Minister Koppula Eshwar | ధనబలంతో మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ గెలవాలని కుట్ర చేస్తున్నదని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. మునుగోడు నియోజకవర్గం ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా చండూరు
Wanaparthy | ప్రేమ పేరుతో కుటుంబం పరువు తీస్తోందని కన్న కూతురిని పదునైన ఆయుధంతో పొడిచి చంపేశాడో కసాయి తండ్రి. ఈ ఘటన వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం పాతపల్లి గ్రామంలో జరిగింది.
Munugode by poll | మర్రిగూడ మురిసిపోయింది. ఫ్లోరైడ్ భూతానికి, ఫ్లోరోసిస్ వైకల్యానికి చిరునామాగా పేరుపడ్డ ఈ గడ్డ మీద అమావాస్య చీకటి వెన్నెలై మెరిసింది. ఫ్లోరైడ్ వ్యతిరేక పోరాటంలో ముందుండి నిలిచిన ఫ్లోరోసిస్
Hand Loom | రాష్ట్రంలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చేనేత కార్మికుల కోసం అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. చేనేత పార్కులు ఏర్పాటు చేశారు. బతుకమ్మ చీరెల తయారీ ద్వారా నేతన్నలకు ఉపాధి కల్పిస్తున్నారు. మంత్రివర్గ�
Minister Errabelli Dayaker Rao | టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు చేనేతపై విధించిన 5 శాతం జీఎస్టీని వెంటనే రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ, ప్రధాని మోదీకి మంత్రి ఎర్రబెల్లి దయా�
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఆదివారం నారాయణపేట జిల్లాలోకి ప్రవేశించగా కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. కృష్ణ మం డలం టైరోడ్డులో ఉన్న టీఆర్ఎస్ ఫ్లెక్సీలను కాం�
సర్కారు దవాఖానల్లో ఎప్పటికప్పుడు సంస్కరణలు చేపడుతూ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిరంతరంగా కృషి చేస్తున్నది. ఇందులో భాగంగా రోగ నిర్ధారణ పరీక్షల కోసం వేలాది రూపాయలు వెచ్చి�
Minister Errabelli Dayakar Rao | తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలంగాణ బిడ్డలకు, తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పాలకుర్తి నియోజకవర్గ ప్రజలకు రాష్ట్ర పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శా
వ్యవసాయరంగానికి మార్గదర్శకంగా నిలిచేలా, అభివృద్ధి దిశగా నడిపించేలా దేశంలో కొత్త ఆహార విధా నం రావాల్సిన అవసరం ఉన్నది. దేశంలో పలు ఆహార పంటల ఉత్పత్తి పెరుగుతుండడంతో వాటిని ఎగుమతి చేసి ఇక్కడి రైతుల నుంచి మొ
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ చేపట్టిన భారత్ జోడోయాత్ర ఆదివారం ఉదయం తెలంగాణలోకి ప్రవేశించనున్నది. కృష్ణానది వంతెన మీదుగా ఉదయం 8 గంటలకు నారాయణపేట జిల్లాలోకి రానున్నది.
Minister KTR | రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ భారీ మెజార్టీతో విజయం సాధించి చరిత్ర సృష్టించబోతున్నారని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ
Narsingi | హైదరాబాద్ శివార్లలోని నార్సింగి వద్ద పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఓ కారులో తరలిస్తున్న రూ. కోటి నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నగదును మునుగోడు ఉప ఎన్నిక
Munugode by poll | తాము గెలుస్తామన్న నమ్మకం బీజేపీ కార్యకర్తల్లో లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. నల్లగొండ జిల్లా చౌటుప్పల్లోని పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరుల