హైదరాబాద్ : తెలంగాణ విద్యా శాఖ నిర్వహించే టెట్ (టీచర్ ఎలిజబిలిటీ టెస్ట్) ఎగ్జామ్కు ప్రిపేరయ్యే అభ్యర్థులకు టీ సాట్ శుభవార్త వినిపించింది. ఈ నెల 6వ తేదీ నుంచి టీ సాట్ యూట్యూబ్ చానెల్లో తరగతులు
ఉమ్మడి వరంగల్జిల్లాలోని 1165 ప్రభుత్వ, మండల పరిషత్తు, జిల్లా ప్రజా పరిషత్తు పాఠశాలల్లో ఈ ఏడాదినుంచే మన ఊరు-మన బడి అమలుచేసేందుకు రాష్ట్ర సర్కారు ఏర్పాట్లు పూర్తి చేసిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్�
హైదరాబాద్ : రోజురోజుకు భారీగా పెరిగిపోతున్న పెట్రోల్ ధరలపై రాష్ట్ర మంత్రి కేటీఆర్ తీవ్రంగా మండిపడుతున్న విషయం విదితమే. పెట్రో ధరలపై కాంగ్రెస్ సీనియర్ నాయకులు చిదంబరం చేసిన ట్వీట్ను మంత్�
-ప్రాచీన తెలంగాణ సంపద, సాహిత్యం (చరిత్ర), శిల్పాలు, పురావస్తు సంపద అంతా ఎక్కువగా విదేశాల్లోనే ఉంది. క్రీ.శ. 2, 3 శతాబ్దాల్లో ప్రాచీన ఝరాసంగం, అనంతగిరి ఇతర దేవస్థానాల ప్రాచీన చరిత్రంతా విదేశీయుల పరిపాలనలో, నిజా�
హైదరాబాద్ : భారత మాజీ ఉప ప్రధాని, అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన డా.జగ్జీవన్రామ్ జయంతి వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యే, స్థానిక సంస్థల ప్రజాప్
హైదరాబాద్ : యువత కోసం ప్రత్యేక ఇంక్యుబేషన్ సెంటర్ వై-హబ్ను ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. యువ ఆవిష్కర్తలను గుర్తించి.. వారిని ఔత్సాహక పారిశ్రామికవేత్తలుగ�
జనగామ : బాబా సాహేబ్ అంబేద్కర్, బాబూ జగ్జీవన్ రామ్ల స్ఫూర్తితోనే తెలంగాణలో పాలన కొనసాగుతున్నదని రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. బాబూ జగ్జీవన్ రామ్ 115వ జయంతి సందర్భంగా జ�
హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ తల్లి మీనాక్షి సింగ్ (85) సోమవారం రాత్రి కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా గత మూడు వారాలుగా నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నా�
హైదరాబాద్ : కులరహిత సమాజం కోసం, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప నేత డాక్టర్ బాబూ జగ్జీవన్రామ్ అని రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మంగళవారం జగ్�
ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్తో టీఆర్ఎస్ ఎంపీలు భేటీ అయ్యారు. పార్లమెంటరీ పార్టీ నేత కేశవరావు, లోక్సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు, వెంకటేశ్ నేత, పోతుగంటి రాములు, గడ్డం రంజిత్రెడ్డి, మాలో�
కేంద్రం వడ్లు కొనేదాక కొట్లాట ఆగదు. గత ఏడాది వరకు రైతులు పండించిన ధాన్యాన్ని సొసైటీలు, డీసీసీబీలు, డీసీఎంఎస్లు కొని ఎఫ్సీఐకి అప్పగించేవి. ఈ ఏడాది కేంద్రం ధాన్యం కొనుగోలుపై మొండివైఖరి అవలంబిస్తున్నది. �
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డిపై గుర్రుగా ఉన్న పార్టీ సీనియర్ నేతలు తమ అసంతృప్తిని కాంగ్రెస్ అధిష్టానం వద్ద వెళ్లగక్కారు. సోమవారం ఢిల్లీలో రాహుల్ గాంధీతో పలువురు నేతలు సమావేశమై రేవంత్రెడ్డి ఒ�
వివిధ శాఖల్లోని 80 వేలకుపైగా ఖాళీలను భర్తీ చేయనున్నట్టు అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో ఉద్యోగార్థులకు అండగా నిలబడే దిశగా సాంఘిక సంక్షేమ శాఖ ముమ్మర కసరత్తును ప్రారంభించింది.
ఆధునిక ఆవిష్కరణలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తున్నదని, త్వరలో రూ.ఆరు కోట్లతో యూత్ హబ్ను ఏర్పాటుచేస్తామని రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు తెలిపారు. విద్యార్థులు ఎప్పటికప్పడు తమ స్కిల్స్ను