హైదరాబాద్ : రాష్ట్రంలో జాతీయ రహదారులపై టీఆర్ఎస్ పార్టీ రాస్తారోకోలు, ఆందోళనలు చేపట్టింది. తెలంగాణలో రైతులు పండించిన యాసంగి వరి ధాన్యం మొత్తాన్ని కేంద్రమే కొని తీరాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస
దళితుల ఆశాజ్యోతి బాబూ జగ్జీవన్రాం జయంతి రోజున.. ఆ జాతి ప్రజల్లో ప్రభుత్వం సంతోషాన్ని నింపింది. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా పండుగలా దళిత బంధు యూనిట్లను లబ్ధిదారులకు అందజేశారు. నిన్నటి వరకు కూలీలుగా ఉన్న
ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయరంగంలో తీసుకొచ్చిన విప్లవాత్మక చర్యలు రైతుల జీవితాల్లో భరోసా నింపాయి. స్వరాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు గణనీయంగా తగ్గిపోయాయి. ఈ విషయాన్ని పార్లమెంటు సాక్షిగా కేంద్ర ప్రభుత్వమ
పారిశ్రామికరంగంలో తెలంగాణ ప్రభుత్వం గొప్ప ప్రగతిశీల విధానాలు అవలంబిస్తున్నదని విప్రో చైర్మన్ అజీం ప్రేమ్జీ అన్నారు. తమ వ్యాపారాలకు ఎంతో సహకారం అందిస్తున్నదని తెలిపారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మ�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బీసీలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య విమర్శించారు. పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టి చట్ట సభల్లో బీసీలకు 50 శాతం రాజకీయ రిజర�
ఆరోగ్యశ్రీ సేవలను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్సీ) స్థాయికి విస్తరింపజేయాలని నిర్ణయించినట్టు వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు తెలిపారు. ఇందుకు అనుగుణంగా పీహెచ్సీలు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ల�
ఎస్సీల సముద్ధరణకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ప్రభుత్వం రూ.60 వేల కోట్లు వెచ్చించినట్టు ఎస్సీ అభివృద్ధిశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ వెల్లడించారు. దళితబంధు పథకం ద్వారా వచ్చే ఎనిమిదేండ్లలో 17 లక్షల కుటుం�
రాష్ట్రంలో ఇకపై అన్ని నిబంధనలను పాటించే పబ్లు మాత్రమే నడుస్తాయని, డ్రగ్స్ను అనుమతిస్తూ డొంకతిరుగుడు వ్యవహారాలు, దొంగ పనులు చేసే పబ్లను మూసేస్తామని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తేల్చిచెప్ప�
ఉపాధి కల్పనలో హైదరాబాద్ మరోసారి సత్తా చాటింది. గత ఆర్థిక సంవత్సరం (2021-22) ఉద్యోగ నియామకాల్లో 27 శాతం వృద్ధిని నమోదు చేసింది. తద్వారా మెట్రో నగరాల జాబితాలో ముంబై, చెన్నై, ఢిల్లీని అధిగమించి దేశంలోనే రెండో స్థా�
కేంద్రప్రభుత్వం రాష్ట్రంలో ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడాన్ని వ్యతిరేకిస్తూ టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఈ నెల 6, 7 తేదీల్లో చేపట్టే నిరసన కార్యక్రమాలను అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదం�
పెట్టుబడులకు తెలంగాణ స్వర్గధామమైందని, టీఎస్ఐపాస్తో 15రోజుల్లో అనుమతులొస్తున్నాయని ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. కంపెనీ ఏర్పాటు చేసే ప్రాంతాల్లో 90 శాతం ఉద్యోగాలు
శాతవాహన యుగం -దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన తొలి ప్రధాన రాజవంశం శాతవాహనులది. దక్షిణ భారతదేశంలో తొలి విశాల సామ్రాజ్యాన్ని స్థాపించి సుదీర్ఘకాలంపాటు రాజకీయ సమైక్యతను కల్పించిన ఘనత వీరిది. సుమారు రెండు
హైదరాబాద్ : వేసవిలో ఏ ఒక్క గ్రామంలోనూ నీటి ఎద్దడి రావొద్దని మిషన్ భగీరథ శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్ స్పష్టం చేశారు. అధికారులు ప్రతి గ్రామానికి వెళ్లి పరిస్థితిని సమీక్షించాలి. నీటిని �
హైదరాబాద్ : తెలంగాణ విద్యా శాఖ నిర్వహించే టెట్ (టీచర్ ఎలిజబిలిటీ టెస్ట్) ఎగ్జామ్కు ప్రిపేరయ్యే అభ్యర్థులకు టీ సాట్ శుభవార్త వినిపించింది. ఈ నెల 6వ తేదీ నుంచి టీ సాట్ యూట్యూబ్ చానెల్లో తరగతులు