హైదరాబాద్ ,జూన్ 28:పెట్రోల్,డీజిల్ ధరలు దేశంలో రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. దీంతో సామాన్యుడికి పెను భారంగా మారుతున్నది. ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో మరోసారి లీటర్ పెట్రోల్ ధర వంద రూపాయలు దాటింది. దేశంలోని
దళిత్ ఎంపవర్మెంట్ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. సామాజికంగా వెనుకబడి ఉన్న దళితుల అభివృద్ధి సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు.
మాదన్నపేట చెరువు | నర్సంపేట మండలంలోని మాదన్నపేట చెరువులో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి బోటింగ్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..
ఉపరితల ద్రోణి| రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రేపు భారీ వర్షాలు కురిచే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. జార్ఖండ్ నుంచి దక్షిణ ఒడిశా వరకు ఉపరితల ద్రోణి విస్తరించి ఉంది. అది సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర�