కేరళ, కర్ణాటక, తమిళనాడును వెనక్కి నెట్టి గత ఏడాది 4వ ర్యాంకు.. నేడు టాప్ సమర్థ పాలనలో దేశంలోనే మూడోస్థానం సమానత్వ సూచీలోనూ గణనీయ వృద్ధి ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమన్న ఆర్థికవేత్తలు బీజేపీ పాలిత ఎంపీ, యూప�
డీపీఆర్లను వెంటనే జలసంఘానికి పంపండి సాంకేతిక అనుమతులిచ్చే అధికారం బోర్డులకు లేదు జీఆర్ఎంబీకి తెలంగాణ సర్కారు ఘాటు లేఖ హైదరాబాద్, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ): వివిధ ప్రాజెక్టుల డీపీఆర్లకు సంబంధించిన వ
Brahmin Entrepreneurial Scheme | బ్రాహ్మిణ్ ఎంటర్ప్రెన్యూవర్షిప్ స్కీం ఆఫ్ తెలంగాణ (బెస్ట్) పథకం కింద మరో 500మందిని ఎంపికచేశారు. ఈ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2011 మందికి లబ్ధి చేకూరింది. వచ్చే ఏడాదిలో కొత్త దర�
Blue Revolution | తెలంగాణలో నీలి విప్లవం మొదలైందని, ఉచితంగా చేపపిల్లలు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని దేవవకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో ఇలాంటి పథకం లేదన్నారు. బుధవారం మద�
Telangana | రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో డిసెంబర్ ఒకటి నుంచి బయోమెట్రిక్ హాజరును తప్పనిసరిగా అమలుచేయాలని అధికారులు నిర్ణయించారు. రాష్ట్రంలో 405 జూనియర్
రాష్ట్రంలో మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యం షీ భరోసా సైబర్ల్యాబ్ ప్రారంభంలో డీజీపీ ఎం మహేందర్రెడ్డి హైదరాబాద్, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ): మహిళలు, చిన్నారుల భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్య�
గజ్వేల్లో రికార్డుస్థాయిలో క్వింటాల్కు 8,759 గజ్వేల్/తాంసి/ఖమ్మం వ్యవసాయం, నవంబర్ 2: పత్తి ధరలు రికార్డు సృష్టిస్తున్నాయి. రోజురోజుకూ ధరలు పైపైకి చేరుతున్నాయి. అనుకున్న దానికంటే అధికంగా ధరలు పలుకుతుండ�
తెలంగాణ రాష్ట్రం మరోసారి అంతర్జాతీయ ఖ్యాతిని చాటుకున్నది. ప్రపంచ విత్తన భాండాగారంగా తెలంగాణ రాష్ర్టాన్ని ఐక్యరాజ్యసమితి గుర్తించింది. ఇటలీ రాజధాని రోమ్ నగరంలో ఈ నెల 4, 5వ తేదీల్లో సమితి అనుబంధ సంస్థ అయి�
Highcourt | వరి విత్తనాల అమ్మకాలు చేయరాదని రాష్ట్ర ప్రభుత్వం ఏవిధమైన నిషేధాన్ని విధించలేదని హైకోర్టుకు ప్రభుత్వం తరఫు అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ చెప్పారు.
కరీంనగర్: హుజూరాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ గెలుపొందారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్యాదవ్పై 24,068 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. కరీంనగర్ లోని ఎస్సారార్ డిగ్రీ క
హైదరాబాద్, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ ): వ్యవసాయ భూముల్లో సోలార్ విద్యుత్తు ప్లాంట్లు నెలకొల్పే పీఎం – కుసుమ్ పథకంలో తెలంగాణ వారికి 30శాతం ప్రాధాన్యత ఇవ్వాలని, ఒక యూనిట్ సోలార్ ఎనర్జీ ధర రూ.4.28కు పెంచాలన�