మహబూబ్నగర్ టౌన్, నవంబర్ 5: మహబూబ్నగర్ జిల్లాకు చెందిన ప్రముఖ విద్యా, సాహిత్యవేత్త జలజం సత్యనారాయణ (82) గురువారం కన్ను మూశారు. ఉపాధ్యాయుడిగా, అధ్యాపకుడిగా ఆయన పనిచేశారు. విద్యారంగంపై మమకారంతో లిటిల్ స
భద్రాచలం, నవంబర్ 5: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలో శుక్రవారం మరోమారు గంజాయి పట్టుబడింది. ఎన్ఫోర్స్మెంట్ సీఐ సర్వేశ్వర్, భద్రాచలం ఎక్సైజ్ సీఐ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మ�
హైదరాబాద్, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ): ఆచార్య చందు సుబ్బారావు వార్షిక (2021) కళా పురస్కారానికి ప్రజా వాగ్గేయకారుడు, శాసనమండలి సభ్యుడు గోరటి వెంకన్న ఎంపికయ్యారు. ఈ నెల 8న విశాఖ పౌర గ్రంథాలయం హాల్లో ఈ పురస్కారా�
హైదరాబాద్, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ): జల విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాలను కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) పరిధిలోకి చేర్చవద్దని తెలంగాణ రాష్ట్ర విద్యుత్తు అసిస్టెంట్ ఇంజనీర్ల సంఘం కోరింది. సంఘం ప�
హైదరాబాద్: రాష్ట్రంలోని వ్యవసాయ, వ్యవసాయేతర భూములకు సంబంధించి క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలకు ఇక సత్వర పరిష్కారం లభించనుంది. ఇందుకు సంబంధించిన నివేదికలను అధికారులు సిద్ధం చేస్తున్నారు. వ�
హైదరాబాద్: బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బండి సంజయ్కి దమ్ముంటే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితబంధును అమలుచేయించాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ డిమాండ్ చేశారు. స్థానిక టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో శుక్ర�
Minister Jagadish Reddy | జిల్లా కేంద్రంగా రూపాంతరం చెందిన సూర్యపేట పట్టణం సుందరీకరణ జరుగుతున్న నేపధ్యంలో మంత్రి జగదీష్ రెడ్డి కొత్త రోడ్ల ఏర్పాటకు శ్రీకారం చుట్టనున్నారు.
Srisailam Project | శ్రీశైలం జల విద్యుత్ ప్రాజెక్టును కేఆర్ఎంబీ పరిధిలోకి తీసుకువచ్చే అంశంపై చర్చించేందుకు ఇంధన శాఖ స్పెషల్ సీఎస్ సునీల్ శర్మను విద్యుత్ శాఖ ఏఈల సంఘం ప్రతినిధులు కలిశారు.
Sakhi Centre | సిరిసిల్ల పట్టణంలో ప్రభుత్వ నర్సింగ్ కళాశాల సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న ‘సఖి కేంద్ర భవనం’ పూర్తి స్థాయిలో సిద్ధం చేసి, ప్రారంభానికి తగిన ఏర్పాట్లు చేయాలని
Harish Rao | ‘స్వరాష్ట్రంలో అభివృద్ధి సాధించి పెట్టిన ఘనత మన సిద్దిపేటకు ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీకి ఇది పురిటి గడ్డ. నాటి ఉద్యమానికి, నేటి అభివృద్ధికి దిక్సూచి మన సిద్దిపేట.
Minister Koppula Eshwar | అడవుల పరిరక్షణకు ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా కృషి చేయాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కోరారు. పోడు భూముల పరిష్కారం, అడవుల పునరుజ్జీవనం తదితర అంశాలపై
దీపావళి వేడుకల్లో పాల్గొన్న మంత్రి జగదీశ్ రెడ్డి | రాష్ట్ర మంత్రి జగదీశ్ రెడ్డి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. తన ఫ్యామిలీతో కలిసి ఆయన దీపావళి సంబురాలు