స్కై ప్రాజెక్ట్ అన్మ్యాన్డ్ ఎయిర్క్రాఫ్ట్ సిస్టమ్ సేవల్లో బ్లూడార్ట్ ఈ తరహా ప్రాజెక్ట్ చేపట్టిన ఏకైక రాష్ట్రంగా ఘనత హైదరాబాద్, మే 13 (నమస్తే తెలంగాణ): సాంకేతికతను అ�
సూర్యాపేట టౌన్, మే 13: ప్రభుత్వ దవాఖానలో వైద్య సేవలకు సరిపడా మందులను అందుబాటులో ఉంచామని విద్యుత్తుశాఖ మంత్రి జీ జగదీశ్రెడ్డి వెల్లడించారు. రెమ్డెసివిర్తోసహా కరోనాకు సంబంధించిన మందులకు ఎలాంటి కొరతలే�
ఆదిలాబాద్, మే 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): అందరి సహకారంతోనే కరోనా కట్టడి సాధ్యమని అటవీ, పర్యావరణశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. గురువారం ఆదిలాబాద్ జిల్లాకేంద్రంలో లాక్డౌన్ను పరిశీలించా�
మహబూబాబాద్, మే 13: ప్రజల ప్రాణాల కంటే ఏదీ ఎక్కువకాదనే సదుద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో లాక్డౌన్ విధించారని గిరిజన, స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. జిల్లాలో కొవిడ్-19 ల�
పెబ్బేరు, మే 13: వైద్య వృత్తి ఎంతో పవిత్రమైనదని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో పారిశుద్ధ్య, వైద్య సిబ్బంది, పోలీసుల పాత్ర అత్యంత ప్రముఖమైనదని చెప్పారు. గ
రెండోవిడత ఎంపిక పూర్తి.. రూ.48 కోట్లు విడుదల హైదరాబాద్, మే 13 (నమస్తే తెలంగాణ): ప్రైవేటు స్కూల్ టీచర్లు, సిబ్బందికి ప్రభుత్వం అందించే సాయానికి రెండోవిడత లబ్ధిదారుల ఎంపిక పూర్తయ్యింది. ప్రైవేటు, ఎయిడెడ్ కలు�
సిలిండర్ల ఉచిత రవాణాకు వాహనాలు ప్రారంభించిన సీపీ మహేశ్ భగవత్ మహీంద్రా లాజిస్టిక్స్ సహకారం హైదరాబాద్ సిటీబ్యూరో, మే 13 (నమస్తే తెలంగాణ): ప్రాణవాయువు రవాణాకు ఎలాంటి అంతరాయం లేకుండా రాచకొండ పోలీసులు మహీ�
నదీజలాల వివాదాల ట్రిబ్యునల్ ముందు వాదనలను వినిపించే అధికారం బేసిన్ రాష్ర్టాలకు మాత్రమే ఉంటుంది. తెలంగాణ ఒక రాష్ట్రంగా లేదు కాబట్టి కృష్ణా జలాల పంపిణీ కోసం గతంలో ఏర్పాటుచేసిన రెండు ట్రిబ్యునళ్ల ముందు
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్తో పాటు పొరుగు రాష్ట్రాల నుండి చికిత్సల నిమిత్తం అంబులెన్స్, వ్యక్తిగత వాహనాలు, ప్రైవేట్ వాహనాలలో తెలంగాణకు వచ్చే కొవిడ్ రోగులకు సంబంధిత ఆసుపత్రులు జారీ చేసిన లెటర్స్తో పాటు �