వైరస్ వాహకాలుగా చిన్నారులు టీకా వేస్తే పక్కాగా కొవిడ్ కట్టడి ఇప్పటికే అమెరికాలో అనుమతి మన దేశంలో కొవాగ్జిన్ ట్రయల్స్ హైదరాబాద్, మే 14 (నమస్తే తెలంగాణ): దేశంలో 2-15 ఏండ్ల వయసు పిల్లలపై కొవాగ్జిన్ క్లిని�
మహమ్మారితో కొనుగోలుదారులు, బిల్డర్లలో మారిన ధోరణి నిర్మాణాలవైపే దృష్టి సారించిన బిల్డర్లు వర్చువల్ మార్కెటింగ్వైపు అడుగులు మళ్లీ పుంజుకోగలదంటున్న నిపుణులు గతేడాది కరోనా కష్టాన్ని దాటొచ్చి పుంజుక�
వాహనాలు | నాగార్జునసాగర్ కొత్త బ్రిడ్జి వద్ద ఏపీ నుంచి తెలంగాణలోకి అనుమతి లేకుండా వస్తున్న వాహనాలను పోలీసులు ఆపేశారు. దీంతో అక్కడ కిలోమీటర్ల
వ్యాక్సినేషన్లో తెలంగాణ నంబర్ 1 జాతీయ సగటు కన్నా మనమే ముందు 45 రోజుల్లో అందరికీ టీకాలు వేయగలం.. కానీ వ్యాక్సిన్ కొరతే అసలు సమస్య ఇది రాజకీయాలు చేసే సమయం కాదు.. పిల్లలకు, పెద్దలకు ప్రత్యేక హెల్ప్డెస్క్ల�
దమ్ము చూపిన దమ్మయ్యపేట ఒక్క కేసుకూడా రాని జగిత్యాల జిల్లాలోని పల్లె కరోనా నిబంధనలు కట్టుదిట్టంగా అమలు పంచాయతీ తీర్మానాలు పక్కాగా పాటిస్తున్న జనం శుభకార్యాలకు కొద్దిమంది బంధువులకే పిలుపు వారానికి రెం�
కాస్త అజాగ్రత్త ప్రాణాంతకం కావచ్చు అప్రమత్తంగా ఉండాలంటున్న వైద్యులు హైదరాబాద్ సిటీబ్యూరో, మే 13 (నమస్తే తెలంగాణ): దేశంలో ఓవైపు కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుండగా.. తాజాగా బ్లాక్ ఫంగస్ వ్యాధి హడలెత్తి
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రధా నార్చకులు నల్లందీగల్ లక్ష్మీనరసింహాచార్యులును ఆగమరత్న చూడామణి బిరుదు వరించింది. తమిళనాడులో అతిపెద్ద వైష్ణవ ఆలయం శ్రీరంగంక్షేత్రానికి అనుబంధమైన శ్రీ పౌండ
వీరశైవులకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్ హైదరాబాద్, మే 13 (నమస్తే తెలంగాణ): అక్షయ తృతీయ సందర్భంగా శుక్రవారం మహాత్మా బసవేశ్వర్ జయంతి వేడుకలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అన్ని ప్ర�
ఇండ్లలోనే ఈద్-ఉల్-ఫితర్ ప్రార్థనలు హైదరాబాద్, మే 13 (నమస్తే తెలంగాణ): ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే రంజాన్ పండుగ శుక్రవారం జరుగనున్నది. దీంతో 30 రోజుల ముస్లింల ఉపవాస దీక్షలు ముగియనున్నాయి. గురువార�
కల్లు కంపౌండ్లకు వచ్చే ఒంటరి మహిళలే అతడి లక్ష్యం మాటలతో నమ్మించి.. లైంగికదాడి మూడేండ్లుగా అఘాయిత్యాలు నిందితుడి అరెస్టు.. సొత్తు స్వాధీనం హైదరాబాద్ సిటీబ్యూరో, మే 13 (నమస్తే తెలంగాణ): మూడేండ్లుగా మాయమాటల�