పోలీసుల పనితీరు భేష్ | రాష్ట్రంలో లాక్డౌన్, కరోనా నిబంధనల అమలు తీరులో పోలీసుల పనితీరు భేషుగ్గా ఉందని హైకోర్టు ప్రశంసించింది. భవిష్యత్లోనూ ఇదే రీతిలో పనిచేయాలని సూచించింది.
కరోనా కట్టడిలో ఆదర్శంగా తెలంగాణ విధానాలు రాష్ట్రంలో మొదలైన ఇంటింటి సర్వే ఇప్పుడు దేశవ్యాప్తం ప్రతి గ్రామంలో ఇంటింటి ఆరోగ్య సర్వేకు కేంద్రం ఆదేశం స్వల్ప లక్షణాలు ఉన్నవారికి మెడికల్ కిట్ అందజేయాలి అన�
ఇతర రాష్ర్టాలతో పోల్చితే తెలంగాణలో మెరుగైన సౌకర్యాలు ఐసీయూ బెడ్స్, వెంటిలేటర్లు ఎక్కువే వైద్య మౌలిక సదుపాయాల్లో భేష్ జర్నల్ ఆఫ్ సోషల్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ సర్వేలో వెల్లడి రెండోవేవ్కు మ�
హైదరాబాద్ : ఆదివారం కురిసిన తేలికపాటి నుంచి భారీ వర్షాలకు తెలంగాణలోని పలు జిల్లాల్లో పంటలు, కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం దెబ్బతింది. సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో కు�
తెలంగాణ కరోనా కట్టడికి చర్యలు : మంత్రి కేటీఆర్ | రాష్ట్రంలో కరోనా కట్టడికి ప్రభుత్వం సాధ్యమైన చర్యలు చేపట్టిందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఆదివారం ప్రభుత్వానికి గ్రీన్కో సంస్థ ప్రతినిధులు 200 ఆక్సిజన్ �
రాష్ర్టానికి కేంద్ర ప్రభుత్వం అభినందన పవర్ పాయింట్ ప్రజెంటేషన్కు ఆహ్వానం దేశవ్యాప్తంగా ఈ పద్ధతి అమలుకు నిర్ణయం హైదరాబాద్, మే 15 (నమస్తే తెలంగాణ): గ్రామపంచాయతీల పనితీరుపై ఆన్లైన్ ఆడిట్లో తెలంగాణ ర�
తగ్గుముఖం పడుతున్న కేసులు ఇంటింటి ఆరోగ్య సర్వేతో ముందస్తు చికిత్స 16 జిల్లాల్లో పూర్తయిన ఇంటింటి ఆరోగ్య సర్వే నైట్ కర్ఫ్యూ, లాక్డౌన్తో తగ్గిన వైరస్ వ్యాప్తి వ్యాక్సినేషన్తో పెరుగుతున్న హెర్డ్ ఇమ�
తెలంగాణలో కరోనా కేసులు | తెలంగాణలో గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 4298 కరోనా కేసులు నమోదయ్యాయి. 6,026 మంది చికిత్సకు కోలుకున్నారు. మరో 32 మంది ప్రాణాలు కోల్పోయారు.
హైదరాబాద్ : ఆన్లైన్ ఆడిట్లో తెలంగాణ దేశంలోనే అద్భుత ప్రతిభను కనపరచిన రాష్ట్రం అని కేంద్ర పంచాయితీరాజ్శాఖ జాయింట్ సెక్రటరీ కె యస్ సేథీ అభినందించారు. ఆర్ధికశాఖ సూచనలతో తెలంగాణలో ఆడిట్ శాఖ, పంచాయతీరాజ్
ఇతర రాష్ర్టాల బాధితులకే 45% ఆక్సిజన్ ఆవిరి ఆ మేరకు కోటా పెంపుపై మాట్లాడరెందుకు? కేంద్ర మంత్రి కిషన్రెడ్డికి రాష్ట్ర ప్రజల ప్రశ్న హైదరాబాద్, మే 14 (నమస్తే తెలంగాణ): కరోనా వైద్య సహాయానికి సంబంధించి రాష్ర్టా�
కొత్తగా 4,305 మందికి పాజిటివ్ హైదరాబాద్, మే 14 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో శుక్రవారం రికార్డుస్థాయిలో డిశ్చార్జిలు నమోదయ్యాయి. ఒక్కరోజే 6,361 మంది కరోనా నుంచి కోలుకున్నట్టు వైద్యారోగ్యశాఖ బులిటెన్లో తెలిపి�