పోడు భూములు సాగు చేసుకుంటున్న రైతుల్లో అర్హులైన వారికి రాష్ట్ర ప్రభుత్వం పట్టాలు పంపిణీ అందిస్తుందని తాసీల్దార్ కేసీ ప్రమీల, ఎంపీడీవో అలివేలుమంగమ్మ అన్నారు.
PCCF RM Dobriyal | ఎఫ్ఆర్వో శ్రీనివాసరావు హత్య తర్వాత రాష్ట్ర ప్రభుత్వం, అన్ని స్థాయిల్లో వేగంగా స్పందించి కుటుంబానికి అండగా నిలవటంతో పాటు, అటవీ సిబ్బందికి నైతిక మద్దతు ప్రకటించాయని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి
CM KCR | భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో శనివారం పీఎస్ఎల్వీ రాకెట్ ప్రయోగాన్ని విజయవంతంగా చేపట్టింది. ఉదయం 11.56 గంటలకు రాకెట్ నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. మన దేశానికి చెందిన 1,117 కిలోల
Minister Harish Rao | సర్కారు దావాఖానల్లో గర్భిణుల సౌకర్యార్థం కొత్తగా ఏర్పాటు చేసిన టిఫా స్కానింగ్ మిషన్లను రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి 43 ప్రభుత్వ ఆసుపత్రు
టీఆర్ఎస్కు కార్యకర్తలే గొప్ప బలం. ప్రతి నియోజకవర్గంలో కార్యకర్తలతో ఎమ్మెల్యేకు వ్యక్తిగత సంబంధం ఉండాలి. వారి సాధకబాదకాలు, కుటుంబ పరిస్థితులు చెప్పుకునేలా ఎమ్మెల్యే నడుచుకోవాలి.
పుట్టగొడుగులు శాకాహారుల మాంసాహారం. పోషకాల పుట్ట. మార్కెట్లో వాటి ధర మరింత పెరుగుతుందే కానీ, భారీ పతనం ఉండదు. అందుకే, అనేక అధ్యయనాల తర్వాత ఆమె పుట్టగొడుగుల సాగుకు మొగ్గు చూపింది. ఐదు కేజీలు పండిస్తేనే గొప�
‘కేసీఆర్ తిరుగులేని సీఎం.. నా 40 ఏండ్ల రాజకీయ జీవితంలో ఇన్ని మంచి పనులు చేసే ముఖ్యమంత్రిని ఎప్పుడూ చూడలేదు. దేశంలో బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో ఎక్కడా అమలు చేయని సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తూ �
దశాబ్దాలుగా పాలించిన కాంగ్రెస్, బీజేపీలు దేశాన్ని సర్వనాశనం చేశాయని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్తోనే దేశంలో సుస్థిర అభివృద్ధి సాధ్యమని ఆయన పేర్కొన్నారు
పార్టీ మారుతున్నానని వస్తున్న వదంతులు అవాస్తవమ ని, ఊపిరి ఉన్నం త వరకు కేసీఆర్తోనే ఉంటానని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి చెప్పారు. డిసెంబర్లో నిర్వహించనున్న ‘చలో ఢిల్లీ’ కార్యక్రమ కరప�
తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునేందుకు కేంద్రం కుట్రలు చేస్తున్నదని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి విమర్శించారు. రాష్ట్ర ఆర్థిక వనరులను నియంత్రించడం ద్వారా అభివృద్ధి, సంక్షేమాన్ని అడ్డుకోవా�
‘ఏదో అనుకుంటే.. ఇంకేదో అయ్యిం దే’ అన్నట్టు తయారైంది మర్రి శశిధర్రెడ్డి పరిస్థితి. బీజేపీలో ఘన స్వాగతం లభిస్తుందని ఆశించిన ఆయనకు చేరిక రోజే తత్వం బోధపడింది. నాలుగు రోజుల క్రితం కాంగ్రెస్కు రాజీనామా చేస�
రంగల్ నిట్లో ఉద్యోగాల జాతర సాగుతున్నది. గత ఆగస్టు నుంచి ఈనెల 24 వరకు వెయ్యి మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించినట్టు నిట్ డైరెక్టర్ ఎన్వీ రమణారావు తెలిపారు
గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాల్సిన అవసరం ఉన్నదని సీపీఐ జాతీయ కౌన్సిల్ సభ్యు డు చాడ వెంకట్రెడ్డి సూచించారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు, ప్రజా వ్యతిరేక విధానాలతో దేశంలో పేదల�
ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శకాల మేరకు రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ శరవేగంగా, సజావుగా కొనసాగుతున్నదని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఇప్పటికే 4.16 లక్షల మంది రైతుల నుంచి దాదాపు 26 ల�