స్థానికులకే ఉద్యోగాలు ఇచ్చే రాష్ట్రం దేశంలో ఒక్క తెలంగాణ మాత్రమేనని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో సోమవారం పీబీఆర్ కోచింగ్ సెంటర్ ప్రారంభోత్సవ కార్య
సబ్బండ వర్గాల సంక్షేమానికి తెలంగాణ రాష్ట్రం చిరునామాగా నిలుస్తున్నదని మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. అభివృద్ధిలో దేశానికే దిక్సూచిలా మారిందని పేర్కొన్నారు. డాక్టర్ బాబూ జగ్జీవన్రామ్, బాబాసాహెబ్
డీఆర్డీవోలో భాగమైన డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ రిసెర్చ్ ల్యాబోరేటరీ (డీఎల్ఆర్ఎల్) హైదరాబాద్ డైరెక్టర్గా నూతి శ్రీనివాస్రావు నియమతులయ్యారు. సోమవారం ఆయన బాధ్యతలు
తెలంగాణ జలవనరులఅభివృద్ధి సంస్థ (టీడబ్ల్యూఆర్డీసీ) చైర్మన్ వీ ప్రకాశ్ పదవీ కాలాన్ని ప్రభుత్వం పొడిగించింది. సోమవారం రాష్ట్ర సాగునీటి పారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్కుమార్
కౌన్సిల్ ఫర్ సోషల్ డెవలప్మెంట్ (సీఎస్డీ) విభాగం, తెలంగాణ ఆరోగ్యస్థితిపై ప్రచురించిన గణాంక సంకలనాన్ని ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు సోమవారం సచివాలయంలో ఆవిష్కరించారు. తెలం
తెలంగాణ ట్రాన్స్కో దేశంలోనే అత్యుత్తమ విద్యుత్తు సరఫరా వ్యవస్థను కలిగి ఉండి, చాలా చక్కగా పనిచేస్తున్నదని పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (పీజీసీఐఎల్) సీఎండీ కే శ్రీకాంత్ అభినందించారు. హైదరాబ�
నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడమే ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. చంపాపేట డివిజన్ పరిధిలోని నిర్మల్ నగర్ కాలనీలో నూతనంగా రూ.55 లక్షలతో చేపట్టనున్న సీసీ �
తెలంగాణ రైతులు పండించిన వరి ధాన్యం కొనుగోలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం రైతుల పట్ల కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నదని రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పారుపల్ల�
హైదరాబాద్ : భారత మాజీ ఉప ప్రధాని, కుల రహిత సమాజం కోసం తన జీవితాంతం కృషి చేసిన బడుగు, బలహీన వర్గాల నాయకుడు డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ 115వ జయంతిని(ఏప్రిల్ 5) పురస్కరించుకొని.. ఆయన దేశానికి చేస�
గ్రూప్-1 ప్రత్యేకం సీమాంధ్ర లాబీకి తలొగ్గి తెలంగాణ ఉద్యమంపై కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం యూటర్న్ తీసుకోవటంతో తెలంగాణలో ఉద్యమం మళ్లీ పెళ్లుబికింది. ఈ ఉద్యమాన్ని తాత్కాలికంగానైనా అణచివేయటానికి కేంద్రం వ�
హైదరాబాద్ : నాణ్యమైన, అధునాతనమైన వైద్య సేవలను పేదలకు అందించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ఏడాది బడ్జెట్లో వైద్యారోగ్య శాఖకు ఏకంగా రూ. 11,237 కోట్లు నిధులు కేటాయించారని వైద్యారోగ్య శాఖ మంత్రి హ�
హైదరాబాద్ : ప్రతి విద్యార్థి, టీచర్.. స్కిల్, అప్ స్కిల్, రీ స్కిల్ అనే మంత్రాన్ని మరిచిపోకూడదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ సూచించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా అప్డేట్ కావాలి. అప
శిల్పశాస్త్ర స్థపతులు – శిల్పాచార్యులు -చరిత్రను శోధిస్తే ఎంతోమంది స్థపతులు ఉన్నారు. కానీ కొందరు మాత్రమే చరిత్రలో నిలబడగల్గుతారు. శిల్ప పుట్టుక వేదకాలం నాడే పూర్తిగా అధర్వణ వేదంలోనిదని చెప్పారు. యుగా�
హైదరాబాద్ : గోల్కొండ పరిధిలోని తారామతి భారదరి రిసార్ట్లో తెలంగాణ స్కూల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ 2021-22 కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, విద్యాశాఖ మంత్రి స